ప్రోక్లైన్ ఎక్కిస్తుండగా అదుపు తప్పి డ్రైవర్ మృతి
జనం న్యూస్ 14 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక మెంటాడ, అనంతగిరి మండలం బూరిగ నుండి మెంటాడ మండలం వానిజ వరకు 2.5 కోట్లతో ఎనిమిది కిలోమీటర్ల తారు రోడ్డు పనులు ముగించికుని తిరిగి ప్రయాణం అవ్వటానికి సిద్ధపడుతూ…
ఆక్వా రంగ సమస్యలు పరిష్కరించకుంటే అధఃపాతాళంలోకి ఆక్వా పరిశ్రమ
జనం న్యూస్ ఆగస్టు 14 ముమ్మిడివరం ప్రతినిధి ఆక్వా ఫెడరేషన్ సలహాదారుడు త్సవటపల్లి నాగభూషణం సిండికేట్ వ్యవస్థను రూపిమాపితేనే ఆక్వారంగం బతుకుతుంది ప్రభుత్వం చొరవచూపి పరిష్కరించాలని డిమాండ్ పూర్తిగా సంక్షోభంలోకి వెళ్లిపోతున్న ఆక్వా రంగాన్ని ప్రభుత్వం ఆదుకోకుంటే ఆక్వారైతులు పూర్తిగా నష్టాల…
డోంగ్లి మండల ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఎన్నిక
డోంగ్లి ఆగస్టు 13 జనం న్యూస్ అధ్యక్షునిగా డి. మారుతి రావ్(ఆంధ్రప్రభ రిపోటర్) ఏకగ్రీవంగా ఎన్నిక డోంగ్లి మండల ప్రెస్ క్లబ్ నూతన కమిటీని బుధవారం మండల రిపోటర్లు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా డి. మారోతి, ఉపాధ్యక్షులు బషీర్, జనరల్ సెక్రటరీగా…
కలకోవ గ్రామంలో ఇంటింటి ఫీవర్ సర్వే చేయాలి
జనం న్యూస్ ఆగష్టు 14(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు వైద్య సిబ్బంది ఎప్పటికప్పుడు గ్రామంలో ఇంటింటి సర్వే నిర్వహించాలని డిప్యూటీ డిఏహెచ్ఓ జయ మనోహరి అన్నారు.మండల పరిధిలోని కలకోవ గ్రామంలో ఇద్దరు డెంగ్యూ వ్యాధి…
శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకల కరపత్రముల ఆవిష్కరణ ఆహ్వానం.
ఆవిష్కరించిన బిఆర్ఎస్ మాజీ హుస్నాబాద్ శాసనసభ్యులు ఒడితెల సతీష్ బాబు జనం న్యూస్ 14 ఆగస్టు 2025 (ఎల్కతుర్తి మండలం బండి కుమారస్వామి రిపోర్టర్). ఎల్కతుర్తి మండలం వల్బాపూర్ గ్రామం శ్రీ పశుపతినాథ్ దేవాలయంలో త్రైత సిద్ధాంతం,ఇందు జ్ఞాన వేదిక, ప్రబోధా…
శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకల కరపత్రముల ఆవిష్కరణ ఆహ్వానం.
ఆవిష్కరించిన బిజెపి పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జన్నపురెడ్డి సురేందర్ రెడ్డి జనం న్యూస్ 14 ఆగస్టు 2025 (ఎల్కతుర్తి మండలం బండి కుమారస్వామి రిపోర్టర్) ఎల్కతుర్తి మండలం వల్బాపూర్ గ్రామం శ్రీ పశుపతినాథ్ దేవాలయంలో త్రైత సిద్ధాంతం,ఇందు జ్ఞాన వేదిక,…
సమన్వయంతో కలిసి పని చేస్తే నియోజకవర్గం అభివృద్ధి వేగంగా జరుగుతుంది
జనం న్యూస్,ఆగస్టు13,అచ్యుతాపురం: యలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురం మండలం ఎస్కేఆర్ ఫంక్షన్ హాల్లో టీడీపీ,జనసేన,బీజేపీ పార్టీల సమన్వయ సమావేశంలో ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్,ఏపీ రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ప్రగడ నాగేశ్వరరావు,లాలం భవాని భాస్కర్ ఈ సమావేశానికి హాజరయ్యారు.ఈ సందర్భంగా…
యువ కవి నల్ల అశోక్ రచించిన సుకృతి శతకం
జనం న్యూస్ : 13 ఆగస్టు బుధవారం; సిద్దిపేట నియోజికవర్గం ఇంచార్జ్ వై. రమేష్ ;ఆగస్టు 17 ఆదివారం రోజున ఉదయం 10 గంటలకు ప్రెస్ క్లబ్, సిద్దిపేటలో ఆవిష్కరణ జరుగుతుందని బాలసాహితీవేత్త ఉండ్రాళ్ళ రాజేశం తెలిపారు. ఇట్టి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా…
మాదాసు పరుశురాం పార్థివ దేహానికి నివాళులర్పించిన బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షుడు
కురి మెల్ల శంకర్ జనం న్యూస్ 13 ఆగస్టు ( కొత్తగూడెం నియోజకవర్గం ) ఈరోజు రామాంజనేయ కాలనీ పంచాయతీల నివాసం ఉంటున్న మాదాసు పరుశురాం 63 సంవత్సరాలు రాత్రి 10 గంటల ప్రాంతంలో కరీంనగర్ ఏరియాలో అకస్మాత్తుగా గుండె పోటుతో…
వరకట్న మరణం కేసులో ముద్ధాయికి 10 సం జైలు శిక్ష
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యా సాగర్ నాయుడు ఐ పిఎస్ పర్యవేక్షణ లో రాజంపేట సబ్ డివిజన్ నందలూరు పోలీసు స్టేషన్ పరిధిలోని నందలూరు టౌన్ బ్రాహ్మణ వీధికి చెందిన పామూరి సాయి వర్ధన్,…












