జనం న్యూస్ ఆగస్టు 25 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి మియాపూర్ ఆల్విన్ కాలనీ చౌరస్తా దగ్గరలో ఉన్న శ్రీ హేమ దుర్గ అమ్మవారి దేవస్థానం 25వ వార్షిక ఉత్సవాలు సోమవారం అత్యంత వైభవంగా జరిగాయి. టిపిసిసి ఉపాధ్యక్షుడు కూకట్పల్లి కాంగ్రెస్…
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఆగస్టు 25 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 జిల్లా వైద్య ఆరోగ్య శాఖ,జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ సంస్థ, క్యాంపు స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో ZP హై స్కూల్ లొ IEC…
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఆగస్టు 25 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 ఈ దేశంలో ఎస్సీల విషయంలో చట్టాలు మారిపోతూ ఉన్నాయా సార్ భూదాల బాబురావు బహుజన సమాజ్ పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షులు నరసరావుపేట 25.02.2025…
బిచ్కుంద ఆగస్టు 25 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల అటామస్ బిచ్కుందలోని మొదటి సంవత్సర విద్యార్థులకు ద్వితీయ , తృతీయ సంవత్సర విద్యార్థుల వెల్కమ్ పార్టీ ని ఏర్పాటు చేశారు.…
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. సిపిఎస్ రాష్ట్ర కార్యదర్శి ఎస్టియు రాష్ట్ర కార్యవర్గ నాయకులు రవిశంకర్ రెడ్డి సేవలు అమోఘం ఉపాధ్యాయుల మెడికల్ బిల్లులు సంబంధించిన విషయాలు అయితే నేమి ఉపాధ్యాయుల సమస్యలు తీర్చడంలోనైతేనేమి తన వంతు కృషి చేసి…
రిపోర్టర్ బాలాజీ. ఈరోజు పాల్వంచ టౌన్ మరియు మండల కేంద్రంలో బి ఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న యూరియా సమస్యల పట్ల రైతుల పక్షాన బి ఆర్ ఎస్ పార్టీ ధర్నా నిర్వహించి ఏవో గారికి వినతి…
జనం న్యూస్ ఆగస్టు 24 ముమ్మిడివరం ప్రతినిధి కాట్రేనికోనలో కామేశ్వరి మెడికల్ స్టోర్స్ ప్రక్కన ఆణివిళ్ళ కృష్ణమూర్తి ప్రాంగణంలో డా.ఆణివిళ్ళ కాశ్యప్ సహకారంతో డా. వెన్నా హరీష్ పర్యవేక్షణలో ఉచిత వినికిడి పరీక్షలు ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయింత్రం…
భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 25 ( జనం న్యూస్ ప్రతినిధి) బీసీ రిజర్వేషన్ పితామహుడు, బీహార్ మాజీ ముఖ్యమంత్రి, జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ బిందేశ్వర ప్రసాద్ మండల్ జయంతి సందర్భంగా తెలంగాణ జన సమితి పార్టీ తరఫున ఘనంగా…
జనం న్యూస్ ఆగస్టు 25 ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా గణేశ్, దుర్గమాత మండపాలకు ఉచిత విద్యుత్ మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గణేశ్, దుర్గామాత మండపాలకు ఉచిత విద్యుత్ (ఫ్రీ కరంట్)…
పాఠశాల విద్యార్థులకు ప్రమాదం దృష్ట్యా రోడుకు అనుకొని ఉన్న మొదటి గేటుకు తాళం. జిపఉప పాఠశాల ఇంచార్జ్ హెచ్ఎం అంజన,సిపిఎస్ హెచ్ఎం వెంకటేష్, జనం లైఫ్ న్యూస్,కంగ్టి, సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిదిలోని తడ్కల్ పాఠశాలకు రెండు గెట్లు ఉండగా…