మొంథా తుఫాన్ వరద నీటిలో మునిగిపోయిన పొలాలని పరిశీలించినబిజెపి రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షులు చిగురుపాటి కుమారస్వామి
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట అక్టోబర్ 30 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం ఎడ్లపాడు మండలం జగ్గాపురం రొడ్డ మొంథా తుఫాన్ వరద నీటిలో మునిగిపోయిన పొలాలను సందర్శించిన బిజెపి కిసాన్ మోర్చా…
పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లాని కలిసిన మాజీమంత్రి విడదల రజిని.
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట అక్టోబర్ 30 రిపోర్టర్ సలికినీడి నాగు జిల్లాలో మెంతా తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కలెక్టర్ కి వినతిపత్రం అందజేతమాజీమంత్రి విడదల రజిని కామెంట్స్…మొoతా తుఫాన్ జిల్లాలో రైతులకు చాలా నష్టం కలిగించింది…
శ్రీ దత్త సాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన షిరిడి అన్నదాన సత్ర చైర్మన్ మధ్య రమేష్
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట అక్టోబర్ 30 రిపోర్టర్ సలికినీడి నాగు భక్తులకు అన్నసంతర్పణ కార్యక్రమం చిలకలూరిపేట ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ శ్రీ దత్త సాయి అన్నదాన సమాజం మరియు జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో…
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో అభివృద్ధి కోసం బీజేపీకి ఓటు వేయండి ఎమ్మెల్సీ డా. చిన్న మైల్ అంజిరెడ్డి
జనం న్యూస్ అక్టోబర్ 30 జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్సీ డా. చిన్న మైల్ అంజిరెడ్డి, బీజేపీ అభ్యర్థి శ్రీ లంకల దీపక్ రెడ్డి కి మద్దతుగా గురువారం శ్రీనగర్ కాలనీ, ఎల్లారెడ్డిగూడ ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి ప్రజలతో మమేకమయ్యారు.ఈ…
రైతులు ను ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆధుకుంటుంది బిజెపి సత్యనందం
జనం న్యూస్ అక్టోబర్ 30 ముమ్మిడివరం ప్రతినిధి మొంథా తుఫాను ప్రభావం వరి రైతులపై అధికంగా పడిందని, ఉద్యాన, కూరగాయల పంటలు సైతం దెబ్బతిన్నాయని రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు పాలూరి సత్యనందం వ్యాఖ్యానించారు. గురువారం కొత్తపేట మండలం కొత్తపేట బొరుసు…
ప్రగల్లపాటి కనకరాజుకు విద్యా విభాగంలో వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ వారిచే జీవిత సాఫల్య పురస్కారం
జనం న్యూస్, అక్టోబర్ 30,ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ మానవ సేవతో పాటు విద్యా అభివృద్ధి రంగంలో విశిష్ట కృషికి గుర్తింపుగా పుదుచ్చెరిలో ఘనంగా జరిగిన అవార్డు వేడుక తరువాత జగిత్యాల కు విచ్చేసిన సందర్భంలో ప్రముఖ విద్య వేత డాక్టర్…
కాంట్రాక్టర్ అధికారుల నిర్లక్ష్యానికి గురి అయిన చలివాగు ప్రాజెక్టు
జనం న్యూస్ అక్టోబర్ 30 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని జోగం పల్లి గ్రామం లో కాంట్రక్టర్ అధికారులు నిర్లక్ష్యంనికి గురి అయిన చలివాగు ప్రాజెక్టు లక్షలు పెట్టి కట్టిన తూము వృధా ఖర్చు పని చేయని…
సైబర్ నేరాల ప్రశిక్షణలో ప్రశంస పత్రాలు అందుకున్న హేమలత చంద్రకాంత్ గౌడ్,
ఆన్లైన్ సైబర్ నేరాలకు నిరోధించడానికి 1930,టోల్ ఫ్రీ నెంబర్. జనం న్యూస్,అక్టోబర్ 30,కంగ్టి, సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలోని భీమ్రా గ్రామానికి చెందిన హేమలత చంద్రకాంత్ గౌడ్,దంపతులు సైబర్ నేరాలపై ప్రశిక్షణను బుధవారం మేడ్చల్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో శిక్షణ తరగతులు…
జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ యాబై వేల ఓట్ల మెజారిటీతో గెలుస్తుంది. బండి రమేష్
జనం న్యూస్ అక్టోబర్ 30 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు ప్రజలందరూ పెద్ద ఎత్తున తమ మద్దతు తెలియజేస్తున్నారని జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ యాబై వేల ఓట్ల…
శారదా నది గండి పడ్డ ప్రాంతాన్ని పరిశీలించిన కలెక్టర్, ఎమ్మెల్యే
జనం న్యూస్,అక్టోబర్ 30,అచ్యుతాపురం: అనకాపల్లి జిల్లా ఎలమంచిలి నియోజకవర్గం రాంబిల్లి మండలం కుమ్మరాపల్లి,రజాల ప్రాంతంలో శారదా నదికి గండి పడి గట్టు తెగిపోవడంతో ఒక్కసారిగా వరద నీరు పొలాల్లోకి ప్రవహించింది. దీంతో వరి పంటకు తీవ్ర నష్టం జరిగిందని రైతులు వాపోతున్నారు.…












