• August 23, 2025
  • 36 views
25న బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పి.వి మాధవ్ పర్యటన విజయవంతం చేయాలి దొరబాబు పిలుపు

జనం న్యూస్ ఆగస్టు 23 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ఈరోజు అల్లవరం మండల బిజెపి సమావేశం జిల్లా పూర్వ అధ్యక్షులు యాళ్ల దొరబాబు వారి సమక్షంలో వారి ఇంటి వద్ద మండల అధ్యక్షులు కట్టా నారాయణమూర్తి అధ్యక్షతన జరిగింది ఈ…

  • August 23, 2025
  • 32 views
పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే ……

బిచ్కుంద ఆగస్టు 23 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం మాజీ ఎంపీపీ స్వర్గీయలు అశోక్ పటేల్ గారి తండ్రి గారు మరణించడం తో విషయం తెలుసుకున్న జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే గారు. రాజుల్లా లో వారి…

  • August 23, 2025
  • 34 views
సంచార జాతుల కోసం భారతీయ జనతా పార్టీ స్ఫూర్తి” కార్యక్రమం ఆగస్ట్ 30 న

జనం న్యూస్ ఆగస్టు 23 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ అల్లవరం మండలం బెండముర్లంక గ్రామంలో అల్లవరం మండల అధ్యక్షుడు కట్టా నారాయణమూర్తి ఆధ్వర్యంలో జిల్లా ఇంచార్జ్ పసుపులేటి మహాలక్ష్మి గారు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఆగస్ట్ 31 సంచార…

  • August 23, 2025
  • 38 views
1న బీజేపీ,రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ పర్యటన

-విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ సోము వీర్రాజు పిలుపు జనం న్యూస్ ఆగస్టు 23 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ రాజమహేంద్రవరం, ఆగస్టు 23: వచ్చేనెల ఒకటో తేదీన జిల్లాలో ప్రారంభం కానున్న రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ సారథ్యం పేరిట పర్యటన…

  • August 23, 2025
  • 36 views
శ్రావణ శుక్రవారం లాస్ట్ వారం సందర్భంగా నీలంపాటి అమ్మవారి గుడిలో ప్రత్యేక పూజలు

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఆగస్టు 23 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 చిలకలూరిపేట పట్టణంలోని 9వ వార్డు రజక కాలనీలో వేచి ఉన్న నీలంపాటి అమ్మవారి దేవస్థానం ఈరోజు భక్తుల కోరికలు నెరవేరిన సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక…

  • August 23, 2025
  • 33 views
ఆర్ఎంపీ డాక్టర్ నర్సింహమూర్తి కుటుంబ సభ్యులను పరామర్శ పితాని

జనం న్యూస్ ఆగస్టు 23 ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం చిన్న గోవలంక వైఎస్ఆర్ పార్టీ సీనియర్ నాయకుడు శ్రీ కోరాటి నరసింహ మూర్తి ఆర్ఎంపి డాక్టర్ ఆకస్మికంగా మరణించినారు వారి…

  • August 23, 2025
  • 35 views
రమావతు మహేష్ నాయక్ కు ఘన సన్మానం.

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఆగస్టు 23 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 పట్టణంలోని 38వ వార్డు నందు గల మాజీ కౌన్సిలర్ రమావతు సాలీబాయి కుమారుడు మహేష్ నాయక్ కు ఎస్టీ సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం అమృత…

  • August 23, 2025
  • 36 views
డిగ్రీ అడ్మిషన్ల విషయంలో గందరగోళం వలన విద్యార్థులకు జరుగుతున్న అన్యాయం

జనం న్యూస్ 23 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక డిగ్రీ అడ్మిషన్ విషయానికి సంబంధించి ఎస్ఎఫ్ఐ విజయనగరం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు డి రాము, సి.హెచ్ వెంకటేష్ పత్రికా ప్రకటన విడుదల చేశారు. దీనినీ ఉద్దేశించి మాట్లాడుతూ ప్రభుత్వం…

  • August 23, 2025
  • 33 views
భర్త మరియు కుమార్తెను హత్య చేసిన కేసులో భార్యకు జీవిత ఖైదు

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 23 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం పట్టణం 2వ పట్టణ పోలీసు స్టేషనులో 2015 సం.లో నమోదైన హత్య కేసులో నిందితురాలు(ఎ-2) భీమిలి మండలం నగరపాలెం…

  • August 23, 2025
  • 40 views
రాజంపేట టి. డి. పి ఇన్చార్జి జగన్ మోహన్ రాజుకు ఘన స్వాగతం

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. రాజంపేట అసెంబ్లీ ఇన్చార్జి జగన్ మోహన్ రాజుకు జన నీరాజనం నందలూరులో తెలుగు తమ్ముళ్ల కోలాహలం చమ్మర్తి జగన్మోహన్ రాజు కి ఘన స్వాగతం నందలూరు పసుపు సైనికులు నందలూరు మండలం నాగిరెడ్డిపల్లి మేజర్…