• August 26, 2025
  • 60 views
తేదీ 26-8-2025జహీరాబాద్

తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఒక స్వర్ణ యుగం పి.రాములు నేత తెలంగాణ రాష్ట్రంలోని ప్రజా ప్రభుత్వం రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం అనేక రకాల ప్రజా సంక్షేమ కార్యక్రమాలను చేపడుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు జహీరాబాద్ పట్టణంలోని 11వ…

  • August 26, 2025
  • 53 views
వినాయక చవితి సందర్భంగా పర్యావరణాన్ని రక్షించండి

జనం న్యూస్ ఆగస్టు 26 మనం అందరం మట్టి వినాయక విగ్రహాన్ని కూర్చోనీ పెడదాం పర్యావరణ రక్షిద్దాం మహమ్మద్ ఇమ్రాన్ బీసీ మైనార్టీ సంగారెడ్డి జిల్లా ప్రెసిడెంట్ మరియుజాగో తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యవర్గ సభ్యులు,, మదినం శివకుమార్ రాష్ట్ర కార్యవర్గ…

  • August 26, 2025
  • 50 views
4000 మట్టి వినాయకుడి విగ్రహాల పంపిణీ

జనం న్యూస్, ఆగస్టు26,మునగపాక వినాయక చవితిని పురస్కరించుకుని యలమంచిలి నియోజకవర్గం మునగపాకలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కర్రి సాయికృష్ణ ఆధ్వర్యంలో 4000 మట్టి వినాయక విగ్రహాల పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర రహదారులు అభివృద్ధి…

  • August 26, 2025
  • 47 views
కాట్రేనికోన మండలం లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ బృందం ఆకస్మిక తనికి .

జనం న్యూస్ ఆగస్టు 26 ముమ్మిడివరం ప్రతినిధి కాట్రేనికోన మండలం లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ బృందం యూరియ కొరత పై ఆకస్మిక తనికి చేయడం జరిగింది. ఇందులో భాగంగా పల్లంకురు గ్రామంలో రైతులను కలిసి చేపలు మరియు రోయల్ చెరువులో…

  • August 26, 2025
  • 50 views
ఏఎంసి పాలకవర్గ సమావేశం….

బిచ్కుంద ఆగస్టు 26 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో మంగళవారం ఏఎంసి చైర్ పర్సన్ కవిత ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో పాలకవర్గ సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరిగింది. మద్నూర్ మార్కెట్…

  • August 26, 2025
  • 52 views
ముఠా కార్మికుల సమగ్ర చట్టం చేయాలి

సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ శంకరరావు జనం న్యూస్,ఆగస్టు26,అచ్యుతాపురం: అనకాపల్లి జిల్లా ముఠా కార్మిక సంఘం జిల్లా మహాసభ అచ్యుతాపురంలో గల ఎస్కేఆర్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించారు.ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ శంకర రావు…

  • August 26, 2025
  • 46 views
పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి వినాయక విగ్రహాలనే ప్రతిష్టించాలి:-

జనం న్యూస్ ఆగస్టు 26 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ఐ .పోలవరం మండలం గుత్తెనదీవి సాయిరామ్ విద్యానికేతన్ హైస్కూల్లో మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సాయిరాం విద్యానికేతన్ కరెస్పాండెంట్ సలాది శ్రీనివాసరావు మాట్లాడుతూ గణేష్ ఉత్సవాల…

  • August 26, 2025
  • 48 views
ఫ్రెండ్లీ క్లబ్ ఆధ్వర్యంలో 800 ఉచిత మట్టి గణపతుల పంపిణీ

జనం న్యూస్ ఆగస్టు 26 ముమ్మిడివరం ప్రతినిధి వినాయక చవితి సందర్భంగా కాట్రేనికోనలో తేజస్వినీ జ్యోతిషాలయం వేదికగా ఫ్రెండ్లీ క్లబ్ వ్యవస్థాకుడు ఆకొండి నాగ రవీంద్ర జోగయ్య శాస్త్రి ఆధ్వర్యంలో 800 ఉచిత మట్టి గణపతుల పంపిణీ జరిగింది. ఈ సమావేశానికి…

  • August 26, 2025
  • 44 views
ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి లేఖ రాసిన తెలంగాణ ఉద్యమకారుల ఫోరం

జనం న్యూస్ 26 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలో టి యు ఎఫ్ తెలంగాణ ఉద్యమకారుల ఫోరమ్ మండల కేంద్రంలో టౌన్ అధ్యక్షుడు రంగు మహేందర్ అధ్యక్షతన ఉద్యమకారుల ఫోరం హనుమకొండ జిల్లా అధ్యక్షులు పొడి…

  • August 26, 2025
  • 42 views
బిజెపి అధ్యక్షుడు మాధవ్ ను కలిసిన ముమ్మిడివరం నియోజకవర్గ నాయకులు.

జనం న్యూస్ ఆగస్టు 26 26 ముమ్మిడివరం ప్రతినిధి ఎపి బిజెపి అధ్యక్షులు పివిఎన్ మాధవ్ కోనసీమ జిల్లా పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన ర్యాలీ అనంతరం సమావేశంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మాజీ అధ్యక్షులు కర్రి చిట్టిబాబు…