Breaking News
కార్పొరేషన్ ఏర్పాటుతో పాల్వంచ మనుగడకి ఇబ్బంది ఉండదు.తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతోనే సమాజంలో మార్పులు..!మునగాల మండల ప్రజలందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలుబహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తే కఠిన చర్యలునారాయణపురంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభంరోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి – ఇద్దరికీ తీవ్ర గాయాలుషెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు….. రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యదామెర గ్రామ యువకులను బిజెపి పార్టీ లోకి ఆహ్వానం..పార్లమెంటు కార్యాలయంలో టిడిపి 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలుజిల్లా ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు: కలెక్టర్..!

అంతర్జాతీయ వార్తలు

  • March 8, 2025
  • 37 views
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సంజీవని మల్టీ స్పెషాలిటీ లో ఉచిత వైద్య శిబిరం

జనం న్యూస్ // మార్చ్ // 8 // జమ్మికుంట // కుమార్ యాదవ్.. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8 శనివారం రోజున సంజీవని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జమ్మికుంట లో ఉచిత మెగా మహిళా వైద్య శిబిరం…

  • March 8, 2025
  • 53 views
మండల వ్యాప్తంగా ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు.

జనం న్యూస్ మార్చి 08(నడిగూడెం ) మండల వ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. నడిగూడెం గ్రామపంచాయతి కార్యాలయంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల సందర్భంగా కేక్ కట్ చేసి స్విట్లు పంపిణీ చేశారు. మహిళా…

  • March 1, 2025
  • 49 views
ప్రజాభివృద్ధి బడ్జెట్ అని జిల్లా మంత్రి గారు, ఎమ్మెల్యేలు ప్రశంసలు గుప్పించడం చాలా సిగ్గు చేటు-సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్

జనం న్యూస్ 01 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి 3,22,359 కోట్లతో నేడు అసెంబ్లీలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు ప్రవేశ పెట్టిన రాష్ట్ర బడ్జెట్ ద్వారా రాష్ట్ర ప్రజల అరచేతిలో వైకుంఠం…

జాతీయ వార్తలు

  • February 22, 2025
  • 48 views
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డిని గెలిపించండి

యూత్ కాంగ్రెస్ జమ్మికుంట మండల అధ్యక్షులు బుడిగే శ్రీకాంత్ జనం న్యూస్ //ఫిబ్రవరి //22//జమ్మికుంట //కుమార్ యాదవ్.. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా, శనివారం రోజున గ్రాడ్యుయేట్, ఓట్లు కై మోత్కులగూడెం 9,11 వార్డుల ఓటరు మహాశ యుల ఇంటింటికి వెళ్ళి ప్రచారం…

  • February 17, 2025
  • 58 views
ల్లంగాణ రాష్ట్ర తొలి ముఖ్య మంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిపిన ఆసిఫాబాద్ శాసన సభ్యురాలు కోవ లక్ష్మి.

జనం న్యూస్. 17ఫిబ్రవరి 2025.కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్ఆసిఫాబాద్ :కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్ కార్యాలయంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదిన వేడుకలను కేక్ కట్ చేసి, మొక్కలు నాటి ఘనంగా…

  • February 12, 2025
  • 61 views
రోడ్డు పనులను అడ్డుకున్న కాలనీవాసులు

జనం న్యూస్ ఫిబ్రవరి 12 (నిర్మల్ జిల్లా స్టాపర్ ద్యావతిగంగాధర్) నిర్మల్ జిల్లాఖానాపూర్ పట్టణంలో పట్టణంలో సిమెంటు రోడ్ల నిర్మాణంఅస్తవ్యస్తంఖానాపూర్ పట్టణంలో పట్టణంలో సిమెంటు రోడ్ల నిర్మాణం అస్తవ్యస్తంఒక్కోచోట 13 ఫీట్లు,మరోచోట 15 ఫీట్లు,25 పీట్లు వేయడం పై అభ్యంతరంఎత్తు ఒక…

క్రైమ్ న్యూస్

  • March 17, 2025
  • 34 views
డైలీవేజ్ & ఔట్సోర్సింగ్ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్

6 వ రోజుకు చేరిన గిరిజన హాస్టల్ వర్కర్ల సమ్మె జనం న్యూస్ మార్చ్ 17 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తున్న డైలీవేజ్ & ఔట్సోర్సింగ్ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ…

  • February 28, 2025
  • 49 views
పత్రికా ప్రచురణార్థం జాతీయ సైన్స్ దినోత్సవం

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 28 రిపోర్టర్ సలికినిడి నాగరాజు పట్టణంలో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మునిసిపల్ ప్రాధమిక పాఠశాల యందు విద్యార్ధినీ విద్యార్ధులు తయారు చేసిన సైన్స్ మోడల్స్ ప్రదర్శన వాటి గురించి వివరించడం జరిగింది.మానవ మనుగడ…

  • January 6, 2025
  • 124 views
దోసకాయ విషయంలో గొడవ.. చెల్లెలిని హత్యచేసిన అన్న

బెంగళూరు: దోసకాయ విషయంలో అన్నాచెల్లెళ్ళ మధ్య తలెత్తిన వాగ్వాదం తీవ్ర స్థాయికి చేరి ఏకంగా సొంత చెల్లెలినే దారుణంగా హత్య చేసిన సంఘటన చామరాజనగర్‌(Chamarajanagar) జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని కొళ్ళేగాల ఈద్గా మొహల్లా వీధిలో నివసించే సయ్యద్‌ పాషా(Sayed Pasha) ఇంట్లో బుధవారం రాత్రి…

వైరల్ న్యూస్

  • March 22, 2025
  • 24 views
వామ్మో దొంగలు నాగంపేట్ లో పట్టపగలు చోరీ

జనం న్యూస్ // మార్చ్ // 22 // కుమార్ యాదవ్//(జమ్మికుంట).. జమ్మికుంట మండలంలోని నాగంపేట గ్రామంలో ఓ ఇంట్లో చోరీ జరిగినట్లు జమ్మికుంట టౌన్ సీఐ వరంగంటి రవి తెలిపారు. సీఐ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. నాగంపేట…

  • March 20, 2025
  • 36 views
ఆత్మహత్యలకు కేర్ ఆఫ్ అడ్రెస్స్ గా మారుతున్న DR NTTPS కెనాల్స్

DR NTTPS కాలువల్లో పెరుగుతున్న ఆత్మహత్యలు. యాజమాన్యం వారు కెనాల్స్ కి ఇరుప్రక్కల భద్రత చర్యలు తీసుకోక పోవడంమే కారణమా..? జనం న్యూస్ కొండపల్లి మున్సిపాలిటీ : DR NTTPS కెనాల్ యాజమాన్యం వారు కనీసం ఒక కిలోమీటర్ మేర కుడా…

  • March 18, 2025
  • 31 views
కోర్టు లో ఉన్న హియరింగ్ కేసు పరిష్కరం చేసికానిస్టేబుల్ మెయిన్ ఎగ్జామ్ నిర్వహించాలి.

జనం న్యూస్ 18 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక కోర్టులో ఉన్న హీయరింగ్ కేసుని వేగంగా పరిష్కరించి కానిస్టేబుల్ అభ్యర్థులకు మెయిన్ ఎగ్జామ్ నిర్వహించాలని, భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్ఐ )ఆధ్వర్యంలో కోటజంక్షన్ వద్ద నుండి కలెక్టర్…

సినిమా వార్తలు

  • January 17, 2025
  • 96 views
హాస్యనటుడు,పద్మశ్రీ డి ఆర్ . బ్రహ్మానందంను కలిసిన ఖేడ్ యువకులు

  జనం న్యూస్ నారాయణఖేడ్. సంగారెడ్డి జిల్లా 16.01.2025 లక్ష్మణ్ నాయక్ రిపోర్టర్ హైదరాబాద్ లోని హాస్యనటుడు బ్రహ్మానందం నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి ఖేడ్ లీఫ్ ఆర్టిస్ట్ ఆశ్వత్త పత్రంపైన శివ వేసిన బహ్మనందం చిత్రం బహుకరించడంజరిగింది .ఇందులో శివ కుమార్…

  • January 6, 2025
  • 232 views
‘ముఫాసా’కు మహేష్ వాయిస్.. నమ్రత ఏమన్నారంటే

మోస్ట్ ఎవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్  ‘ముఫాసా: ది లయన్ కింగ్’ (Mufasa the lion king) డిసెంబర్ 20, 2024న ఇండియాలో ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు భాషలలో విడుదల కానుంది. బారీ జెంకిన్స్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం…

  • January 6, 2025
  • 134 views
గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్.. ఆ సినిమా నిరాశపర్చింది

సినీ పరిశ్రమ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డుల వేడుక అట్టహాసంగా జరిగింది. కాలిఫోర్నియాలోని బేవర్లీ హిల్స్‌లో జరిగిన ఈ ఈవెంట్‌కు సినీతారలు హాజరై సందడి చేశారు. స్టాండప్‌ కమెడియన్‌ నక్కీ గ్లేజర్‌   వ్యాఖ్యతగా వ్యవహరించి నవ్వులు పూయించారు. ఈ…

Social Media Auto Publish Powered By : XYZScripts.com