• August 25, 2025
  • 53 views
21 మంది ఫుడ్ ఫైజాన్ తో అస్వస్థకు గురైన విద్యార్థులు

బిచ్కుంద ఆగస్టు 25 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని శెట్లుర్ గ్రామంలోని ఎంపీపీఎస్ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఫుడ్ పాయిజన్ కావడంతో సోమవారం రోజు 28 మంది హాజరు కాగా అందులో నుంచి 21 మంది…

  • August 25, 2025
  • 56 views
జిల్లాస్థాయి సబ్ జూనియర్స్ బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపికైన పాటూరు జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థులు

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. ఈనెల 24వ తేదీన రాజంపేట గవర్నమెంట్ హై స్కూల్లో జరిగిన జిల్లా స్థాయి సబ్ జూనియర్స్ బాల్ బ్యాడ్మింటన్ పోటీల్లో, అత్యుత్తమ ప్రతిభ కనబరిచి, జిల్లా స్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపికైన నందలూరు…

  • August 25, 2025
  • 55 views
బుద్ధవనం సందర్శన అద్భుతమైన అనుభూతి

ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ జనం న్యూస్-ఆగస్టు 25- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్ – నాగార్జునసాగర్ లో తెలంగాణ టూరిజం నిర్మించిన బుద్ధవనం సందర్శన అద్భుతమైన గొప్ప అనుభూతిని ఇస్తుందని ఆంధ్ర ప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్…

  • August 25, 2025
  • 50 views
విద్యార్థులకు హెచ్ఐవి/ ఎయిడ్స్ మరియు మాదక ద్రవ్యాలు (డ్రక్స్) పై అవగాహన కార్యక్రమం

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఆగస్టు 25 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మరియు నివారణ సంస్థ ఆదేశాలు మేరకు, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ మరియు నివారణ సంస్థ (దిశ ) పర్యవేక్షణలో…

  • August 25, 2025
  • 48 views
నందలూరు పోలీసు స్టేషన్ ఆవరణములో పీస్ కమిటీ మీటింగ్

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. వినాయక చవితి పండుగను దృష్టిలో ఉంచుకొని ఈరోజు రాజంపేట రూరల్ సీఐ బివి రమణ ఆధ్వర్యంలో నందలూరు పోలీస్ స్టేషన్ ఆవరణ నందు పీస్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేయడమైనది, రాబోవు వినాయక చవితి…

  • August 25, 2025
  • 48 views
మట్టి వినాయకుల ప్రతిమలు వితరణ

జనం న్యూస్ ఆగస్టు 25 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ముమ్మిడివరం మండలం అనాతవరం గ్రామంలో సమరసత సేవా ఫౌండేషన్ ముమ్మిడివరం మండల సహ కన్వీనర్ నల్లా ఆండాళ్ దేవి ఆధ్వర్యంలో మట్టి గణపతి మహా గణపతి పర్యావరణం పరిరక్షణలో భాగంగా…

  • August 25, 2025
  • 53 views
జనహిత యాత్రకు బయలుదేరిన కాంగ్రెస్ నాయకులు

జనం న్యూస్ ఆగష్టు 25 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రం నుండి నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలు తెలుసుకోవడంతో పాటు.. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని ఉద్దేశంతో వరంగల్…

  • August 25, 2025
  • 55 views
నందికొండ మున్సిపాలిటీలో స్థానిక సమస్యలపై సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సర్వే

జనం న్యూస్- ఆగస్టు 25- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్- నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ పైలాన్ కాలనీ లో స్థానిక సమస్యలపై సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ పెదవుర మండల కార్యదర్శి దుబ్బ రామచంద్రయ్య…

  • August 25, 2025
  • 55 views
ప్రజలకు మంచి చేయడంలో చంద్రబాబు పట్టువదలని విక్రమార్కుడు ప్రత్తిపాటి

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఆగస్టు 25 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 కాలువల్లో నీళ్ల సెట్టింగులు వేసి జగన్ ప్రజల్ని మోసగిస్తే, చంద్రబాబు ఇచ్చిన మాటకు కట్టుబడి కృష్ణా జలాలు పారించి జనం మనసులు గెలిచారు. సంక్షేమం…

  • August 25, 2025
  • 48 views
రైతులకు తగిన సూచనలు తెలిన వ్యవసాయ అధికారులు

.. జనం న్యూస్ ఆగష్టు 25 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం ప్రత్తి, కంది, వరి మొక్కజొన్న పంటలను ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం వరంగల్ శాస్త్రవేత్తలు పంటలను పరిశీలించారు ఇందులో ప్రధానంగా ప్రత్తి పంటలో టొబాకో…