అధిక దిగుబడి కి పద్ధతులు పాటించండి..!
జనంన్యూస్. 20. సిరికొండ. ప్రతినిధి. సిరికొండ మండల కేంద్రం లోని రావుట్ల గ్రామం లో నీరు వాడకం గురించి రైతు లతో అవగాహనా సదస్సురైతులు తమ పొలంలో పైపును 15 సెంటీమీటర్ల వరకు. రెండు ఎడంలో రంధ్రాలు చేసుకొని జల్లెడ మాదిరి…
ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి సహకారంతో సీఎంఆర్ఎఫ్ చెక్కుఅందజేత
జనం న్యూస్ ఆగస్టు 20 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం ఫైజాబాద్ గ్రామములో అంతి రెడ్డి గారి భాగ్యమ్మకు ఎమ్మెల్యే శ్రీమతి సునీత లక్ష్మారెడ్డి సహకారంతో సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో…
రాజీవ్ గాంధీ జయంతి పాల్గొన్న నాయకులు..!
జనంన్యూస్. 20.సిరికొండ. ప్రతినిధి. నిజామాబాదు రూరల్ నియోజకవర్గం సిరికొండ మండల కేంద్రం లోని చీమన్ పల్లి. గ్రామం లో భారత మాజీ ప్రధానమంత్రి ఐటీ విప్లవకారుడు స్వర్గీయ భారత రత్న రాజీవ్ గాంధీ జయంతి సందర్బంగా కుల మతాలకు అతీతంగా భారత…
కట్టు కాలువలో పేరుకుపోయిన పిచ్చి మొక్కలు.సహాయక చర్యలు చేపట్టిన హత్నూర గ్రామస్తులు.
జనం న్యూస్. ఆగస్టు 19. సంగారెడ్డి జిల్లా. హత్నూర. మండల కేంద్రమైన హత్నూర గ్రామంలోని కట్టు కాలువలో విపరీతంగా పిచ్చి మొక్కలు పెరిగి చెత్తాచెదారంతో పేరుకుపోయి చాకి చెరువులోకి వర్షపునీళ్లు వెళ్లకుండా అంతరాయం ఏర్పడింది.అదిగమనించిన హత్నూర గ్రామస్తులు తక్షణమే సహాయక చర్యలు…
విజయనగరంలో గంజాయితో ఇద్దరు అరెస్టు
జనం న్యూస్ 20 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరిని మంగళవారం అరెస్టు చేసినట్లు విజయనగరం వన్ టౌన్ సీఐ ఆర్వీఆర్కే చౌదరి మంగళవారం తెలిపారు. ఒడిశాలోని మునుగడకు చెందిన రాందాస్ గంట, అంతరామి…
అగ్నివీర్ ర్యాలీలో విజయనగరం యువకుడి మృతి
జనం న్యూస్ 20 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక కాకినాడలో జరిగిన ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో విషాదం చోటు చేసుకుంది. విజయనగరం జిల్లా సంతకవిటి (M) శ్రీహరి నాయుడుపేటకు చెందిన జి.సాయి కిరణ్ (19) మంగళవారం 1600 మీటర్ల…
ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు సొంత భవనాలు ఏర్పాటు చేయాలి
జనం న్యూస్ 20 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ ఎఫ్ ఐ) ఆధ్వర్యంలో విజయనగరం జిల్లా కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు సొంత భవనం ఏర్పాటు చేయాలని డిగ్రీ కళాశాల విద్యార్థులతో ప్రభుత్వ…
ప్రమాదాల నియంత్రణకు ‘ఓవర్ స్పీడ్’ వాహనాలపై ప్రత్యేక డ్రైవ్
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 20 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక రాష్ట్ర డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా, ఐపిఎస్ గారి ఆదేశాలతో రహదారి భద్రత, ప్రమాదాల నియంత్రణలో భాగంగా జిల్లా…
ఉధృతంగా ప్రవహిస్తున్న మంచన్ పల్లి వాగు.
జనం న్యూస్ ఆగస్టు 20 వికారాబాద్ జిల్లా. వికారాబాద్ జిల్లా పూడూర్ మండలం మంచన్ పల్లి వాగు మంగళవారం కురిసిన వర్షానికి వాగు ఉధృతంగా ప్రవహించింది. మంచన్ పల్లి నుండి పరిగి వెళ్లే వాహనదారులు అటు పరిగి నుంచి వచ్చిన వాహనదారులు…
అదనపు బస్సు కొరకు మార్కాపురం డిపో డియం నరసింహులు కు వినతిపత్రం అందజేత
జనం న్యూస్. తర్లుపాడు మండలం. ఆగస్టు 20 తర్లుపాడు మండల కేంద్రం అయిన మార్కాపురం నుండి తర్లుపాడు మీదుగా కంభం, మార్కాపురం నుండి తర్లుపాడు మీదుగా తాడివారిపల్లి గ్రామం కు అలాగే కనిగిరి కి ఆధనంగా బస్సులు నడపాలని తర్లుపాడు జనసేన…












