భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ చిత్రపటానికి నివాళుర్పించీనా కాంగ్రెస్ నాయకులు ……
బిచ్కుంద అక్టోబర్ 31 జనం న్యూస్ భారత దేశ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్ధంతి సందర్బంగా కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలో ని మార్కెట్ కమిటీ లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గంగాధర్ కాంగ్రెస్ పార్టీ…
అజారుద్దీన్ అనే నేను..మంత్రిగా ప్రమాణం, శాఖల పై రేవంత్ నిర్ణయం..!!
తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 31 కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ క్రికెటర్ అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారు. అనూహ్య పరిణామాల వేళ రేవంత్ కేబినెట్ లో అజారుద్దీన్ మంత్రి అయ్యారు. జూబ్లీహిల్స్ ఎన్నికల వేళ…
ద్యార్థులకు హెచ్ ఐ వి ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమం
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట అక్టోబర్ 31 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మరియు నివారణ సంస్థ ఆదేశాలు మేరకు, గుంటూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ మరియు…
ఎర్రగడ్డ లో మాట ముచ్చట అనే వినూత్న కార్యక్రమం ద్వారా ఓటరుకు చేరువయ్యే కార్యక్రమం చేపట్టిన బిఆర్ఎస్.
జనం న్యూస్ అక్టోబర్ 31 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికల సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ వినూత్నంగా ప్రచారం చేపట్టింది. మాట ముచ్చట అనే కార్యక్రమం ద్వారా ఓటర్లకు మరింత చేరువయ్యేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఎర్రగడ్డ…
డోంగ్లీ మండలంలో ఇందిరా గాంధీ గారి వర్ధంతి…
డోంగ్లి అక్టోబర్ 31 జనం న్యూస్ డోంగ్లీ మండల కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో వద్ద శుక్రవారం మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ వర్ధంతిని కాంగ్రెస్ నాయకులు నిర్వహించారు. ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశంలో ఎన్నో సంస్కరణలతో అభివృద్ధికి ఇందిర…
బీరు పూర్ పోలీస్ అధ్వర్యంలో 3 కే రన్ వే
జనం న్యూస్ అక్టోబర్ 31 జగిత్యాల జిల్లా బీరుపూర్ మండలంలోని ఏక్తాదివాస్ సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినం సందర్భంగా బీరు పూర్ మండల పోలీసు ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహం నుండి తుంగూర్ వరకు 3 కే రన్ ఎస్సై రాజు…
తడిసిన ధాన్యాన్ని 20% శాతం మ్యాచర్ ఉన్న కొనుగోలు చేయాలి..!
జనంన్యూస్. 31.నిజామాబాదు. మోంథా తుపాన్ వల్ల నష్టపోయిన పంటలను యుద్ధప్రతిపధికన కొనుగోలు చేయాలి.పంటలన్నీటీకి 33% నష్టపోతేనే నష్టపరిహారం ఇచ్చే నిబంధన తొలగించాలని. తడిసిన ధాన్యాన్ని 20% శాతం మ్యాచర్ ఉన్న కొనుగోలు చేయాలని, మోంథా తుపాన్ వల్ల నష్టపోయిన పంటలను యుద్ధప్రతిపధికన…
ఘనంగా సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ 150వ జయంతి కార్యక్రమం
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట అక్టోబర్ 31 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 చిలకలూరిపేట భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ 150వ…
సమతామూర్తి ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150న జన్మదిన వేడుకలు
జనం న్యూస్ అక్టోబర్ 31 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ భారతీయ జనతాపార్టీ ముమ్మిడివరం రూరల్ మండలం కొత్తలంక గ్రామంలో కొడమర్తి శర్మ ఇంటివద్ద ఘనంగా నిర్వహించారు ఈనాటికార్యక్రమం భారతీయ జనతాపార్టీ ముమ్మిడివరం రూరల్ మండల అధ్యక్షురాలు చప్పిడిశ్రీదుర్గ అధ్యక్షతన జరిగినసమావేశం…
పటాన్చెరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిలిచి ఉన్న వర్షపు నీరు
రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం జనం న్యూస్ అక్టోబర్ 31 సంగారెడ్డి జిల్లా పటాన్చెరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట వర్షపు నీరు నిలిచి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పలుమార్లు వర్షం కారణంగా కార్యాలయ పరిసరాల్లో నీరు నిలిచిపోతున్నా, అధికారులు మాత్రం పట్టించుకోని…












