• August 14, 2025
  • 43 views
సీఎం రిలీఫ్ పండ్ చెక్కు అందచేసిన కాంగ్రెస్ నాయకులు

జనం న్యూస్ ఆగస్టు 14:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలకేంద్రంలో గురువారం రోజునా ఏర్గట్ల టౌన్ లో ముఖ్యమంత్రి సహాయ నిధి 35000 రూపాయల చెక్కును గడ్డం అశోక్ కు పద్మశాలి సంఘ పెద్దమనుషులు కామని గణేష్,చుక్కోల్ల నరేష్ ఇంటికి వెళ్లి చెక్కు…

  • August 14, 2025
  • 45 views
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

వికారాబాద్ జిల్లా జనం న్యూస్ రిపోర్టర్ కావలి నర్సిములు. జనం న్యూస్ ఆగస్టు 14 వికారాబాద్ జిల్లా. వికారాబాద్ జిల్లాలో భారీ గా కురుస్తున్న వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్…

  • August 14, 2025
  • 46 views
తర్లుపాడు మండలంలోని గొల్లపల్లి రోలుగుంపాడు గ్రామాలలో పొలం పిలుస్తుంది కార్యక్రమం.

జనం న్యూస్. తర్లుపాడు మండలం. ఆగస్టు 14. తర్లపాడు మండలంలోని గొల్లపల్లి మరియు రోలుగుంపాడు గ్రామాలలో మండల వ్యవసాయ అధికారి పి జోష్ణ దేవి నిర్వహించారు. వ్యవసాయ పథకాలు గురించి రైతులకు తెలియజేశారు. పీఎం ఎఫ్బి వై పంటల బీమా పథకము…

  • August 14, 2025
  • 43 views
టీ కొత్తపల్లి లో ఘనంగా హర్ ఘర్ తిరంగా యాత్ర

జనం న్యూస్, ఆగస్టు 14 ముమ్మిడివరం ప్రతినిధి ప్రధాని మోడీ పిలుపు మేరకు, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ ఆదేశాల మేరకు, ఐ పోలవరం మండలం అధ్యక్షులు సఖి రెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో టీ కొత్తపల్లి గ్రామంలో…

  • August 14, 2025
  • 49 views
ఘనంగా ముందస్తు శ్రీకృష్ణాష్టమి వేడుకలు

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు మండలం లోని శ్రీ అన్నమాచార్య అకాడమీ హై స్కూల్ నందు ముందస్తు శ్రీ కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గురువారం ఉదయం నుండి చిన్న పిల్లలకు వారి తల్లిదండ్రులు శ్రీ కృష్ణుడు మరియు…

  • August 14, 2025
  • 35 views
హర్ గర్ తిరంగ కార్యక్రమం లో భాగంగా ఎక్స్ సర్వీస్ మెన్ ను సన్మానించిన ఎంపీడీవో

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. అన్నమయ్య జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు,నందలూరు మండలంలోని నందలూరు గ్రామ పంచాయతీ కార్యాలయం నందు బుధవారం,హర్ గర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా స్వాతంత్ర సమర యోధుడు ,జవాన్ దారా రత్నమయ్యను బుధవారం ఎంపీడీవో రాధాకృష్ణన్,డిప్యూటీ…

  • August 14, 2025
  • 51 views
జగన్ రెడ్డి నీకు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత లేదు – బుద్ధ నాగ జగదీష్

జనం న్యూస్ ఆగస్టు 14 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ జగన్ రెడ్డికి 30 సంవత్సరాల తర్వాత ప్రజాస్వామ్యం జ్ఞాపకం వచ్చి ప్రజలు ఎన్నికల్లో స్వేచ్ఛగా పులివెందులలో ఓట్లు వేసుకుంటే జగన్ రెడ్డిలో భయం మొదలైందని, తన అహంకార సామ్రాజ్యం కుప్పు…

  • August 14, 2025
  • 35 views
గంజాయి అక్రమ వ్యాపారంతో సంపాదించిన ఆస్తులు ఫ్రీజ్-విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్

జనం న్యూస్ 14 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం జిల్లా ఎస్.కోట పోలీసు స్టేషను పరిధిలో నమోదైన గంజాయి కేసులో నిందితుడిగా అరెస్టు కాబడిన గంజాయి వ్యాపారి అయిన ఒడిస్సా రాష్ట్రం, కోరాపుట్ జిల్లా, పంత్లున్గా పంచాయత్,…

  • August 14, 2025
  • 36 views
గంజాయి అక్రమ వ్యాపారంతో సంపాదించిన ఆస్తులు ఫ్రీజ్-విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్

జనం న్యూస్ 14 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం జిల్లా ఎస్.కోట పోలీసు స్టేషను పరిధిలో నమోదైన గంజాయి కేసులో నిందితుడిగా అరెస్టు కాబడిన గంజాయి వ్యాపారి అయిన ఒడిస్సా రాష్ట్రం, కోరాపుట్ జిల్లా, పంత్లున్గా పంచాయత్,…

  • August 14, 2025
  • 34 views
భవిష్యత్‌ను పాడు చేసుకోవద్దు

జనం న్యూస్ 14 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక ర్యాగింగ్‌కు పాల్పడి భవిష్యత్‌ను పాడు చేసుకోవద్దని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కృష్ణ ప్రసాద్‌ సూచించారు. ఓ ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో విద్యార్థులకు బుధవారం అవగాహన కల్పించారు.ర్యాగింగ్‌ చేసినా,…