

- ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జీ మంత్రి సీతక్కకు గంగాపూర్ జాతర ఆహ్వాన పత్రిక అందజేసిన మండల నాయకులు
జనం న్యూస్ జనవరి 31 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం గంగాపూర్ గ్రామంలో శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద ఫిబ్రవరి 11 నుండీ 13 తేదీలలో మూడు రోజులు జాతర జరగుతుంది.పురాతన మహిమలు గల గంగాపూర్ జాతరకు జిల్లా ఇంచార్జీ మంత్రి ధనసరి సీతక్క,ఎంఎల్సి దండే విఠల్,ఖానాపూర్ ఎంఎల్ఎ బొజ్జు పటేల్,గిరిజన కార్పొరేషన్ ఛైర్మెన్ శ్రీ కొట్నాక తిరుపతి , పిసిసి ప్రధాన కార్యదర్శి సత్తు మల్లేష్,జైనుర్ మార్కెట్ కమిటీ చైర్మెన్ శ్రీ విశ్వనాథ్,పార్లమెంట్ ఇంచార్జీ శ్రీమతి సుగుణ కు మండల కాంగ్రెస్ నేతలు ఉట్నూర్ లో ఆహ్వాన పత్రికలు అందజేశారు.కుమురంభీం కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కొక్కిరాల విశ్వప్రసాద్ రావు,గుడి ఛైర్మెన్ లెండుగురే జయరాం,మండల అధ్యక్షుడు లావుడ్య రమేష్,సీనియర్ నేత,గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు మోడెం సుదర్శన్ గౌడ్,మాజీ సర్పంచ్ ఎల్ గంటుమేర,టౌన్ అధ్యక్షుడు వనమాల మురళీ,నాయకులు గుంపుల విమలేశ్,మొర్లె తులసీరాం,దత్తు,గుర్లె రాoచందర్,విమల,లావుడ్య పల్లాస్,గోగర్ల రాజేష్,సోన్ల్ సంతోష్,వెంకట్రాజ్ పాల్గొన్నారు