• August 19, 2025
  • 29 views
నీటి మునిగిన పంట పొలాలు పరిశీలన వ్యవసాయ అధికారి మృదుల

జనం న్యూస్ ఆగస్టు 19 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ఆచార్య ఎన్. జి. రంగా వ్యవసాయ విద్యాలయం, జిల్లా వ్యవసాయ సాంకేతిక సలహా (ఏరువాక) కేంద్రం, అమలాపురం, ప్రధాన శాస్త్రవేత్త మరియు కోఆర్డినేటర్ డా. ఎం. నంద కిషోర్, వ్యవసాయ…

  • August 19, 2025
  • 41 views
ఏర్గట్ల మండల పి ఆర్ టి ఆధ్వర్యంలో సీపీ ఎస్ రద్దు చెయ్యాలని మహా ధర్నా పోస్టర్ ఆవిష్కరణ

జనం న్యూస్ ఆగస్టు 19:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం :రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు మేనిఫెస్టోలో ఇచ్చిన విధంగా వెంటనే సీపీ ఎస్ (కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్) రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి అనే డిమాండ్‌తో పి ఆర్ టి…

  • August 19, 2025
  • 43 views
లింక్ వర్కర్స్ స్కీం ద్వారా హెచ్ఐవి/ ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమం

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఆగస్టు 19 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మరియు నివారణ సంస్థ ఆదేశాలు మేరకు, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ మరియు నివారణ సంస్థ (దిశ ) పర్యవేక్షణలో…

  • August 19, 2025
  • 42 views
జిల్లా వ్యాప్తంగా యూరియా కొరతతో రైతుల ఇబ్బందులు

జనం న్యూస్ ఆగష్టు 20 (మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)- జిల్లాలో వ్యవసాయ పనులు జోరుగా సాగుతున్నా,యూరియా కొరతతో సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారని, జాతీయ బీసీ సంక్షేమ సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు అధ్యక్షుడు పోనుగోటి…

  • August 19, 2025
  • 47 views
గణేష్ మండపాలకు అనుమతి తప్పనిసరి: ఎస్సై ప్రవీణ్ కుమార్

జనం న్యూస్ ఆగష్టు 20 (మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) గణేష్ నవరాత్రి ఉత్సవాల నిర్వహణకు తెలంగాణ పోలీస్ శాఖ రూపొందించిన policeportal.tspolice.gov.in పోర్టల్ లో మునగాల మండల వ్యాప్తంగా ఉన్న ఉత్సవ కమిటీలు దరఖాస్తు చేసుకోవాలని మునగాల మండల…

  • August 19, 2025
  • 45 views
వెంకటేశ్వర స్వామి ఇరవై నాలుగవ కళ్యాణ వార్షికోత్సవ వేడుకలలో పాల్గొన్న బండి రమేష్. జి.వి.ఆర్

జనం న్యూస్ ఆగస్టు 19 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి మూసాపేట వెంకటేశ్వర నగర్ లోని శ్రీశ్రీశ్రీ శ్రీదేవి భూదేవి సహిత వెంకటేశ్వర స్వామి ఇరవై నాలుగవ కళ్యాణ వార్షికోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టిపిసిసి ఉపాధ్యక్షుడు…

  • August 19, 2025
  • 43 views
సమాజ హితం సాహిత్యం – అర్చకులు సాంకేత్ శర్మ

జనం న్యూస్;19 ఆగస్టు మంగళవారం: సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్ సమాజంలో ఉన్న రుగ్మతలను తొలగించేందుకు సాహిత్యం ఉపయోగపడుతుందని కూడవెళ్ళి రామలింగేశ్వర దేవస్థాన అర్చకులు సాంకేత్ శర్మ అన్నారు. సోమవారం ఉదయం ఉండ్రాళ్ళ రాజేశం రచించిన కృష్ణ చరితం, నల్ల అశోక్…

  • August 19, 2025
  • 44 views
పట్టపగలు పదేళ్ల బాలిక ఇంట్లోనే హత్యకు గురికావడం చాలా బాధాకరం. బండి రమేష్

జనం న్యూస్ ఆగస్టు 19 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి పట్టపగలు పదేళ్ల బాలిక ఇంట్లోనే హత్యకు గురవడం చాలా బాధాకరమని బాధిత కుటుంబానికి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని టిపిసిసి ఉపాధ్యక్షుడు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బండి రమేష్…

  • August 19, 2025
  • 41 views
గణపతి మండపాలకు అనుమతి తప్పనిసరిఎస్సై నర్సింలు

జనం న్యూస్ ఆగస్టు 19 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచేడు మండలంలో వినాయక చవితి – మండప నిర్వాహకులకు సూచనలు చిలిపిచేడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో వినాయక చవితి పండుగ సందర్భంగా ప్రతి మండప నిర్వాహకులు క్రింది…

  • August 19, 2025
  • 40 views
విజయనగరంలో భారీ సైబర్‌ మోసం: వన్‌టౌన్‌ సీఐ

జనం న్యూస్ 19 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం పట్టణానికి చెందిన టీ.మోహన్‌ భారీ సైబర్‌ మోసానికి గురయ్యాడు. పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు సహకరిస్తానని చెప్పి దఫదఫాలుగా రూ.20 లక్షలను కేటుగాడు లాగేశాడు. నిందితుడి బ్యాంక్‌ ఖాతాలో…