తడ్కల్ పాఠశాల ఆవరణంలో విద్యార్థులకు సరిపడా మూత్రశాలలు లేనందున విద్యార్థులకు ఇబ్బంది.
పాఠశాల విద్యార్థులకు ప్రమాదం దృష్ట్యా రోడుకు అనుకొని ఉన్న మొదటి గేటుకు తాళం. జిపఉప పాఠశాల ఇంచార్జ్ హెచ్ఎం అంజన,సిపిఎస్ హెచ్ఎం వెంకటేష్, జనం న్యూస్,ఆగస్ట్ 25,కంగ్టి, సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిదిలోని తడ్కల్ పాఠశాలకు రెండు గెట్లు ఉండగా…
విద్యార్థులు అందరూ ఒక లక్ష్యంతో చదవాలి
జనం న్యూస్. తర్లుపాడు మండలం. ఆగస్టు 24 తర్లుపాడు మండలం చెన్నారెడ్డి పల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు యం బాలరాజు అధ్యక్షతన చదువు ప్రాముఖ్యత పైన అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా…
నూతన వధూవరులను ఆశీర్వదించిన ఆకేపాటి అమర్ నాథరెడ్డి
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు మండలం నాగిరెడ్డిపల్లి గ్రామం నందు నరసింహ యాదవ్ కుమారుడికి నూతనంగా వివాహం జరిగింది ఈ రోజు వారి స్వగృహం నందు నూతనవధూ వరులను ఆశీర్వదించారు వైఎస్ఆర్సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు మరియు రాజంపేట…
కాకతీయ యూనివర్సిటీలో ఆడిటోరియంలో జిల్లా స్థాయిలో నితిన్
జనం న్యూస్ ఆగష్టు 24 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయం పేటమండలం మాలోతు నితిన్ అనే అబ్బాయికి కాకతీయ యూనివర్సిటీ ఆడిటోరియంలో జిల్లా స్థాయిలో నిర్వహించిన తెలంగాణ సైన్స్ కాంగ్రెస్ లోని ఒకలాపురం డిస్నీల్యాండ్ స్కూల్ విద్యార్థులు తమ…
రోడ్లపై ఏర్పాటు చేసి గణేష్ మండపానికి ఇరువైపులా దారి విడిచి పెట్టాలి..!
జనంన్యూస్. 24.నిజామాబాదు. మండపానికి ప్రక్క నుండి అంబులెన్స్లు మరియు సామాన్య ప్రజానీకం వెళ్లడానికి దారి విడువవలెనుఖలీల్ వాడి లోని రవితేజ గణేష్ మండపనికి ఇరువైపులా దారి ఏర్పాటు కుండా , సామాన్య ప్రజలకు మరియు నడకదారిన వెళ్లే ప్రజలకు ఎక్కడ ఎలాంటి…
అక్రమ వడ్డీ వ్యాపారులపై కోరాడ..!
జనంన్యూస్ 24. నిజామాబాదు. అక్రమ వడ్డీ మరియు అధిక వడ్డీ వ్యాపారుల పై పోలీసుల మెరుపు దాడులు పోలీస్ కమిషనర్ ఆదేశాలతో విస్తృత స్థాయిలో దాడులు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ గౌరవనీయులు శ్రీ పి. సాయి చైతన్య, ఐ.పి.యస్ ఆదేశాల మేరకు…
మాటలతో కాలం వెళ్ళదీస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం
జనం న్యూస్ ఆగష్టు 24 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలో బిజెపి మండల అధ్యక్షుడు నరహరిశెట్టి రామకృష్ణ ఆధ్వర్యంలో స్థానిక సమస్యలపై మండల్ డిప్యూటీ తహసిల్దార్ జి ప్రభావతి కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది…
.విఘ్నేశ్వరుని నవరాత్రుల సందర్భంగా పోలీసుల సూచనలను పాటించాలి
జనం న్యూస్ ఆగష్టు 24 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం విఘ్నేశ్వరుని నవరాత్రుల సందర్భంగా నిర్వాహకులు పోలీసుల నిబంధనలు తప్పకుండా పాటించాలని స్థానిక ఎస్సై జక్కుల పరమేశ్వర్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రాఫిక్ అంతరాయం…
పవర్ లిఫ్టింగ్లో జిల్లా వాసికి బంగారు పతకం
జనం న్యూస్ 24 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక ఝార్ఖండ్ రాష్ట్రంలో జరిగిన జంషెడ్ పూర్ స్టేట్ నేషనల్ సీనియర్స్ పవర్ లిప్టింగ్ ఛాంపియన్షిప్ – 2025 పోటీలలో విజయనగరానికి చెందిన శీల రామకృష్ణ అనే యువకుడు పాల్గొని…
పేదరికాన్ని జయించి ఉపాధ్యాయుడిగా రాంబాబు
జనం న్యూస్ 24 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక పట్టుదలతో కష్టపడి చదివితే ఎలాంటి పరిస్థితుల్లోనైనా విజయం సాధించవచ్చునని విజయానికి పేదరికం అడ్డు కాదని నిరూపించాడు గుర్ల తమ్మీరాజుపేట గ్రామానికి చెందిన చింతాడ రాంబాబు. రాష్ట్రవ్యాప్తంగా వెలువడిన మెగా…












