• August 18, 2025
  • 37 views
ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు….

జనం న్యూస్ ఆగస్టు 18 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కాట్రేనికోన కాట్రేనికోన మండలం చెయ్యేరు గ్రామంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్రా బీసీ సెల్ సెక్రెటరీ బాలు యాదవ్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తమ ఆరాధ్య కుల…

  • August 18, 2025
  • 43 views
సర్వాయి పాపన్నగౌడ్ పోరాట స్ఫూర్తితో ముందుకెళ్లాలి..!

ఘనంగా జయంతి వేడుకలు.. జనంన్యూస్. నిజామాబాద్, ఆగస్టు 18 :. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కొనసాగించిన పోరాట స్ఫూర్తితో ముందుకెళ్లాలని వక్తలు పిలుపునిచ్చారు. సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలను జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సోమవారం…

  • August 18, 2025
  • 38 views
కుండలేశ్వరం క్షేత్రాన్ని దర్శించుకున్న బిజెపి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు

జనం న్యూస్ ఆగస్టు 18 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కాట్రేనికోన దక్షిణ కాశీగా పేరుపొందిన కుండలేశ్వరం పుణ్యక్షేత్రాన్ని ఏపీ బీజేపీ నాయకులు డాక్టర్ ఏలూరి రామచంద్ర రెడ్డి కుటుంబ సభ్యులతో సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు,ఆయనకు ఆలయ ప్రధాన అర్చకులు…

  • August 18, 2025
  • 30 views
ముత్తు మారెమ్మను దర్శించుకున్న ఎమ్మెల్యే ఆకేపాటి

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు: మండలంలోని నాగిరెడ్డిపల్లి లోని కోర్టు ఎదురుగా ఉన్న ముత్తు మారమ్మ జాతర సందర్భంగా ఆలయ ధర్మకర్త స్వామి ఏలుమలై ఆహ్వానం మేరకు రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ముత్తు మారెమ్మ దర్శించుకుని…

  • August 18, 2025
  • 33 views
మెంటాడ మండలంలో నాటు సారా స్థావరాలపై దాడి

జనం న్యూస్ 18 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక మెంటాడ మండలం కొండలింగాలవలస పంచాయతీ పరిధిలోని రెడ్డివాణివలసలో ఆదివారం తెల్లవారుజామున పోలీసులు అక్రమ నాటు సారా తయారీపై గట్టి దాడి చేపట్టారు. గజపతినగరం సీఐ రమణ నేతృత్వంలో ప్రత్యేక…

  • August 18, 2025
  • 35 views
సమాజ అభివృద్ధిలో జర్నలిస్టుల పాత్ర కీలకం

జిల్లా కలెక్టర్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఘనంగా ఏపీయూడబ్ల్యూజే ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సీనియర్ జర్నలిస్టులకు ఘనంగా సత్కారం. జనం న్యూస్ 18 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక సమాజ అభివృద్ధిలో జర్నలిస్టుల పాత్ర కీలకమని జిల్లా కలెక్టర్…

  • August 18, 2025
  • 38 views
పట్టణంలోని స్పా సెంటర్లలో ఆకస్మిక తనిఖీలు

విజయనగరం 1వ పట్టణ సిఐ ఆర్.వి.ఆర్.కే.చౌదరి. జనం న్యూస్ 18 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఐపిఎస్ వారి ఆదేశాల మేరకు విజయనగరం పట్టణంలోని వివిధ ప్రాంతాలలో శనివారం సాయంత్రం స్పా…

  • August 18, 2025
  • 36 views
బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్., జనం న్యూస్ 18 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం జిల్లాలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి, ప్రజాశాంతికి భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ వకుల్…

  • August 18, 2025
  • 39 views
గుమ్మిర్యాల రోడ్డు పైన ప్రవహించేది తీగల వాగు కాదు,నీరు పోవటానికి మార్గం లేక నిలిచిన వర్షపు నీరు

జనం న్యూస్ ఆగస్టు 18:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలోని గుమ్మిర్యాల గ్రామంలోగత కొన్ని రోజుల నుండి ఎడతెరిపి వర్షాల కారణం గా రోడ్డు పైన గుంతలుగా ఏర్పడిన నీరు బయటకు పోవటానికి దారి లేక అక్కడనే నిలిచిపోయింది దీనివలన రాకపోకలకు అంతరాయం…

  • August 17, 2025
  • 58 views
నూతన రేషన్ కార్డు ఇందిరమ్మ ఇండ్లు పంపిణీ కార్యక్రమం పేదల కళ్ళల్లో వెలుగు చూడాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ ద్వేయం… పటేల్ రమేష్ రెడ్డి

జనం న్యూస్ ఆగస్టు 16 పెన్ పహాడ్ : పేద ప్రజల కళ్ళల్లో వెలుగు చూడాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్య మని రాష్ట్ర పర్యాటక చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన మండలంలోని అన్నారం గ్రామం జె ఎస్…