మొంధా తుఫాన్ పట్ల అప్రమత్తం ఎంతైనా అవసరం : ఎస్సై కె. సీతారాం
జనం న్యూస్ 29 అక్టోబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ మెంటాడ మండలం ఆండ్ర పోలీస్ స్టేషన్ ఎస్సై కె. సీతారాం మాట్లాడుతూ, మొంధా తుఫాన్ ప్రభావం కారణంగా మండల వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలు అత్యంత అప్రమత్తంగా…
మొంధా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల పరిశీలన : స్పెషల్ ఆఫీసర్ ప్రమీల గాంధీ
జనం న్యూస్ 29 అక్టోబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ మెంటాడ మండలంలో మొంధా తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురవడంతో వరద నీరు ఆండ్ర రిజర్వాయర్లోకి అధికంగా చేరింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రిజర్వాయర్ స్టీల్వై గేట్ల ద్వారా…
విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దు: జడ్పీ ఛైర్మన్
జనం న్యూస్ 29 అక్టోబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ గుర్ల కేజీబీవీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఐదుగురు విద్యార్థులు అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే.సమాచారం తెలుసుకున్న జడ్సీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు నెల్లిమర్ల ప్రభుత్వాసుపత్రి వైద్యులతో ఫోన్లో మాట్లాడారు.…
ఆరుగ్యారంటీలు అట్టర్ ఫ్లాప్.దమ్ముంటే జనాల్లోకొచ్చి నిరూపించండి
జనం న్యూస్ 29 అక్టోబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జూబ్లీహిల్స్ ప్రచారంలో కాంగ్రెస్ కు ఎంపీ డీకే సవాల్ కాంగ్రెస్ , బీఆరెస్ లు అవినీతికి కేరాప్.భవిష్యత్ అభివృద్ధి కావాలంటే బీజేపీకే…
వైఎస్ఆర్సిపి అన్నమయ్య జిల్లా యువజన విభాగం ప్రధాన కార్యదర్శి గా పునగాని గుణ యాదవ్
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షులు వై.యస్. జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అన్నమయ్య జిల్లా యువజన విభాగం మొదటి ప్రధాన కార్యదర్శిగా నందలూరు కు చెందిన పునగాని గుణ యాదవ్ ని నియమించినట్టువైయస్సార్సీపి కేంద్ర కార్యా…
సమయస్ఫూర్తితో యువకుని ప్రాణాన్ని కాపాడిన.. ఎస్సై.
జనం న్యూస్ అక్టోబర్ 28 2025( ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రీపోటర్) ఎల్కతుర్తి.. సమయస్ఫూర్తితో యువకుని ప్రాణాన్ని కాపాడిన పోలీస్ సిబ్బంది. వివరాల్లోకి వెళితే, చింతలపల్లి గ్రామానికి చెందిన లొల్లేటి విశ్వతేజ 18 సంవత్సరాలు, భూ బదలాయింపు విషయంలో, తమకు…
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి
జనం న్యూస్ 29అక్టోబర్ పెగడపల్లి జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలంలోని బతికపల్లి గ్రామానికి చెందిన ఉరుమళ్ళ ఎల్లారెడ్డి గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం రాత్రి మృతి చెందగా, విషయం తెలుసుకున్న మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి మంగళవారం…
పోలీస్ స్టేషన్ రైటర్స్ కు శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన పోలీస్ కమిషనర్..!
జనంన్యూస్. 28.నిజామాబాదు. నిజామాబాద్ పోలీస్ కార్యాలయంలో కొత్తగా పోలీస్ స్టేషన్స్ రైటర్స్ గా నియమితులైనటువంటి సిబ్బందికి వారం రోజులపాటు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి శిక్షణ కార్యక్రమాన్ని కి ముఖ్య అతిథులుగా. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి…
నాయి బ్రాహ్మణసంక్షేమ భవన నిర్మాణం కోసం ఎమ్మెల్యే ఫండ్ 25 లక్షల ప్రకటించిన కొత్తగూడెంశాసనసభ్యులు కూనంనేని,
నాయి బ్రాహ్మణ జిల్లా మహాసభలో పాల్గొన్న కొత్తగూడెంశాసనసభ్యులు కూననేని జిల్లా సిపిఐ కార్యదర్శి ఎస్కే షాబీర్ పాష, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయి బ్రాహ్మణ సేవా సంఘం 500/82 జిల్లా మహాసభ విజయవంతం రాష్ట్ర ప్రభుత్వం నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు…
అత్యవసర ద్వారం వద్ద అధికారుల వాహనాల పార్కింగ్
రోగుల అవస్థలు- అత్యవసర సర్వీసులకు ఆటంకం జనం న్యూస్- అక్టోబర్ 29- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్- ఆసుపత్రి అత్యవసర మార్గాలను అడ్డుకోకుండా, అత్యవసర రోగులు సులభంగా ఆసుపత్రిలోపలికి ప్రవేశించడానికి అంబులెన్స్లు సులభంగా రాకపోకలు సాగించడానికి ప్రధాన ప్రవేశ ద్వారా అనేది ఒకటి…












