• January 26, 2025
  • 106 views
వివేకానంద లో గణతంత్ర వేడుకలు

జనం న్యూస్: జనవరి 26 ఆదివారం; సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి;స్థానిక భారత్ నగర్ లోని వివేకానంద విద్యాలయం లో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమములో పిల్లలు వివిధ వేషధారణలో అలరించారు.గణతంత్ర దినోత్సవం సందర్భముగా పాఠశాలలో జరిగిన ఆటల పోటీలలో గెలుపొందిన…

  • January 26, 2025
  • 101 views
జిల్లా మున్నూరుకాపు సంఘం ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ చేసిన ఆకుల శ్రీనివాస్ పటేల్

జనం న్యూస్ జనవరి 27 ( బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా ):- కామారెడ్డి మున్నూరు కాపు జిల్లా అధ్యక్షులు ఆకుల శ్రీనివాస్ మాట్లాడుతూ 76 వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ జిల్లా మున్నూరుకాపు సంఘం ఏర్పాటు అయ్యి 8…

  • January 25, 2025
  • 133 views
మహిళలు ఆర్థిక పురోగతి సాధించాలి: సర్పంచ్ మోనాలిసా,ఈఓఆర్డి దామోదర్ రెడ్డి,ఏపీఎం లలిత

జనం న్యూస్ జనవరి 25(రిపోర్టర్ నల్లబోతుల రాజు) అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం స్థానిక వజ్రకరూరు వెలుగు ఆఫీస్ నందు ఏపీఎం లలిత ఆధ్వర్యంలో మండల స్థాయి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ వాలంటీర్లకు శిక్షణా కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య…

  • January 25, 2025
  • 205 views
టీ బలిజపల్లి ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ కు బహుమతులు అందజేసిన ఎమ్మెల్యే అరవ శ్రీధర్, ముక్కా సాయి వికాస్ రెడ్డి

రైల్వే కోడూరు ఎమ్మెల్యే ప్రభుత్వ విఫ్ ఆరవ శ్రీధర్ గారు రైల్వే కోడూరు తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్, కడప జిల్లా అర్బన్ డెవలప్మెంట్అథారిటీ చైర్మన్ ముక్కా రూపనందరెడ్డి గారి తనయుడు ముక్కా సాయి వికాస్ రెడ్డి,పుల్లంపేట మండలంలోని టి. కమ్మ పల్లె…

  • January 25, 2025
  • 160 views
మెదక్ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ అధ్యక్షతన చివరి సాధారణ సర్వసభ్య సమావేశం

మెదక్ పట్టణ అభివృద్ధికి పార్టీలకు అతీతంగా కృషి చేశాం మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ జనం న్యూస్ 2025 జనవరి 25 (మెదక్ జిల్లా బ్యూరో సంగమేశ్వర్) బావోద్యగల నడుమ అట్టహాసంగా ముగిసిన బల్దియా సమావేశం. కరోనా సమయంలో పట్టణ ప్రజల ఆరోగ్యం…

  • January 25, 2025
  • 89 views
రామకోటి రామరాజు చరితార్థులు గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి

అయన రామభక్తి అమోఘం అని కొనియాడారు. చదువు కోట్లాది రామ నామాలు లిఖింపజేసిన ఘనత రామకోటిదే జనం న్యూస్,జనవరి 25( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ విజయ్ కుమార్):- సిద్దిపేట జిల్లా గజ్వేల్ భద్రాచల దేవస్థానమే అపర రామదాసుగా కీర్తించి సన్మానించిన శ్రీరామకోటి…

  • January 25, 2025
  • 89 views
పురపాలక సంఘ అనుమతి లేకుండా కుళాయి ప్రైవేటు వ్యక్తులు

వేస్తే గృహ యజమాని, ప్రైవేటు వ్యక్తుల పై చర్యలు తప్పవు. జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జనవరి 25 రిపోర్టర్ సలికినిడి నాగరాజు:- పట్టణంలోని ఏపీఎంఎఫ్ పాత్రికేయ యూనియన్ సభ్యులు శనివారం మున్సిపల్ కమిషనర్ శ్రీహరి బాబును మర్యాదపూర్వకంగా కలవడం…

  • January 25, 2025
  • 74 views
మందలపు రోజా రాణి చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఉచిత లివర్ స్కానింగ్ పరీక్షలు

జనం న్యూస్ జనవరి 25 కుకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి:- కెపిహెచ్బి కాలనీ వసంత నగర్ సొసైటీ నందు రెనోవా హాస్పిటల్ వారి సౌజన్యంతో మందలపు రోజారాణి చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఉచిత లివర్ స్క్రీనింగ్ టెస్ట్ చేయటం జరిగింది..…

  • January 25, 2025
  • 82 views
ఘనంగా జాతీయ ఓటర్ల దినోత్సవం . ర్యాలీ, మానవహారం

జనం న్యూస్ కాట్రేనికోన జనవరి 25 :- ప్రజా స్వామ్యం లో ఓటు వజ్రాయుదం వంటిదని దానిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కాట్రేనికోన తహసీల్దార్ పి సునీల్ కుమార్ పేర్కొన్నారు. జాతీయ ఓటర్లు దినోత్సవం సందర్బంగా స్థానిక సిద్ధార్ధ డిగ్రీ…

  • January 25, 2025
  • 86 views
గద్వాల పట్టణానికి శాశ్వత నీటి పరిష్కారం..

జనం న్యూస్ 25 జనవరి 2025 డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ జిల్లా బ్యూరో ఇంచార్జీ:- జోగులాంబ గద్వాల్ జిల్లా మున్సిపాలిటీల మంచినీటి ఇబ్బందులు లేకుండా చూడడమే అమృత్ 2.0 లక్ష్యం..మున్సిపాలిటీలు అభివృద్ధి చేయడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం..పట్టణ అభివృద్ధి లో…

Social Media Auto Publish Powered By : XYZScripts.com