ఘనంగా 21వ డివిజన్ కౌన్సిలర్ ఎర్రగుంట లక్ష్మి- రమేష్ వీడ్కోలు సభ
జనం న్యూస్ మధిర రూరల్ జనవరి 27 దోర్నాల కృష్ణ : మధిర మున్సిపాలిటీ పాలకవర్గ వీడ్కోలు సన్మాన కార్యక్రమంలో భాగంగా 21వ వార్డు ఇంచార్జ్ కోటా నాగరాజు , రాజీవ్ యూత్ ప్రెసిడెంట్ రంజిత్ సాహు* ఆధ్వర్యంలో వీరికి చిరు…
ప్రారంభమైన దిండి పాదయాత్ర
జనం న్యూస్ జనవరి 27-01-2024 రేగోడు మండలం మెదక్ జిల్లా రిపోర్టర్:వినయ్ కుమార్ : ప్రతి ఏట రేగోడు మండలం మర్పల్లి గ్రామం నుండి చేసే దిండి పాదయాత్ర సోమవారం వేకువ జామున విఠలేశ్వర మందిరం నుండి ప్రారంభమైంది. గత 20…
ఇజిల్ వాటర్ ప్లాంట్ వారి అదువ ర్యం లో ఆకుల స్వప్న రమేష్
జనం న్యూస్ 27.1.2025మెదక్ జిల్లా చెగుంట మండలం ప్రతి నిధి అన్నం ఆంజనేయులు : వడియారం జడ్పీహెచ్ఎస్ హైస్కూల్లో జరుపబడినదివడియారం గ్రామానికి చెందిన ఐ జ ల్ వాటర్ ప్లాంట్ వారు.ఆకుల స్వప్న రమేశ్ సందర్భంగా జెడ్ పి హెచ్ ఎస్…
దివ్యాంగులు మనోధైర్యంతో సాగాలి.
దివ్యాంగులు మనోధైర్యంతో ముందుకు సాగాలని వారికి ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుందని ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య అన్నారు. ఆదివారం నియోజకవర్గ క్యాంప్ కార్యాలయంలో సుమారు 15 మంది దివ్యాంగులకు ఎలక్ర్టికల్ ట్రై సైకిళ్లను ఆయన పంపిణీ చేశారు. దివ్యాంగులు మనోధైర్యంతో సాగాలి…
న్యూ జనరేషన్ యూనిటీ ఆర్గనైజేషన్ కార్యాలయంలో ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు
జనం న్యూస్ 26th జనవరి ఎన్టీఆర్ జిల్లా విజయవాడ (రిపోర్ట్ భీమా కలపాల) విజయవాడ లోన్యూ జనరేషన్ యూనిట్ 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సృజన ఫౌండేషన్ శ్రీధర్ పాల్గొని సంస్థ గత 16 సంవత్సరాలుగా…
ప్రభుత్వకార్యాలయాలలో రెప రెప లాడిన త్రివర్ణ జెండా.దుర్గి
జనవరి 26 జనం న్యూస్ 76వ గణతంత్ర దినోత్సవం సందర్బంగా దుర్గి మండలంలోని ప్రభుత్వ, ప్రవేట్,కార్యాలయాలలో వివిధ పాఠశాలల్లో ఆదివారం త్రివర్ణ జెండా రెప రెప లాడింది.తహసీల్దార్ కార్యా లయంలో తహసీల్దార్ ఫణింద్ర కుమార్, యం పి డి ఓ కార్యాలయంలో…
భారత రాజ్యాంగం ప్రపంచానికే ఆదర్శం..
ఖమన తెలివాడ పాఠశాల ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రధానోపాధ్యాయులు పాండురంగ జనం న్యూస్ జనవరి 26 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో:- వాంకిడి మండలం లోని ఖమన గ్రామం తెలివాడ పాఠశాల 76వ గణతంత్ర దినోత్సవ…
స్కూల్ ఆఫ్ ఆక్స్ఫర్డ్ లో ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
జనం న్యూస్- జనవరి 26- నాగార్జునసాగర్ టౌన్ :- నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీలోని స్కూల్ ఆఫ్ ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి, స్కూల్ ప్రిన్సిపాల్ ఏ శివకుమార్ అధ్యక్షతన జరిగిన ఈ…
కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు గ్రహీత గా మహా జననేత మందకృష్ణ మాదిగ ని ప్రకటించింది
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జనవరి 26 రిపోర్టర్ సలికినిడి నాగరాజు:- మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ని 07-07-1994 లో ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా ఇది మూడి గ్రామంలో మొదలు పెట్టిన ఉద్యమం 30 సంవత్సరాల నుంచి ఎన్నో…
ప్రజాసేవకు పద్మశ్రీ అవార్డు నలభై ఏళ్ల ప్రజా జీవితం ముప్ఫై ఏళ్ళ సామాజిక ఉద్యమం.
జనం న్యూస్ 26 జనవరి 2025 డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లా అంటరాని జాతికి ఆత్మగౌరవం నేర్పిన నేత.ఆరోగ్యశ్రీ పథకం సృష్టికర్త వికలాంగుల పెన్షన్ల ప్రదాత వృద్దులు, వితంతువుల బతుకులకు దిక్కై తెలంగాణ…