ఎస్ఐ కే శ్వేత (జనం న్యూస్ 16ఆగస్టు ప్రతినిధి కాసిపేట రవి) భీమారం మండలంలోని శనివారం రోజున నర్సింగాపూర్ రోడ్డు రొడ్డం వద్ద ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రోడ్డుపై నీటి ప్రవాహం ఎత్తిపోయడంతో వాహనాల రాకపోకలపై అంతరాయం ఏర్పడింది,అ సంఘటన…
జనం న్యూస్ 16 ఆగస్ట్ ( కొత్తగూడెం నియోజకవర్గం) ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం చండ్రుగొండ మండలం గుర్రంగూడెం గ్రామానికి చెందిన జంగా వెంకటరెడ్డి క్రిష్ణవేణి దంపతుల కుమార్తె కీర్తి వివాహ ప్రతాన కార్యక్రమం లొ పాల్గొని…
(జనం న్యూస్ 16 ఆగస్టు ప్రతినిధి కాసిపేట రవి ) భీమారంమండలం, బూరుగుపల్లి గ్రామపంచాయతీ నుండి గేర్రెగూడెం మీదుగా దాంపూర్ వరకు రోడ్డు నిర్మాణ పనులను 14 మే నెలలో చెన్నూర్ నియోజకవర్గం కార్మిక గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్…
జనంన్యూస్. 16.సిరికొండ. నిజామాబాద్ జిల్లా రూరల్ నియోజకవర్గం లోని సిరికొండ మండలంలోని పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న పోలీస్ కానిస్టేబుల్ రాజు. అంకితభావంతో విధులు నిర్వహించినందుకు గాను 79 వా గణతంత్ర దినోత్సవం రోజున ఉత్తమ కానిస్టేబుల్ గా కమిషనర్ చేత…
పోలీస్ కమిషనర్ వెల్లడి.. జనంన్యూస్. 16.నిజామాబాదు. ప్రతినిధి. 1) విగ్రహాల ప్రతిష్టాపన ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా విగ్రహాలను ప్రతిష్టించరాదు,ముఖ్యంగా జనరద్దీగా ఉండే ప్రాంతాలు, పార్కులు, ఐలాండ్ ప్రభుత్వ భవనాలు లాంటి చోట్ల ఎటువంటి విగ్రహాలను ఏర్పాటు చేపట్టరాదు. విగ్రహాల ఏర్పాటుకు…
జనం న్యూస్ ఆగస్టు 16 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలంలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు మరియు రాబోయే రెండు రోజుల్లో తేలికపాటి నుండి మోసర్ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున…
జనం న్యూస్ :16 ఆగస్టు శనివారం;సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి : వై.రమేష్ ; నలంద విద్యాలయలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా చిన్నారి బాలబాలికలు శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలతో ఆకట్టుకున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు, ఉట్టికొట్టే వేడుకలతో పాఠశాల…
ఆధ్యాత్మిక కేంద్రంగా వెల్లీ విరిసిన జ్యోతి మహారాజ్ ఆశ్రమం భక్తుల కోరికలు తీర్చే అభయ ఆంజనేయుడు ఘనంగా శ్రావణ మాసం ఉత్సవాలు జనం న్యూస్,ఆగస్ట్ 16,కంగ్టి, సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని ఎంపల్లి మహా పుణ్యక్షేత్రం భక్తుల కోరికలను నెరవేర్చే…
జనం న్యూస్ ఆగష్టు 16 జగిత్యాల జిల్లా బీరుపూర్ మండలంభారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బీర్ పూర్ ఎస్ఐ రాజు తెలిపారు. ఎస్ఐ మాట్లాడుతూ.. కడెం ప్రాజెక్టు నుండి శనివారం ఉదయం 16 గేట్ల నీటిని గోదావరి…
జుక్కల్ ఆగస్టు 16 జనం న్యూస్ రెండు మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి వాగులు పొంగిపొర్లుతున్నాయి. జుక్కల్ మండలము మాదాపూర్ హంగర్ గా మార్గంలో ప్రధాన రహదారిపై ఉన్నా మల్లన్న వాగు పొంగి పొర్లాడంతో జుక్కల్ ఎస్సై నవీన్ చంద్ర…