విద్యార్థులకు పరీక్ష ప్యాడ్ల పంపిణీ
పంపిణీ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు శెట్కార్ సీమ రమేష్ . బిచ్కుంద ఆగస్టు 26 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ బిచ్కుంద మండల కేంద్రంలో బిచ్కుంద మున్సిపాలిటీలో ఉన్న కే.జీ.బీ.వీ బాలికల పాఠశాల లో కాంగ్రెస్ పార్టీ సీనియర్…
కూకట్పల్లిలో లాయర్ మీద దాడిని ఖండిస్తూ నిరసన వ్యక్తం చేసిన బిచ్కుంద న్యాయవాదులు…
బిచ్కుంద ఆగస్టు 26 జనం న్యూస్ 25.08.2025 సోమవారం నాడు కూకట్పల్లి కోర్టు పరిధిలోని కోర్టు కేసు పనిమీద వెళ్ళిన న్యాయవాది తన్నీరు శ్రీకాంత్ గారి మీద ప్రతిపక్ష పార్టీ వ్యక్తులు కట్టెలతో మరియు తదితర వస్తువులతో అన్యాయంగా, దౌర్జన్యంగా దాడి…
ఘనంగా అంజిబాబు నాయక్ జన్మదిన వేడుకలు జరిగాయి
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఆగస్టు 26 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 పట్టణంలోని ఎన్నార్టీ రోడ్ లోని గల అమృత డాబా హోటల్ నందు సోమవారం బి.అంజి బాబు నాయక్ జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి.…
మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలి
ఈగల్ టీమ్ హెడ్ కానిస్టేబుల్ విజయ కుమార్ జనం న్యూస్ 26 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం ఈగల్ బృందం ఆధ్వర్యంలో ఆగస్టు 25న పూల్ బాగ్ లోగల మహారాజ ప్రభుత్వ పాలిటెక్నికల్ కళాశాలలో పాలిటెక్నికల్ విద్యార్ధులకు…
విద్యారంగ సమస్యల పరిష్కారానికై దద్దరిల్లిన కలెక్టరేట్
3000 మంది విద్యార్థులతో కలెక్టరేట్ ముట్టడించిన ఎస్ఎఫ్ఐ వారం రోజుల్లో సమస్య పరిష్కారం కాకపోతే అసెంబ్లీ ముట్టడిస్తామని పిలుపు జనం న్యూస్ 26 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక జిల్లా వ్యాప్త విద్యారంగ సమస్యల పరిష్కారానికి భారత విద్యార్థి…
మట్టి గణపతిని పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం: కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ *
జనం న్యూస్ 26 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం యూత్ ఫౌండేషన్ మరియు విజయ దుర్గ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ వారి కార్యాలయంలో పర్యావరణ కాపాడుదాం మట్టి…
కామన్వెల్త్ ఛాంపియన్ షిప్లో మెరిసిన భవాని
జనం న్యూస్ 26 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక అహ్మదాబాద్ వేదికగా రెండు రోజులుగా జరుగుతున్న అంతర్జాతీయ కామన్వేల్త్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో నెల్లిమర్ల మండలం కొండకరకాం గ్రామానికి చెందిన క్రీడాకారిణి రెడ్డి భవాని సత్తాచాటింది.సోమవారం…
వినాయక చవితి.మిలాద్ ఉన్ నబీ పండుగ వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలి
జిన్నారం సిఐ నయీమ్ ఉద్దీన్, .హత్నూర ఎస్ఐ శ్రీధర్ రెడ్డి. జనం న్యూస్. ఆగస్టు 25. సంగారెడ్డి జిల్లా. హత్నూర. వినాయక చవితి,మిలాద్ ఉన్ నబీ పండుగలను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా జరుపుకోవాలని జిన్నారం సిఐ నయీముద్దీన్, హత్నూర…
వయోజనులంతా అక్షరాస్యులు కావాలి. మండల విద్యాశాఖ అధికారి ఏ శ్రీనివాస్
జనం న్యూస్ ఆగస్టు 25 ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రామ్ మండలంలో విజయవంతం చేయాలి వివోఏ ళకు మరియు మెప్మా ఆర్పీలకు ఒకరోజు శిక్షణ నిర్వహణ మండల విద్యాశాఖ అధికారి ఏ. శ్రీనివాస్ డిపార్ట్మెంట్ అఫ్ స్కూల్…
మట్టి వినాయకుడిని పూజిద్దాం శ్రీ వాణీ స్కూల్ డైరెక్టర్ సి.హెచ్ .సత్యం
జనం న్యూస్ ;25 ఆగస్టు సోమవారం;సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై. రమేష్: శ్రీవాణీ స్కూల్ భారత్ నగర్ సిద్దిపేటలో సోమవారం రోజున వినాయక చవితి ముందస్తుగా విద్యార్థులు మట్టితో తయారుచేసిన వినాయక విగ్రహాలను తీసుకువచ్చి ప్రదర్శించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ సి.హెచ్…












