• August 20, 2025
  • 48 views
కంపెనీ వ్యర్థాల వల్ల ఉప్పుటేరులో చేపలు మృత్యువాత

జనం న్యూస్, ఆగస్టు20, అచ్యుతాపురం: అచ్యుతాపురం ఏపీ సెజ్ అచ్యుతాపురం,రాంబిల్లి మండలాల పరిధిలో ఉన్న కంపెనీల కాలుష్య వ్యర్థాలను ఉప్పుటేరులోకి విడిచి పెట్టడంతో అధిక సంఖ్యలో చేపలు మృత్యువాత పడడాన్ని మత్స్యకారులు చూసి ఆవేదన చెందుతున్నారు. జీవనోపాధి కోల్పోయి ఏమి చేయలేక…

  • August 20, 2025
  • 43 views
జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని మంత్రికి వినతి

జనం న్యూస్ ఆగష్టు 20 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో జిల్లాలోని వర్కింగ్ జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు , ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని బుధవారం జిల్లా కేంద్రానికి వచ్చిన జిల్లా ఇన్చార్జి మంత్రిని జిల్లా కలెక్టరేట్ లో జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి…

  • August 20, 2025
  • 37 views
అంబులెన్స్ లో మహిళ డెలివరీ

జనం న్యూస్ ఆగష్టు 20 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో వాంకిడి మండలం కిరిడీ గ్రామానికి చెందిన గర్భిణికి పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్‌లకు సమాచారం అందించారు. గర్భిణిని వాంకిడి మండల కేంద్రంలోని పిహెచ్‌సికి ప్రవహిస్తుండగా మార్గమధ్యంలో తేజపూర్…

  • August 20, 2025
  • 29 views
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ పర్యటన విజయవంతం చేయండి

జనం న్యూస్ ఆగస్టు 20 ముమ్మిడివరం ప్రతినిధి అయినవిల్లి బీజేపీ మండల అధ్యక్షులు వెంకట రమణ అయినవిల్లి మండలం బీజేపీ కార్యాలయంలో అత్యవసర సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సారధ్యం యాత్ర కార్యక్రమం మండల ఇంచార్జి మోకా ఆదిలక్ష్మి, జిల్లా…

  • August 20, 2025
  • 32 views
ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను విద్యార్థులు వినియోగించుకుని ఉన్నత స్థాయికి ఎదగాలి

రాష్ట్ర ఆబ్కారీ మధ్య నిషేధ, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు జనం న్యూస్ ఆగస్టు 20, ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో విద్యారంగ బలోపేతం కోసం ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుందని, ప్రభుత్వం కల్పిస్తున్న…

  • August 20, 2025
  • 38 views
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ పర్యటన విజయవంతం చేయండి

జనం న్యూస్ ఆగస్టు 20 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కాట్రేనికోన మండలం, చేయ్యరులో మండల బీజేపీ అధ్యక్షులు మట్ట శివకుమార్ ఆధ్వర్యంలో అత్యవసర సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సారధ్యం యాత్ర కార్యక్రమం మండల ఇంచార్జి జిల్లా ఉపాధ్యక్షులు…

  • August 20, 2025
  • 33 views
వాంకిడి నూతన ఎస్సై గా దుర్గం.మహేందర్ బాధ్యతల స్వీకరణ..

జనం న్యూస్ ఆగష్టు 20 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో వాంకిడి నూతన ఎస్సైగా దుర్గం మహేందర్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు, ఈ సందర్భంగా ఎస్ఐ మహేందర్ మాట్లాడుతూ మండలంలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానన్నారు, అసాంఘిక కార్యక్రమాలు, జూదం, గంజాయి,…

  • August 20, 2025
  • 32 views
ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి

జనం న్యూస్ 21ఆగష్టు పెగడపల్లి ప్రతినిధి. ఏఎంసీ చైర్మన్ బుర్ర రాములు గౌడ్ జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోమాజీ భారత ప్రధాని భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ 81వ జయంతిని ఘనంగా నిర్వహించారు.ఈసందర్భంగానాయకులుమాట్లాడుతూ రాజీవ్ గాంధీకి రాజకీయాలపై…

  • August 20, 2025
  • 29 views
మెగా జాబ్ మేళా గోడపత్రిక ఆవిష్కరణ

జనం న్యూస్,ఆగస్టు20,అచ్యుతాపురం: యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఉద్యోగ కల్పనలో భాగంగా స్థానిక డావిన్సీ ఇంటర్నేషనల్ స్కూల్, తిమ్మరాజుపేట నందు ఈనెల 23 శనివారం నాడు సుమారు 20 కంపెనీలతో…

  • August 20, 2025
  • 31 views
భారతదేశ సాంకేతిక అభివృద్ధి ఆధ్యుడు రాజీవ్ గాంధీ

ఘనంగా రాజీవ్ గాంధీ గారి జయంతి వేడుకలు. జనం న్యూస్ ఆగష్టు 21 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో వాంకిడి మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నారాయణ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి…