జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న శేర్లింగంపల్లి కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శిరీష సత్తూర్.
జనం న్యూస్ అక్టోబర్ 30 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శేర్లింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి జగదీశ్వర్ గౌడ్ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి మంత్రివర్యులు వాకిటి శ్రీహరి…
42% బీసీ రిజర్వేషన్ల సాధనకై బషీర్బాగ్లో సదస్సు — తెలంగాణ జన సమితి పిలుపు
జనం న్యూస్ కొత్తగూడెం, అక్టోబర్ 30: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం తెలంగాణ జన సమితి పార్టీ ఆధ్వర్యంలో నవంబర్ 1న హైదరాబాదులోని బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో నిర్వహించబోయే సదస్సును విజయవంతం చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ పిలుపునిచ్చింది.కొత్తగూడెం…
అక్టోబర్ 31 న సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకలు
జనం న్యూస్ అక్టోబర్ 30 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం అక్టోబర్ 31 జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా. స్వాతంత్ర్యం కేవలం ఒక రోజు కాదు, అది ఒక ప్రారంభం. 1947 ఆగస్టు 15న తెల్ల వారి…
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కోసం గళంఎత్తుదాం
తెలంగాణ జన సమితి జిల్లా కన్వీనర్ నీరుడి స్వామి జనం న్యూస్, అక్టోబర్ 30 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ) ప్రొఫెసర్ కోదండరాం ఆదేశాల మినగా బీసీలకు 42% రిజర్వేషన్ కోసం గళం ఎత్తుదామని తెలంగాణ జన సమితి జిల్లా…
కొనుగోలు కేంద్రాల నిర్వహణలో నిర్లక్ష్యంపై కలెక్టర్ ఆగ్రహం..!
రెంజల్ మండల వ్యవసాయ అధికారికి షోకాజ్ నోటీసు జారీ.. జనంన్యూస్.నిజామాబాద్, అక్టోబర్ 30. ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణలో నిర్లక్ష్యంపై కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల పట్ల అలసత్వం వహించడాన్ని తీవ్రంగా పరిగణిస్తూ, రెంజల్…
మద్యం సేవించి వాహనాలు నడపొద్దు : ఏ ఎస్సై రమణారెడ్డి
జనం న్యూస్, అక్టోబర్ 30,( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ) జగదేవపూర్ మద్యం సేవించి వాహనాలు నడిపే వాహనదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని జగదేవపూర్ మండల ఏఎస్ఐ రమణ రెడ్డి అన్నారు, గురువారం మండల కేంద్రంలోని మునిగడప, చాట్లపల్లి , వాహనాల…
తర్లుపాడు ఎస్సీ బాలుర వసతి గృహంలో తహసీల్దార్ ఆకస్మిక తనిఖీ
జనం న్యూస్. తర్లుపాడు మండలం. అక్టోబర్ 30 తర్లుపాడు మండల తహసీల్దార్ కె.కె. కిషోర్ కుమార్ బుధవారం మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ శాఖ ఎస్సీ బాలుర వసతి గృహాన్ని ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థులకు అందుతున్న వసతులు, భోజన నాణ్యత, పరిసరాల…
రైల్వే అండర్ బ్రిడ్జి దగ్గర నిలిచిపోయిన నీరును జెసిబి తో క్లియర్ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీష్
జనం న్యూస్ అక్టోబర్ 30 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ మోంతా తుఫాను భారీగా మూడు రోజులుగా కురిసిన వర్షాల వల్ల కొత్తూరు పంచాయతీ రైల్వే అండర్ బ్రిడ్జి దేవినగర్ వద్ద దొంగ గడ్డ నుండి భారీ ప్రవాహం రావడంతో చెట్టుకొమ్మలు…
మెంథా తుపాన్ కారణంగా మాదాపురం,పోల్కంపల్లి గ్రామాలకు రాకపోకలు బంద్
తుపాన్ కారణంగా గుడిపల్లి మండలం లోని మాదాపురం, పోల్కంపల్లి గ్రామాలకు వాగు ఉదృతంగా రావడం వలన గ్రామ ప్రజలు వాగు దాటి రాకుండా అవస్థలు పడ్డారు. పలు గ్రామాలు కి వెళ్లి రైతులు పనిచేసుకోకుండా ఉండిపోయారు. వాగు ఉదృతంగా రావడం వలన…
బారీ వర్షానికి 12 గోర్లు మృతి.
పీ.ఏ. పల్లి మండలం లోని అజ్మాపురం గ్రామములో కంబాలపల్లి వెంకటయ్య చెందిన 10 గోర్లు 2 పిల్లలు బారి తుపాన్ కి మృతి చెందావి అని రైతు ఆవేదన వ్యక్తం చెందినాడు అప్పు చేసి గోర్లు తీసుకుని మోపుకుంటూ ఉన్న రైతు…












