ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్వాగత సంబరం ….
బిచ్కుంద ఆగస్టు 25 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల అటామస్ బిచ్కుందలోని మొదటి సంవత్సర విద్యార్థులకు ద్వితీయ , తృతీయ సంవత్సర విద్యార్థుల వెల్కమ్ పార్టీ ని ఏర్పాటు చేశారు.…
ఉపాధ్యాయునికి ఘన సన్మానం
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. సిపిఎస్ రాష్ట్ర కార్యదర్శి ఎస్టియు రాష్ట్ర కార్యవర్గ నాయకులు రవిశంకర్ రెడ్డి సేవలు అమోఘం ఉపాధ్యాయుల మెడికల్ బిల్లులు సంబంధించిన విషయాలు అయితే నేమి ఉపాధ్యాయుల సమస్యలు తీర్చడంలోనైతేనేమి తన వంతు కృషి చేసి…
జనం న్యూస్, తేదీ. 25- 5-2025,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం.
రిపోర్టర్ బాలాజీ. ఈరోజు పాల్వంచ టౌన్ మరియు మండల కేంద్రంలో బి ఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న యూరియా సమస్యల పట్ల రైతుల పక్షాన బి ఆర్ ఎస్ పార్టీ ధర్నా నిర్వహించి ఏవో గారికి వినతి…
ఫ్రెండ్లీ క్లబ్ ఆధ్వర్యంలో “ఉచిత వినికిడి పరీక్షల” శిబిరం.
జనం న్యూస్ ఆగస్టు 24 ముమ్మిడివరం ప్రతినిధి కాట్రేనికోనలో కామేశ్వరి మెడికల్ స్టోర్స్ ప్రక్కన ఆణివిళ్ళ కృష్ణమూర్తి ప్రాంగణంలో డా.ఆణివిళ్ళ కాశ్యప్ సహకారంతో డా. వెన్నా హరీష్ పర్యవేక్షణలో ఉచిత వినికిడి పరీక్షలు ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయింత్రం…
బీసీ రిజర్వేషన్ పితామహుడు బి.పి. మండల్ జయంతి వేడుకలు
భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 25 ( జనం న్యూస్ ప్రతినిధి) బీసీ రిజర్వేషన్ పితామహుడు, బీహార్ మాజీ ముఖ్యమంత్రి, జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ బిందేశ్వర ప్రసాద్ మండల్ జయంతి సందర్భంగా తెలంగాణ జన సమితి పార్టీ తరఫున ఘనంగా…
గణేశ్ మండపాలకు ఉచిత విద్యుత్ – ప్రభుత్వం కీలక నిర్ణయం .బండ వాసుదేవ రెడ్డి
జనం న్యూస్ ఆగస్టు 25 ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా గణేశ్, దుర్గమాత మండపాలకు ఉచిత విద్యుత్ మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గణేశ్, దుర్గామాత మండపాలకు ఉచిత విద్యుత్ (ఫ్రీ కరంట్)…
తడ్కల్ పాఠశాల ఆవరణంలో విద్యార్థులకు సరిపడా మూత్రశాలలు లేనందున విద్యార్థులకు ఇబ్బంది.
పాఠశాల విద్యార్థులకు ప్రమాదం దృష్ట్యా రోడుకు అనుకొని ఉన్న మొదటి గేటుకు తాళం. జిపఉప పాఠశాల ఇంచార్జ్ హెచ్ఎం అంజన,సిపిఎస్ హెచ్ఎం వెంకటేష్, జనం లైఫ్ న్యూస్,కంగ్టి, సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిదిలోని తడ్కల్ పాఠశాలకు రెండు గెట్లు ఉండగా…
లబ్ధిదారులకు సిఎంఆర్ఎఫ్ చెక్కులను అందించిన మాజీ ఎమ్మెల్యే
మహారెడ్డి భూపాల్ రెడ్డి, జనం న్యూస్,ఆగస్ట్ 25,కంగ్టి, సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిదిలోని జంమ్గి బి గ్రామానికి చెందిన తోట రాములును 18,000 రూపాయల చెక్కును గొల్ల రుక్మిణి 15,000 రూపాయల చెప్పును ఆసుపత్రి వైద్య ఖర్చులకై ముఖ్యమంత్రి సహాయనిధి…
రోడ్డు విస్తరణ కోసం ఎమ్మెల్యే కు వినతి
సానుకూలంగా స్పందించిన మైనంపల్లి రోహిత్ పాపన్న పేట , 24 ఆగస్టు: (జనంన్యూస్) మండల కేంద్రమైన పాపన్నపేట నుంచి కొంపల్లి వరకు రోడ్డు విస్తరణ మరియు కొత్తపల్లి వంతెన వద్ద పెండింగ్ లో ఉన్న రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని…
నానో యూరియా వాడకం పైన రైతులకు అవగాహనా..!
జనంన్యూస్. 25.సిరికొండ. రావుట్ల రైతులకు సిరికొండ వ్యవసాయ అధికారి మరియు IFFCO కంపెనీ అవగాహన సదస్సు కల్పించారు.రసాయన ఎరువులకు ధీటుగా నానో యూరియా తో ప్రయోజనాలు. నానో తో పర్యవరణ పరిరక్షణ పోషక విలువల సామర్ధ్యం ఎక్కువ నేలకు, పంట కు…












