ఆక్రమణ భూములపై రెవెన్యూ కొరడా జల్లు ప్రభుత్వం భూమిపై ఆక్రమణ తొలగింపుకు చర్యలు*హర్షించిన బిరసాడ వలస ప్రజలు
జనం న్యూస్ 23 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక మండలంలోని బిరసాడ వలస గ్రామంలో గల కోళ్ల ఫారం వద్ద ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ భూమిపై రెవెన్యూ శుక్రవారం కోరడ జుల్లు కనిపించింది. కోళ్ల ఫారం ప్రారంభం నుండి…
విద్యారంగ సమస్యల పరిష్కారానికి 25 న ఛలో కలెక్టరేట్ ఛలో కలెక్టరేట్ ను విద్యార్థులంతా జయప్రదం చేయండి.LBG భవన్ లో కలెక్టరేట్ పోస్టర్స్ ఆవిష్కరణ
జనం న్యూస్ 23 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక భారత విద్యార్థి ఫెడరేషన్ SFI విజయనగరం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లాలో ఉన్న విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 25 న ఛలో కలెక్టరేట్ కార్యక్రమం…
కూటమి ప్రభుత్వానికిదివ్యాంగుల ఉసురు తగులుతుంది
జనం న్యూస్,ఆగస్టు22,మునగపాక: యలమంచిలి నియోజకవర్గం మునగపాక మండలం మునగపాక బొడ్డేడ ప్రసాద్ కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి అరకు పార్లమెంట్ పరిశీలకులు బొడ్డేడ ప్రసాద్ మాట్లాడుతూ దివ్యాంగుల పెన్షన్ సదరం సర్టిఫికెట్ రీవెరిఫికేషన్ పేరిట కూటమి ప్రభుత్వం లక్ష…
ముసలి కన్నీరు కార్చుట మానుకో….
జూట మాటలకు పెట్టిన పేరే మాజీ ఎమ్మెల్యే సిందే… బిచ్కుంద ఆగస్టు 22 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా, జుక్కల్ నియోజకవర్గం, బిచ్కుంద మండలం.. మాజీ ఎమ్మెల్యే షిండే నిన్న కౌలాస్ ప్రాజెక్ట్,నిజాం సాగర్ ప్రాజెక్ట్ కు సందర్శించి మొసలి కన్నీరు…
పల్లెల ప్రగతి కోసమే ప్రభుత్వం
(జనంన్యూస్ 22. ఆగస్టు ప్రతినిధి కాసిపేట రవి) భీమారం మండల కేంద్రంలో శుక్రవారం రోజున గనుల కార్మిక శాఖ మంత్రి మాట్లాడుతూ మారుమూల, గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కార్యక్రమాన్ని…
రాజారామ్ తాండలో పనుల జాతర,
ఎంపీడీఓ శ్రీనివాసులు, జనం న్యూస్,ఆగస్ట్ 22,కంగ్టి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని రాజారామ్ తాండ గ్రామ పంచాయతీలో శుక్రవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పనుల జాతరలో మండల అధికారి ఎంపీడీఓ శ్రీనివాసులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎంపీడీవో పంటభివృద్ధి,భూసంరక్షణ,పర్యావరణ పరిరక్షణ,వ్యవసాయ…
ఈతకు వెళ్లి ముగ్గురు ఎంబీఏ విద్యార్థులు మృతి చెందడం పై తీవ్ర విచారం వ్యక్తం చేసిన ఎం.పీ మేడా.
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. అన్నమయ్య జిల్లాలో ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థులు మృతి చెందడంపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన ఎం.పీ రాజ్యసభ సభ్యులు మరియు తిరుపతి పార్లమెంట్ పరిధి పరిశీలకులు మేడా రఘునాథ రెడ్డి రాజంపేట మండల…
బీర్పూర్ మండలం లో పనుల జాతర కార్యక్రమం నిర్వహించబడింది
జనం న్యూస్ ఆగష్టు 21 జగిత్యాల జిల్లా బీర్ పూర్ మండల కేధ్రం లో ఈ రోజు పనుల జాతర కార్యక్రమం లో బాగంగా మల్టీ పర్పస్ వ్ర్కర్లకు సన్మానం మరియు పశువుల శెడ్లకు గొర్ల శెడ్లకు శంకు స్థాపన చేయడం…
సంచార అర్ద సంచార జతుల వారు అభివృద్ధికైముందడుగులు వేయాలి
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఆగస్టు 22 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 భారతీయ జనతా పార్టీ అన్నపురెడ్డి వెంకటేశ్వర్లు ఓబీసీ మోర్చా. భారతదేశంలో బ్రిటీష్ దురహంకార పాలన నుండి దేశ స్వాతంత్ర్య పోరాట సమయం లో ఎందరో…
డివిజన్ వన్ శానిటేషన్ విభాగాన్ని ఆకస్మికంగా సందర్శించిన మున్సిపల్ చైర్మన్
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఆగస్టు 22 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 చిలకలూరిపేట పట్టణంలోని ఈరోజు మున్సిపల్ చైర్మన్ డివిజన్ వన్ శానిటేషన్ విభాగాన్ని ఆకస్మికంగా సందర్శించారు. ఈ పర్యటనలో ఆయన సానిటరీ సిబ్బందితో మాట్లాడి వారి…












