జనం న్యూస్. తర్లుపాడు మండలం ఆగస్టు 26 తర్లుపాడు మండలం తుమ్మల చెరువు మరియు జగన్నాధపురం గ్రామాలలో మండల వ్యవసాయ అధికారి పి జోష్నాదేవి పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించారు. వ్యవసాయ శాఖ పథకాలను రైతులకు తెలియజేశారు. పీఎంఫబయ్ పంటల బీమా…
జుక్కల్ ఆగస్టు 26 జనం న్యూస్ ఇటీవల కాలంలో ప్యానల్ గ్రేడ్ హెచ్ఎం ప్రమోషన్లలలో మా బాల్య మిత్రుడు అయినటువంటి ఎస్ లాలయ్య గారికి ఖండేబల్లూర్ జడ్పిహెచ్ఎస్ లో పీజీహెచ్ఎం గా పదోన్నతి వచ్చినందుకు నేడు బిచ్కుంద హాస్టల్ లో చదివిన…
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఆగస్టు 26 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 చిలకలూరిపేట పట్టణంలోని రైతు బజార్లో ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల వాడకాన్ని నివారించడానికి మున్సిపల్ అధికారులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ డ్రైవ్లో శానిటరీ ఇన్స్పెక్టర్…
జనం న్యూస్ ఆగస్టు 26: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల, మండల కేంద్రంలోని ఇందిరమ్మ కాలనీను ఎంపీవో శివచరణ్ స్థానిక పంచాయతీ కార్యదర్శి జాకిర్ తో కలిసి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్బంగా ఇందిరమ్మ కాలనీ వాసులు ఎంపీవోతో మాట్లాడుతూ.. మురికి కాల్వలు…
పాఠశాల కరస్పాండెంట్ చంద్రకాంత్ గౌడ్, జనం న్యూస్,ఆగస్ట్ 26,కంగ్టి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల కేంద్రంలో మంగళవారం లిటిల్ స్టార్ పాఠశాలలో విద్యార్థులు 108 మట్టి వినాయక ప్రతిమలను తయారుచేసి ప్రతిమలను వితరీకరించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ నేటి సమాజంలో కాలుష్యం పెచ్చుమీరడంతో…
జనం న్యూస్ ఆగస్టు 26: నిజామాబాద్ జిల్లాఏర్గట్ల మండల కేంద్రంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం రోజునవినాయక చవితి పండుగనీ పురస్కరించుకొని విద్యార్థులచే మట్టితో గణపతి ప్రతిమలు తయారు చేసే విధంగా తర్ఫీదు ఇవ్వడం తో విద్యార్థులు సుమారు…
పాఠశాల కరస్పాండెంట్ చంద్రకాంత్ గౌడ్, జనం న్యూస్,ఆగస్ట్ 26,కంగ్టి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల కేంద్రంలో మంగళవారం లిటిల్ స్టార్ పాఠశాలలో విద్యార్థులు 108 మట్టి వినాయక ప్రతిమలను తయారుచేసి ప్రతిమలను వితరీకరించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ నేటి సమాజంలో కాలుష్యం పెచ్చుమీరడంతో…
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఆగస్టు 26 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 మీరు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ కావడం నాకు చాలా సంతోషంగా ఉందని ఇలాంటి పదవులు మరెన్నో పొందాలని కోరుకుంటున్నాను అంతేకాక పార్టీ కోసం మీరంతా…
జనంన్యూస్. 26.సిరికొండ.ప్రతినిధి. నిజామాబాదు రూరల్ సిరికొండ కేంద్రం లోని కిడ్స్ పార్క్ స్కూల్ విద్యార్థులు చే పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మట్టి వినాయకులనే పూజించాలని, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు బదులుగా మట్టి వినాయకులనే వాడాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో…
జనం న్యూస్ ఆగస్టు 27 కోటబొమ్మాళి మండలం : సింహాద్రిపురం ప్రాథమిక పాఠశాలలో మంగళవారం విద్యార్థులు మట్టి విగ్రహాలను తయారు చేసి పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు నారాయణరావు మాట్లాడుతూ మట్టి విగ్రహాలను పూజించడం ద్వారా పర్యావరణానికి…