• November 1, 2025
  • 22 views
స్వయం కృషి వృద్ధ ఆశ్రమం లో అన్నదాన చేసిన ఎస్సై సతీష్ బాబు

. జనం న్యూస్. నవంబర్ 1 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి హన్మకొండ జిల్లా ఓల్డ్ ఏజ్ హోమ్ కేసర్ గార్డెన్ స్వయంకృషి వృద్ధాశ్రమం లోని కొంతమంది భారీ వర్షాల కారణంగా వసతులు లేక ఇబ్బంది పడుతున్న వృద్ధులకు వారి…

  • November 1, 2025
  • 59 views
హరీశ్‌రావుకు సంతాపం తెలిపిన కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్

జనం న్యూస్ నవంబర్ 01 సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావుకు సంతాపం తెలిపారు.ఇటీవల హరీశ్‌రావు తండ్రి శ్రీ తన్నీరు సత్యనారాయణ స్వర్గస్తులైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కార్పొరేటర్…

  • November 1, 2025
  • 106 views
భార్యపై కర్రతో దాడి భార్య మృతి

జనం న్యూస్ నవంబర్ 01 సంగారెడ్డి జిల్లా వేల్పూర్ మండలం వడకపల్లి : నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం త్రియంబకపేట్ గండి తండాకు చెందిన బానోత్ సరోజ (46) అనే మహిళను ఆమె భర్త బానోత్ రాజు కర్రతో దాడి చేసి…

  • November 1, 2025
  • 20 views
విజయనగరం JNTU విద్యార్థులకు గుడ్‌ న్యూస్‌

జనం న్యూస్ 01 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ జేఎన్టీయూ గురజాడ సాంకేతిక విశ్వవిద్యాలయం విద్యార్థులపై ఉన్న ఆర్థిక భారం తగ్గించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. తత్కాల్‌ ఫీజును పూర్తిగా రద్దు చేస్తూ ఉపకులపతి ఆచార్య వి.వి. సుబ్బారావు…

  • November 1, 2025
  • 20 views
ఎంపీడీవో సేవలు అమోఘంఇరుపార్టీల నేతలు ఘనంగా సన్మానంకింద స్థాయి అధికారులు ప్రశంసలు

జనం న్యూస్ 01 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ కింద స్థాయి ఉద్యోగిగా ప్రారంభించి, రాజకీయాలకు అతీతంగా 38 ఏళ్ల పాటు ప్రజా పరిపాలనలో నిబద్ధతతో సేవలు అందించిన ఎంపీడీవో ఆజారి భానుమూర్తి సేవలు చిరస్మరణీయమని నేతలు కొనియాడారు.శుక్రవారం…

  • November 1, 2025
  • 19 views
పోలీసు అమరవీరుల సంస్మరణార్ధం “క్యాండిల్ ర్యాలీ”

విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, ఐపిఎస్ జనం న్యూస్ 01 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా విజయనగరం పట్టణం మూడు లాంతర్లు జంక్షన్ నుండి కోట జంక్షను వరకు జిల్లా పోలీసుశాఖ…

  • November 1, 2025
  • 20 views
డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్పత్రికా ప్రకటన

జనం న్యూస్ 01 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ స్వర్గీయ సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ జయంతి సందర్భంగా “జాతీయ సమైక్యతా దినోత్సవం” (రాష్ట్రీయ ఏక్తా దివస్) లో భాగంగా నివాళులు అర్పించిన డీఐజీ గోపినాథ్ జట్టి, ఐపీఎస్…

  • November 1, 2025
  • 18 views
డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్పత్రికా ప్రకటన

జనం న్యూస్ 01 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ స్వర్గీయ సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ జయంతి సందర్భంగా “జాతీయ సమైక్యతా దినోత్సవం” (రాష్ట్రీయ ఏక్తా దివస్) లో భాగంగా నివాళులు అర్పించిన డీఐజీ గోపినాథ్ జట్టి, ఐపీఎస్…

  • October 31, 2025
  • 27 views
బిసి జే ఎ సి ఆధ్వర్యంలో కోహిర్ మండల అధ్యక్షుడు గా ఎన్నుకోవడం జరిగింది

తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ జనం న్యూస్ అక్టోబర్ 31 జహీరాబాద్ నియోజకవర్గ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో కోహిర్ మండల్ బీసీ జేఏసీ మండల అధ్యక్షుడు ఎన్నుకోవడం జరిగింది నియోజకవర్గ ప్రతి గ్రామ గ్రామన కమిటీలు వేయడానికి మండల అధ్యక్షుడు ఎన్నుకోవడం గ్రామ…

  • October 31, 2025
  • 28 views
కంగ్టి లో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150 వ జయంతి సందర్భంగా టుకే రన్,ర్యాలీ,

ఎస్ఐ దుర్గారెడ్డి, జనం న్యూస్,అక్టోబర్ 31,కంగ్టి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలో శుక్రవారం ఎస్ఐ దుర్గా రెడ్డి ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్, ఒక 150 వ జయంతిని పురస్కరించుకొని టుకె రన్,ర్యాలీని నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ భారతదేశపు ఉక్కు…