

జనం న్యూస్ తర్లుపాడు మండలం. ఫిబ్రవరి 14 ;రాష్ట్ర నూర్బాష సంఘం అధ్యక్షులు పీర్ మహమ్మద్ ఆదేశాల మేరకు రాష్ట్ర దూదేకుల సంఘం యూత్ అధ్యక్షులు మరియు కేతగుడిపి సర్పంచ్ డి పి మస్తాన్ త్రిపురాంతకం మండలం నడిగడ్డ గ్రామంలో ముగ్గురు వ్యవసాయ కూలీలు ప్రమాదవశాత్తు ఆటో బోల్తా పడి గాయాలయ్యాయి వారి కుటుంబాలకు తలా పది వేలరూపాయల చొప్పున 30 వేల రూపాయలు ఆర్డిక సాయం అందించడం జరిగిందిఈ కార్యక్రమంలో నూర్బాష సంఘ నాయకులు నడిగడ్డ గ్రామ సంఘ నాయకులు పాల్గొన్నారు