జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు మండలం నాగిరెడ్డిపల్లి గ్రామం లో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రారంభించిన వై.ఎస్.ఆర్.సి పి.అన్నమయ్య జిల్లా అధ్యక్షులు మరియు రాజంపేట శాసన సభ్యులు ఆకేపాటీ…
జనం న్యూస్ ఆగస్టు 28 నడిగూడెం త్వరలో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం నడిగూడెం మండలం శ్రీరంగాపురం గ్రామంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో వార్డుల వారీగా ఓటర్ల జాబితాను గురువారం ప్రచురించారు. ఈ ఓటర్ల జాబితాపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈ…
కురిమల శంకర్ తెలంగాణ జర్నలిస్టు మీడియా యూనియన్ జిల్లా అధ్యక్షులు జనం న్యూస్ 27 ఆగస్టు(కొత్తగూడెం నియోజకవర్గం ప్రతినిధి ఈరోజు చుంచుపల్లి మండలంలోని బాబు క్యాంప్ ఏరియాలో గల మినీ ఫంక్షన్ హాల్ నందు డాక్టర్ కురిమెల్లా రఘునాథ్ మరియు మౌనిక…
శ్రీ శ్రీ శ్రీ సౌమ్యనాథ్ స్వామి ఆలయం నందు నందలూరు మండల జనసేన పార్టీ నాయకుల చేతుల మీదగా పోస్టర్స్ ఆవిష్కరణ. జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. విశాఖపట్నంలో ఈ రోజు 28,29,30వ తేదీలలో జనసేన పార్టీ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా…
జనం న్యూస్ ఆగస్ట్ 28 సంగారెడ్డి జిల్లా పటాన్ చేరు నియోజక వర్గం రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు తప్పనిసరిగా అప్రమత్తంగా ఉండాలని బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, సిజిఆర్ ట్రస్ట్ చైర్మన్ చిమ్ముల గోవర్ధన్ రెడ్డి, మండల పార్టీ…
జనం న్యూస్ ఆగస్టు 28: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలో గత రెండు రోజుల నుంచి ఎడతెరిపి వర్షాలు పడుతున్నాయి కావున ప్రజలు అప్రమత్తం గా ఉండాలనీ తహశీల్దార్ మల్లయ్య, ఎస్సై పడాల రాజేశ్వర్, ఎంపీ వో శివ చరణ్ సూచించారు.గురువారము…
తనిఖీ వివరాలు విధిగా స్కూల్ ఎడ్యుకేషన్ మొబైల్ యాప్ లో నమోదు చేయాలి చదువులో వెనుకబడిన విద్యార్థుల పై ప్రత్యేక శ్రద్ధ చూపాలి జనం న్యూస్ ఆగస్ట్ 28 సంగారెడ్డి జిల్లా మండల విద్యాధికారులు కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు రెగ్యులర్ గా తమ…
జనం న్యూస్. తర్లుపాడు మండలం. ఆగస్టు 28 లింగారెడ్డి కాలనీ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు మౌలాలి భారత ప్రభుత్వం, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ నుండి గౌరవ ప్రశంసా పత్రం అందుకున్నారు. ఆగస్టు 2 నుండి 15 వరకు నిర్వహించిన హర్ ఘర్…
జనం న్యూస్ 27 ఆగస్టు కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి ) శేషగిరి నగర్ పంచాయతీ గ్రామంలో ఆకాశం విరిచిన వర్షాల కారణంగా పెద్ద నష్టం సంభవించింది. కాకెల్లి ఝూన్సీ గారి ఇంటి వెనుక ప్రహారీ గోడ కూలిపోవడంతో ఆ కుటుంబానికి సుమారు…
జనం న్యూస్. తర్లుపాడు మండలం ఆగష్టు 28 తర్లుపాడు మండల కేంద్రం అయిన తర్లుపాడు గ్రామం లో గల మెయిన్ బజార్ లో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద గురువారం నాడు ఉభయ దాతలు ఉదగిరి…