జ్వరం న్యూస్ ఆగస్టు 26 మనమందరం మట్టి వినాయక విగ్రహాన్ని కూర్చొని పెడదాం పర్యావరణ రక్షిద్దాం మహమ్మద్ ఇమ్రాన్ బీసీ మైనార్టీ సంగారెడ్డి జిల్లా ప్రెసిడెంట్ మరియుజాగో తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యవర్గ సభ్యులు,, మదినం శివకుమార్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు…
బాలలంతా కలిసి బాల గణేష్ రూపంలో.. పాపన్నపేట. ఆగస్టు. 26 (జనంన్యూస్) పాపన్నపేట మండల కేంద్రమైన పాపన్నపేటలో ని శ్రీ విద్య పాఠశాల విద్యార్థులు వినాయక చవితి పురస్కరించుకొని మంగళవారం నాడు పాఠశాల ఆవరణలో బాలలంతా కలిసి బాల గణేష్ రూపంలో…
ఐదు నెలల కమిషన్ రాక ఇబ్బందుల్లో రేషన్ డీలర్లు కమిషన్ ఇవ్వకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేస్తాo పాపన్నపేట ఆగస్టు 25 (జనంన్యూస్) తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం పిలుపుమేరకు పాపన్నపేట మండలంలో రేషన్ డీలర్ల మండల అధ్యక్షుడు…
జనం న్యూస్. తర్లుపాడు మండలం. ఆగస్టు 26 తర్లుపాడు మండలం జగన్నాధపురం ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు జగన్ బాబు పాఠశాలలో విద్యార్థులు త్రాగుటకై పడుతున్న ఇబ్బందులను చూసి దాతల సహకారంతో 15000 రూపాయల విలువ గల ఆక్వా గార్డ్ ని బిగించడం…
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఆగస్టు 26 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 మిత్ర సర్వీస్ సొసైటీ మరియు ఏపీ ప్రైవేట్ హాస్పిటల్స్ కాంపౌండర్ నర్సుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కొండ్రముట్ల నాగేశ్వరావు ఆధ్వర్యంలో మదర్ థెరిసా జయంతి…
జనం న్యూస్ ఆగస్టు 26 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి స్థానిక ఆల్విన్ కాలనీ డివిజన్ ఆల్విన్ కాలనీ ఫేస్ 2 ధరణి నగర్ లో గల సాంస్కృతిక సేవా సమితి వారి ఆధ్వర్యంలో మట్టి వినాయకుని ప్రతిమలను పంపిణీ చేయుటకు…
పంపిణీ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు శెట్కార్ సీమ రమేష్ . బిచ్కుంద ఆగస్టు 26 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ బిచ్కుంద మండల కేంద్రంలో బిచ్కుంద మున్సిపాలిటీలో ఉన్న కే.జీ.బీ.వీ బాలికల పాఠశాల లో కాంగ్రెస్ పార్టీ సీనియర్…
బిచ్కుంద ఆగస్టు 26 జనం న్యూస్ 25.08.2025 సోమవారం నాడు కూకట్పల్లి కోర్టు పరిధిలోని కోర్టు కేసు పనిమీద వెళ్ళిన న్యాయవాది తన్నీరు శ్రీకాంత్ గారి మీద ప్రతిపక్ష పార్టీ వ్యక్తులు కట్టెలతో మరియు తదితర వస్తువులతో అన్యాయంగా, దౌర్జన్యంగా దాడి…
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఆగస్టు 26 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 పట్టణంలోని ఎన్నార్టీ రోడ్ లోని గల అమృత డాబా హోటల్ నందు సోమవారం బి.అంజి బాబు నాయక్ జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి.…
ఈగల్ టీమ్ హెడ్ కానిస్టేబుల్ విజయ కుమార్ జనం న్యూస్ 26 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం ఈగల్ బృందం ఆధ్వర్యంలో ఆగస్టు 25న పూల్ బాగ్ లోగల మహారాజ ప్రభుత్వ పాలిటెక్నికల్ కళాశాలలో పాలిటెక్నికల్ విద్యార్ధులకు…