విద్యార్థులకు బహుమతుల ప్రధానం….
పాపన్నపేట, అక్టోబర్ 31( జనం న్యూస్ ) జాతీయ ఐక్యత దినోత్సవం సందర్భంగా, సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని మండల కేంద్రమైన పాపన్నపేట ఉన్నత పాఠశాలలో ఎస్సై శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో వ్యాసరచన పోటీలు నిర్వహించారు, ఇందులో ఉత్తమ ప్రతిభ…
బిసి జే ఎ సి ఆధ్వర్యంలో కోహిర మండల్ ఇన్చార్జ్ గా ఎన్నుకోవడం జరిగింది
తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ జనం న్యూస్ అక్టోబర్ 31 జహీరాబాద్ నియోజకవర్గ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో కోహిర్ మండల్ బీసీ జేఏసీ మండల అధ్యక్షుడు ఎన్నుకోవడం జరిగింది నియోజకవర్గ ప్రతి గ్రామ గ్రామన కమిటీలు వేయడానికి మండల ఇన్చార్జులు ఎన్నుకోవడం గ్రామ…
ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్
ఎస్ ఐ, శ్రీ చైతన్య కుమార్ రెడ్డి మన ప్రజా ప్రతినిధి తెలుగు దిన పత్రిక మెదక్ జిల్లా చేగుంట అక్టోబర్ 31, భారతదేశ మొదటి ఉప ప్రధానమంత్రి, ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగారాష్ట్రీయ ఏక్తా దివస్…
ఘనంగా పదవి విరమణ సభ
చేగుంట అక్టోబర్ 31, చేగుంట మండల పరిదిలోని చందాయిపేట్ గ్రామం లొ ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఎఫ్ ఎల్ ఎం ప్రధానోపాధ్యాయులు ఉప్పరి రవీందర్ పదవి విరమణ సభ స్థానిక పాఠశాల ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప్పరి…
పేదల అభ్యున్నతికి కృషి చేసిన ఇందిరమ్మ
జనం న్యూస్ అక్టోబర్ 31 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం భారతదేశ తొలి మహిళ ప్రధానిగా అనేక సంస్కరణలను అమలు చేసి పేదల అభ్యున్నతికి కృషి చేసిన ధీర వనిత ఇందిరా గాంధీ అని కాంగ్రెస్ మండల…
తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వ పరంగా కొనుగోలు చేస్తున్నాం..!
జనంన్యూస్ 31.నిజామాబాదు.రురల్. కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన సందర్భంగా ఎమ్మెల్యే, కలెక్టర్ వెల్లడి.. అకాల వర్షం వల్ల తడిసిన ధాన్యాన్ని మద్దతు ధర చెల్లిస్తూ ప్రభుత్వంపరంగా కొనుగోలు చేస్తున్నామని, రైతులు ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్.భూపతి…
జంపాల లక్ష్మణ్ కి నివాళులర్పిస్తున్న బీసీ సంఘం నాయకులు కురిమెల్ల శంకర్
జనం న్యూస్ అక్టోబర్ 31( కొత్తగూడెం నియోజకవర్గం ) స్థానిక హేమ చంద్రపురంలో నివాసం ఉంటున్న జంపాల లక్ష్మణ్ అనే నాయి బ్రాహ్మణ కులానికి చెందిన వ్యక్తి బిపి అధికంగా పెరిగి తలలో రక్తం గడ్డ కట్టడం వల్ల ఖమ్మం మమత…
చెయ్యరులో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150న జన్మదిన వేడుక
జనం న్యూస్ అక్టోబర్ 31 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ భారతీయ జనతాపార్టీ కాట్రేనికోన మండల చెయ్యరు గ్రామంలో మట్ట శివ కుమార్ ఇంటివద్ద ఘనంగా నిర్వహించారు ఈనాటికార్యక్రమం భారతీయ జనతాపార్టీ కాట్రేనికోన మండల అధ్యక్షులు మట్ట శివకుమార్ అధ్యక్షతన జరిగినసమావేశం…
భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ చిత్రపటానికి నివాళుర్పించీనా కాంగ్రెస్ నాయకులు ……
బిచ్కుంద అక్టోబర్ 31 జనం న్యూస్ భారత దేశ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్ధంతి సందర్బంగా కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలో ని మార్కెట్ కమిటీ లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గంగాధర్ కాంగ్రెస్ పార్టీ…
అజారుద్దీన్ అనే నేను..మంత్రిగా ప్రమాణం, శాఖల పై రేవంత్ నిర్ణయం..!!
తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 31 కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ క్రికెటర్ అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారు. అనూహ్య పరిణామాల వేళ రేవంత్ కేబినెట్ లో అజారుద్దీన్ మంత్రి అయ్యారు. జూబ్లీహిల్స్ ఎన్నికల వేళ…












