జనం న్యూస్ ఆగస్టు 08:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండల కేంద్రములో ప్రెస్ మీట్ లో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు శివన్నోల్ల శివకుమార్ మాట్లాడుతూ తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం కామారెడ్డి బీసీ డికిలరేషన్ లో భాగముగా ఇచ్చిన మాట ప్రకారం సీఎం…
జనం న్యూస్ ఆగస్టు 08:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలోని తాళ్ళరాంపూర్గ్రామంలో శ్రావణమాసంలో శుక్రవారాన్ని పురస్కరించుకుని మహిళలు భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ ప్రత్యేకమైన వ్రతం ద్వారా కుటుంబానికి ఐశ్వర్యం, ఆరోగ్యం, శాంతి, సౌభాగ్యం కలుగుతాయని నిర్వహించేకున్నారు. దేవాలయాల్లో మహిళలు…
జనం న్యూస్ ఆగష్టు 09 (మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)- తెలంగాణ వ్యాప్తంగా రానున్న మూడు రోజులు విస్తారంగా వర్షాలు కురువనున్న నేపథ్యంలో మండల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని మునగాల మండల ఎస్సై ప్రవీణ్ కుమార్ శుక్రవారం ఒక…
ప్రతీ చెల్లి గుండెలో, అన్న మనసులో పదిలంగా అల్లుకుపోయిన ప్రేమానురాగాల సంబురమే మన రాఖీ కుల మతాలతో సంబంధం లేకుండా అందరూ అన్నపై, చెల్లిపై ప్రేమను,అనుబంధాన్ని ప్రకటిస్తూ చేసుకునే పండగే రాఖీ జనం న్యూస్ ఆగష్టు 09 (మునగాల మండల ప్రతినిధి…
(జనం న్యూస్ 8ఆగస్టు ప్రతినిధి కాసిపేట రవి ) మంచిర్యాల జిల్లా భీమారం మండల గ్రామంలో ప్లాస్టిక్ నిర్మూలనలో చర్యలు శూన్యము. బజారులో ఏ వస్తువు కొన్న ప్లాస్టిక్ సంచులు అందిస్తున్న వ్యాపారులను కట్టడి చేయడంలో సంబంధితఅధికారులు చొరవ చూపటం లేదు.…
గిద్దలూరు మండల వైసీపీ యూత్ విభాగం అధ్యక్షులు సీఐడీ శీలం రంగారెడ్డి. ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్, ఆగష్టు 08 (జనం-న్యూస్): పొగాకు రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత టీడీపీ కూటమి పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలకు లేదా.? రైతుల ఓట్లు వేయించుకుని ఎమ్మెల్యేలుగా…
జనం న్యూస్ ఆగస్టు 07:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల, మండలంలోని బట్టాపూర్ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలను, గ్రామపంచాయతీని, పలు అభివృద్ధి పనులను ఆర్మూర్ డి ఎల్ పి ఓ, ఏర్గట్ల మండల ప్రత్యేక అధికారి శివకృష్ణ తని ఖిలు నిర్వహించారు. దీనితోపాటు మండల…
జనం న్యూస్ ఆగస్టు 07:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలోని తడపాకల్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రాఖీ పౌర్ణమిపండుగను పురస్కరించుకొని రాఖీ పండుగను పాఠశాల ప్రాంగణంలో హర్షాతిరేకాలతో ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు సుధాకర్ ఆద్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థినులు…
జనం న్యూస్ 08 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు ఆకర్షితులై అవనాపు విక్రమ్, భావన గారి సమక్షంలో జనసేన పార్టీలో చేరిన 50వ డివిజన్ వైసీపీ నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర…
జనం న్యూస్ 08 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విశాఖ ఫిషింగ్ హర్బర్ సమీపంలోని వెల్డింగ్ షాప్లో సిలిండర్ పేలిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే చనిపోగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారని KGH సూపరింటెండెంట్…