సమతామూర్తి ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150న జన్మదిన వేడుకలు
జనం న్యూస్ అక్టోబర్ 31 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ భారతీయ జనతాపార్టీ ముమ్మిడివరం రూరల్ మండలం కొత్తలంక గ్రామంలో కొడమర్తి శర్మ ఇంటివద్ద ఘనంగా నిర్వహించారు ఈనాటికార్యక్రమం భారతీయ జనతాపార్టీ ముమ్మిడివరం రూరల్ మండల అధ్యక్షురాలు చప్పిడిశ్రీదుర్గ అధ్యక్షతన జరిగినసమావేశం…
పటాన్చెరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిలిచి ఉన్న వర్షపు నీరు
రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం జనం న్యూస్ అక్టోబర్ 31 సంగారెడ్డి జిల్లా పటాన్చెరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట వర్షపు నీరు నిలిచి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పలుమార్లు వర్షం కారణంగా కార్యాలయ పరిసరాల్లో నీరు నిలిచిపోతున్నా, అధికారులు మాత్రం పట్టించుకోని…
రన్ ఫర్ యూనిటీ” కార్యక్రమం నిర్వహించిన బిచ్కుంద పోలీస్ సర్ధార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి బిచ్కుంద అక్టోబర్ 31 జనం న్యూస్ సర్ధార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి. సందర్భంగా సీఐ రవికుమార్ ఆధ్వర్యంలో బిచ్కుంద మండల కేంద్రంలోని అంబేద్కర్…
తుఫాన్ బాధ్యతలకు ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు సమక్షంలో బియ్యం పంపిణీ
జనం న్యూస్ అక్టోబర్ 31 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కాట్రేనికోన మండల పరిధిలో పల్లం గ్రామంలో తుఫాన్ బాధితులకు 50 కేజీల బియ్యం,నిత్యవసర సరుకులను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ విప్,ముమ్మిడివరం శాసన సభ్యులు దాట్ల సుబ్బరాజు,రాష్ట్ర…
మెడికల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే సిందే…
బిచ్కుంద అక్టోబర్ 31 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మున్సిపాలిటీ పట్టణ కేంద్రం లో పెద్ద దేవాడ గ్రామ మాజీ సర్పంచ్ తమ్ముని మెడికల్ ప్రారంభోత్సవ కార్యక్రమం లో జుక్కల్ మాజీ శాసన సభ్యులు హన్మంత్ షిండే…
సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి పురస్క రించుకొనిజాతీయ ఐక్యతా దినోత్సవం
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. ఉమ్మడి కడప జిల్లా, రాజంపేట నియోజకవర్గం, రాజంపేట పట్టణం జనసేన పార్టీ కార్యాలయం (యల్లటూరు భవన్) నందు.భారత తొలి ఉప ప్రధాని, హోంమంత్రి పటేల్ చిత్ర పటానికి పూలమాలలు వేసి వారు నివాళులర్పించారు.ఈ సందర్భంగా…
ముంపు గ్రామాల్లో పంటల పరిస్థితి తెలుసుకున్న కలెక్టర్
జనం న్యూస్ 31 అక్టోబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ మొంథా తుఫాన్ ప్రభావంతో మడ్డువలస డ్యాం గేట్లు ఎత్తివేయడంతో నాగావళి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.ఈ నేపథ్యంలో కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి గురువారం రేగిడి మండలం సంకిలి బ్రిడ్జి…
ఏపీలో భిక్షాటన నిషేధం..
జీవో జారీ చేసిన ప్రభుత్వం… జనం న్యూస్ 31 అక్టోబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో భిక్షాటనను పూర్తిగా నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు ‘భిక్షాటన నివారణ (సవరణ) చట్టం- 2025’ అధికారికంగా ప్రచురితమైంది……
తడిసి ముద్దయినా వడ్లనుకొనుగోలు చేసి రైతులను ఆదుకోండి..
జనంన్యూస్. 31.సిరికొండ. నిజామాబాదు రురల్ సిరికొండ మండల రైతల తరపున నిజామాబాదు కలెక్టర్ కి భూక్యా గంగాధర్ విన్నపంమండలంలో నాలుగు రోజుల నుండి భారీ నుండి అతి భారీ వర్షం కురిసినది రైతులు వారి పంట కోసి కల్లాల వద్ద వడ్లను…
రైళ్లలో గంజాయి అక్రమ రవాణాపై దృష్టి సారించాలి”
జనం న్యూస్ 31 అక్టోబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ రైళ్లలో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న వారిపై ప్రత్యేక దృష్టి సారించాలని రైల్వే జి ఆర్ పి పోలీసులకు విశాఖపట్నం రైల్వే లైన్స్ సీఐ రవికుమార్ సూచించారు.విజయనగరం జీఆర్పీ…












