అభివృద్ధికి సహకరించండి వైసిపి ఎంపీటీసీలు
జనం న్యూస్ జనవరి 25 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ:- వైసిపి ఎంపీటీసీలు ఎలమంచిలి నియోజకవర్గ శాసనసభ్యులు సుందరపు విజయ్ కుమార్ ను నియోజకవర్గంలో అభివృద్ధికి సహకరించాలని కోరుతూ అచ్యుతాపురం జనసేన పార్టీ క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ…
కౌశిక్ రెడ్డి నువ్వు ఎమ్మెల్యే వా వీధి రౌడీవా..
▪ హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఒడితల ప్రణవ్.. జనం న్యూస్ //జనవరి 25//జమ్మికుంట //కుమార్ యాదవ్.. జమ్మికుంట పట్టణంలోని వినాయక గార్డెన్స్ లో హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వోడితల ప్రణవ్ జమ్మికుంట పట్టణ కాంగ్రెస్ కౌన్సిలర్లకి…
స్థానిక సంస్థ ఎన్నికల కోసమే ఇందిరమ్మ ఇండ్ల డ్రామా
*బీజేపీ మండల అధ్యక్షులు రామకృష్ణ జనం న్యూస్ జనవరి 25 శాయంపేట మండల కేంద్రంలో బిజెపి మండల అధ్యక్షుడు నరహరిశెట్టి రామకృష్ణ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది సమావేశాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర…
గ్రామసభల్లో గొడవలు సృష్టించడం బాధాకరం..
గ్రామసభల్లో గొడవలు సృష్టించడం బాధాకరం.. జనం న్యూస్ //జనవరి //25//జమ్మికుంట //కుమార్ యాదవ్:- హుజురాబాద్ శాసనసభ్యులు కౌశిక్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధి పై దృష్టి పెట్టాల తప్ప ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రామసభల్లో గొడవలు సృష్టించడం బాధాకరం..అని అంబాలా రాజు…
మాజీ సర్పంచ్ నాగరాజును పరామర్శించిన ఎమ్మెల్యే
పెండింగ్ బిల్లులను తక్షణమే రిలీజ్ చేయాలని డిమాండ్ జనం న్యూస్ జనవరి 25, (జగిత్యాల జిల్లా స్టాఫ్ రిపోర్టర్ బెజ్జరపు శ్రీనివాస్):- సర్పంచులకు పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని నిన్న మల్లాపూర్ మండలం మొగిలిపేట గ్రామసభలో మాజీ సర్పంచ్ నాగరాజు పెట్రోల్…
తడ్కల్ చిన్న చెరువు నీరు అన్యాక్రాంతం
ఆయకట్ట రైతుల ఆందోళన జనం న్యూస్,జనవరి 25,కంగ్టి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ చిన్న చెరువు లో మోటర్లు వేసి తన సొంత భూమికి నీటిని సరాపరా చేస్తున్నరని ఆయకట్ట రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ సందర్భంగా ఆయకట్ట…
ఐలాండ్లో జాతీయ పతాక ఆవిష్కరణ
కాట్రేనికోన జనవరి 25 (డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్):- ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేని కొనకోనసీమ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వారు, జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ కోస్టల్ సెక్యూరిటీ ఇన్ స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మెరైన్ వారి ఉత్తర్వుల ప్రకారం దీవులు…
పట్టు భద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం కూటమి సమావేశం
*డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా // ముమ్మిడివరం // జనం న్యూస్ జనవరి 25 కాట్రేనికోన:- ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక కోసం అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పార్టీ సన్నాహక సమావేశం 25వ తేదీ…
నారాయణ కార్పొరేట్ కళాశాల ఫీజుల దోపిడీకి బలైన చరణ్ కుటుంబానికి న్యాయం చేయాలి -SFI
నారాయణ కళాశాల వద్ద ఎస్ఎఫ్ఐ ఆందోళన జనం న్యూస్ 25 జనవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్:- రాష్ట్రవ్యాప్తంగా నారాయణ , శ్రీ చైతన్య యాజమాన్యాలు విద్యార్థులను ఫీజుల దోపిడీ చేస్తూ వేధిస్తున్నాయని వాటి వలన అనేకమంది విద్యార్థులు ఆత్మహత్యకు…
||క్షేత్ర స్థాయిలో నేర నియంత్రణకు డ్రోన్ వినియోగం క్రియాశీలకం||
జనం న్యూస్ 25 జనవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్:- క్షేత్ర స్థాయిలో నేరాలను నియంత్రించుటకు డ్రోన్ వినియోగం క్రియాశీలకంగా మారనున్నదని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ జనవరి 24న తెలిపారు. డ్రోన్ వినియోగించడంలో 30మంది పోలీసు కానిస్టేబుళ్ళుకు ఒక్క…