• January 22, 2025
  • 87 views
ఎం జె ఎఫ్ బలోపేతానికి కృషి చేయాలి

ఎం జె ఎఫ్ నూతన కమిటీ ఎన్నిక ఏబిసిడి వర్గీకరణగా ధ్యేయంగా జనం న్యూస్ జనవరి 23 మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్:- ఎంజే ఎఫ్ బలోపేతానికి మాదిగ జర్నలిస్టుల కృషి చేయాలని ఎం జె ఎఫ్ రాష్ట్ర నాయకులు…

  • January 22, 2025
  • 83 views
రేషన్ కార్డులు దరఖాస్తుల స్వీకరణలో స్పష్టత లేని ప్రకటనలు. కార్పొరేటర్ మాధవరం రోజా దేవి రంగారావు

జనం న్యూస్ జనవరి 22 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి:- కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు స్వీకరణ అని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించగా ఈ నేపథ్యంలో వివేకానంద నగర్ డివిజన్ కార్పొరేటర్ మాధవరం రోజా దేవి రంగారావు వార్డ్ ఆఫీస్ కి…

  • January 22, 2025
  • 118 views
మునగాల ను కమ్మేసిన మంచు దుప్పటి

జనం న్యూస్ జనవరి 23 మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్… మునగాల మండల వ్యాప్తంగా పలు గ్రామాల్లో బుధవారం ఉదయం మంచు దుప్పటి పరుచుకుంది.తెల్లవారుజాము నుండి ఉదయం 11 గంటలు దాటినా సూర్యుడు కనిపించనంత మంచు కురిసింది.జాతీయ రహదారిపై రాకపోకలు…

  • January 21, 2025
  • 88 views
ఈనెల 20వ తేదీ నుండి 31వ తేదీ వరకు అనకాపల్లి మండలంలో పశు ఆరోగ్య శిబిరాలు

జనం న్యూస్ జనవరి 21 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జనవరి నెల 20 వ తేదీ నుండి 31 వ తేదీ వరకు అనకాపల్లి మండలంలో పశు ఆరోగ్య శిబిరాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో…

  • January 21, 2025
  • 86 views
25 న అనకాపల్లి గవరపాలెం గౌరీ పరమేశ్వరుల మహోత్సవం

జనం న్యూస్ జనవరి 21 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ : అనకాపల్లి గవరపాలెం గౌరీ పరమేశ్వరుల మహోత్సవం ఈనెల 25న శనివారం నాడు అత్యంత ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఉత్సవ కమిటీ చైర్మన్ కొణతాల సంతోష్ అప్పారావు…

  • January 21, 2025
  • 80 views
ప్రజా పాలనలో ప్రజల సమస్యలకు పరిస్కార వేదికనే గ్రామ సభ.

కనక ప్రతిభ వెంకటేశ్వర్ రావ్. జనం న్యూస్ 21జనవరి. కొమురం భీం జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్. మార్లవాయి గ్రామపంచాయతీలో జరిగి గ్రామ సభ యందు జైనూర్ తహసీల్దార్ భీర్ షా స్పెషల్ ఆఫీసర్ గారి అధ్యక్షతన మార్లవాయి గ్రామపంచాయతీ కార్యాలయం నందు నూతన…

  • January 21, 2025
  • 78 views
మార్కెట్ కమిటీ చైర్మన్ ను సన్మానించిన దళిత నేతలు

జనం న్యూస్ జనవరి 21 నడిగూడెం కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీకి నూతన చైర్మన్ గా ఎన్నికైన నడిగూడెం గ్రామానికి చెందిన వేపూరి తిరుపమ్మ సుధీర్ ను మండల కేంద్రానికి చెందిన దళిత నేతలు దాసరి శ్రీనివాస్, కత్తి విజయ్, ఆదిమళ్ల…

  • January 21, 2025
  • 105 views
అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తాం : తహశీల్దార్

జనం న్యూస్ జనవరి 21 నడిగూడెం  అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తామని తహశీల్దార్ సరిత తెలిపారు. మంగళవారంమండలంలోనివల్లాపురం, సిరిపురం, రామాపురం, బృందావనపురం, వేణుగోపాలపురం గ్రామాలలో ప్రజా పాలన గ్రామసభలు నిర్వహించారు. రామాపురం గ్రామంలో జరిగిన గ్రామసభలో ఆమె మాట్లాడుతూ అర్హుల…

  • January 21, 2025
  • 101 views
నియోజకవర్గంలో ఎక్కడా అక్రమ లే అవుట్లు ఉండటానికి వీల్లేదని, పత్తిపాటి

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జనవరి 21 రిపోర్టర్ సలికినీడి నాగరాజు గడచిన ఐదేళ్లలో విచ్చలవిడిగా వేసిన లే అవుట్లను కూడా అధికారులు తక్షణమే క్రమబద్ధీకరించాలని, తాను ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎక్కడా ఒక్క అక్రమ లే అవుట్…

  • January 21, 2025
  • 96 views
ప్రజా పాలన గ్రామసభలో పాల్గొన్న ఎమ్మెల్యే

జనం న్యూస్ జనవరి(21) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం మద్దిరాల మండలం రెడ్డిగూడెం గ్రామంలో తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్ గ్రామంలో నిర్వహించిన ప్రజా పాలన గ్రామసభలో రైతు భరోసా, రేషన్ కార్డులు,ఇందిరమ్మ ఆత్మ భరోసా మరియు ఇందిరమ్మ ఇల్లు పథకాలు…

Social Media Auto Publish Powered By : XYZScripts.com