తెలంగాణ లోకాయుక్తకు ఘన స్వాగతం
జనం న్యూస్- ఆగస్టు 4- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్- అంతర్జాతీయ పర్యాటక కేంద్రం నాగార్జునసాగర్ కు చేరుకున్న తెలంగాణ రాష్ట్ర లోకాయుక్త న్యాయమూర్తికి ఏ.రాజశేఖర్ రెడ్డికి రెవెన్యూ ప్రోటోకాల్ ఆఫీసర్ దండా శ్రీనివాస్ రెడ్డి ఘనంగా స్వాగతం పలికారు. నాగార్జునసాగర్…
కెనరా బ్యాంకు తరలించొద్దని అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా ..
స్తంభించిన బ్యాంకు కార్యకలాపాలు… తీవ్ర ఇబ్బంది పడిన పెన్షన్ దారులు పోలీసుల రంగ ప్రవేశం ధర్నాను శాంతింప చేసే యత్నం జనం న్యూస్- ఆగస్టు 4 -నాగార్జున సాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్- నాగార్జునసాగర్ హిల్ కాలనీ లో గత 45…
శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల కరపత్రాలు ఆవిష్కరణ.
ఇందు జ్ఞాన వేదిక ప్రబోధా సేవ సమితి ఎల్కతుర్తి శాఖ ఆధ్వర్యంలో. ఎల్కతుర్తి మండల అధ్యక్షులు శ్రీ సదానిరంజన్ సిద్ధాంతి. జనం న్యూస్ 4 ఆగస్టు 2025 (ఎల్కతుర్తి మండలం బండి కుమారస్వామి రిపోర్టర్). ఎల్కతుర్తి మండలం వల్బాపూర్ గ్రామం శ్రీ…
పెద్దమ్మతల్లి చల్లని చూపు ప్రజలందిపై ఉండాలి.
పెద్దమ్మతల్లి దేవాలయాన్ని దర్శించుకున్న హింగే భాస్కర్. జనం న్యూస్ 2 ఆగస్టు 2025 (ఎల్కతుర్తి మండలం బండి కుమారస్వామి రిపోర్టర్). ఎల్కతుర్తి మండలం సూరారం గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన పెద్దమ్మతల్లి దేవాలయాన్ని శనివారం రోజు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న…
రాజివ్ యువ వికాసం పేరుతో నిరుద్యోగులకు పంగనామాలు.
కలెక్టర్,ఎమ్మెల్యే,సిసి వచ్చి సర్వే చేసిన త్రిబుల్ ఐటీ ఏమైంది. మూడు జిల్లాలను కలిపేనడి చౌరస్తాలో కారు చీకట్లు. హైమాక్స్ లైట్స్ ప్రారంభనికి నోచుకోని పరిస్థితి. మండల సుందరీకరణ పనులు ముందుకు సాగడంలేదు. బిజెపి పార్టీ మండల అధ్యక్షులు మంతుర్తి శ్రీకాంత్ యాదవ్.…
రేషన్ బియ్యం కేసులో ముద్దాయి అరెస్ట్
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు పి.ఎస్ క్రైమ్ నెంబర్ 15/2022 కేసులో A4 ముద్దాయి అయిన చంద్ర రమేష్, వయస్సు 37 సంలు, తండ్రి: వీరయ్య, కులం ఎరుకుల, కరకంబేడు వీధి, తిరుపతి టౌన్ అను అతను రేషన్…
కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న బిజెపి నాయకులు
జనం న్యూస్ ఆగస్టు 4 కాట్రేనికోన భారతీయ జనతా పార్టీ కేంద్ర భారీ పరిశ్రమ శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ జన్మదిన సందర్భంగా ఈరోజు భీమవరంలో మంత్రిని కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడమైనది ఈ సందర్భంగా రాష్ట్ర…
నానో యూరియా వాడకం పై అవగాహన
జనం న్యూస్ ఆగస్టు 4 చిలిపి చెడు మండల ప్రతినిధి వ్యవసాయంలో నూతనంగా వస్తున్నటువంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులు అలవర్చుకోవాలని అప్పుడే రైతుల యొక్క పెట్టుబడి ఖర్చులు తగ్గి అధిక పంటల దిగుబడి పెరిగి అధిక ఆదాయం ఆదాయం పొందే…
సర్పంచ్ చెల్లి సురేష్ సమక్షంలో వెంట్రు సుధీర్ ని దుశ్శలువాతో సన్మానించారు
జనం న్యూస్ ఆగస్టు 4 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్సీ, ఎస్టి కమీషన్ విజిలెన్స్ & మానటరింగ్ కమిటీ డైరెక్టర్ గా వెంట్రు సుధీర్ నియమితులైన సందర్బంగా ఈ రోజు ముమ్మిడివరం నియోజకవర్గం…
విద్యార్థులకు షూ పంపిణీ చేసిన ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు
జుక్కల్ జూలై 4 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం డోంగ్లీ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు షూ పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.విద్యార్థులకు షూ డొనేట్ చేసిన శివరాజ్…












