మృతుని కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే
జనం న్యూస్ జనవరి(17) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రానికి చెందిన తడకమళ్ళ సుధాకర్ మృతి చెందగా శుక్రవారంనాడు తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేల్ సుధాకర్ భౌతిక గాయానికి పూలమాలవేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పమర్శించి వారికి ఐదు వేల…
ప్రభుత్వ పథకాలపై సమన్వయసమావేశం లో హాజరైన జిల్లా ఇన్చార్జి, జిల్లా మంత్రివర్యులు ఉమ్మడి ఎమ్మెల్యేలు
జనం న్యూస్ 17 జనవరి 2025 విష్ణు వర్ధన్ గౌడ్ జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లా ఈరోజు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా,…
నార్సింగి జంట హత్య కేసులో సంచలన విషయాలు
జనం న్యూస్ 17 జనవరి 2025. విష్ణు వర్ధన్ గౌడ్ జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లా :- ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు,,ఏకాంతంగా ఉన్నప్పుడు వీడియో తీసేందుకు ఒప్పుకోలేదని హత్య,,హైదరాబాద్ – సంచలనం రేపిన పుప్పాలగూడ జంట…