• August 13, 2025
  • 42 views
ఫ్లెక్సీలు ఉన్నాయి జాగ్రత్త!

జనం న్యూస్ 13 ఆగస్టు ప్రతినిధి కాసిపేట రవి భీమారం మండల కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో ప్రధాన రహదారి డివైడర్ సూచికల వద్ద గత కొద్ది రోజుల నుండి ఫ్లెక్సీ లలో మంత్రి వివేక్ వెంకటస్వామి ఫోటో వేసుకొని నెలల తరబడి…

  • August 13, 2025
  • 44 views
రాబోయే మూడు రోజులు వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు అప్రమత్తంగా ఉండాలి వాగులు దాటే ప్రయత్నం చేయవద్దు ఎస్సై ప్రవీణ్ కుమార్ మునగాల మండలం జనం న్యూస్ ఆగష్టు 14(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)- తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని…

  • August 13, 2025
  • 45 views
ఆర్టీసీ స్థలాలను ప్రైవేటుపరం చేస్తూ ఇచ్చే జీవో నెంబర్ 137ను రద్దు చేయాలి

పార్వతీపురం మన్యం జిల్లా , జనం న్యూస్ తేది ఆగస్టు 11, (రిపోర్టర్ ప్రభాకర్ ) : ఆర్టీసీ స్థలాలను ప్రైవేటుపరం చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ 137 రద్దు చేయాలని ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ జోనల్ కార్యదర్శి బాసూరు…

  • August 13, 2025
  • 41 views
యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి విజయనగరం మహిళా పిఎస్ డిఎస్సీ ఆర్.గోవిందరావు

జనం న్యూస్ 13 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఐపిఎస్ గారి అదేశాలతో విజయనగరం పట్టణంలోని ఎం.ఎస్.ఎన్ జూనియర్ కళాశాలలో విద్యార్ధినీవిద్యార్థులకు శక్తి యాప్, గంజాయి, మత్తుపదార్ధాలు, ఈవ్జింగ్, పోక్సోచట్టాలు పట్ల ఆగష్టు…

  • August 13, 2025
  • 36 views
గెజిట్‌ నోటిఫికేషన్‌ వెంటనే విడుదల చేయాలి: లోక్‌సత్తా

జనం న్యూస్ 13 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విశాఖపట్నం కేంద్రంగా కొత్తగా ఏర్పాటు చేసిన దక్షిణ కోస్తా రైల్వే జోన్‌కి సంబంధించిన గెజిట్‌ నోటిఫికేషన్‌ కేంద్ర ప్రభుత్వం వెంటనే విడుదల చెయ్యాలని లోక్‌ సత్తాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు…

  • August 13, 2025
  • 41 views
నిర్ధిష్ట కాల పరిమితిలో అభియోగ పత్రాలు దాఖలు చెయ్యాలి

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 13 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక జిల్లాలోని వివిధ పోలీసు స్టేషనుల్లో పని చేస్తున్న ఎస్ఐలు, సిఐలు, డిఎస్పీలతో జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ జూమ్ కాన్ఫరెన్సు…

  • August 13, 2025
  • 34 views
జి.ఓ. 137 రద్దు చేయకపోతే ఆందోళన ఉదృతం చేస్తాం

జనం న్యూస్ 13 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయవాడ లోని గవర్నర్ పేట I & II డిపోలు మరియు పాత బస్టాండ్ ఆర్టీసీ స్థలాలను లులూ షాపింగ్ మాల్ ఏర్పాటు కొరకు జి.ఓ.నెం. 137 ద్వారా…

  • August 13, 2025
  • 43 views
భారీ వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండండి ఎస్సై కిరణ్ కుమార్

అత్యవసర సమయాల్లో 100 కి కాల్ చెయ్యండి జనం న్యూస్, ఆగష్టు 13, జగిత్యాల జిల్లా, మెట్ పల్లి: భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని మెట్ పల్లి ఎస్సై పబ్బ కిరణ్ కుమార్ అన్నారు. ఆయన మాట్లాడుతూ కూలీ…

  • August 13, 2025
  • 45 views
కొమ్ము యాదగిరి కుటుంబానికి, 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేత

ఉమ్మడి మెదక్ జిల్లా డిసిసిబి డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి జనం న్యూస్, ఆగస్టు 13, (తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) సిద్దిపేట జిల్లా గ్రామం ములుగు ములుగు గ్రామపంచాయతీ లో కొంతకాలం గా పని చేస్తున్నాడు, కొమ్ము యాదగిరికి…

  • August 13, 2025
  • 42 views
బేతనిలో ఆకట్టుకున్న ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ పోటీలు

జనం న్యూస్ ఆగస్టు 13 ముమ్మిడివరం ప్రతినిధి నానాజీ స్వతంత్ర దినోత్సవం పురస్కరించుకుని ఉప్పూడి లోని బేతాని ఆంగ్ల మాధ్యమ పాఠశాలలో మంగళవారం నిర్వహించిన స్వతంత్ర సమరయోధుల ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా రెండవ తరగతి చిన్నారులంతా స్వతంత్ర…