ఐలాపూర్ మాణిక్ యాదవ్ ఖండన జనం న్యూస్ అక్టోబర్ 05 సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని పటేల్గూడా గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ జెండా దిమ్మెను గుర్తు తెలియని వ్యక్తులు కూల్చివేయడం స్థానికంగా ఉద్రిక్తతకు దారితీసింది. ఈ ఘటనపై బిఆర్ఎస్ పార్టీ…
జనం న్యూస్ అక్టోబర్ 05 నడిగూడెం స్థానిక ఎన్నికల షెడ్యూల్తో నడిగూడెం మండలం రాజకీయం రసవత్తరంగా మారింది. ఎన్నికల రణరంగంలో విజయం కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ప్రధాన పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ముఖ్యంగా, అధికార, ప్రతిపక్ష పార్టీలు ‘గెలుపు…
ధాన్యం దళారుల పాలు కాకముందే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి.. జనంన్యూస్.05.సిరికొండ.ప్రతినిధి. నిజామాబాద్ రూరల్ సిరికొండ మండల కేంద్రంలోని కొండూరు గ్రామంలో రైతులు వరి కోత ప్రారంభించినారు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఇంతవరకు ప్రారంభానికి నోచుకోలేదు ప్రకృతి వైపరీత్యా అకలా వర్షంతో…
జనం న్యూస్ అక్టోబర్ ఐదు ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ వైయస్సార్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పితాని బాలకృష్ణ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (సీఈసీ) సభ్యులుగా నియమించిన సందర్భంలో ఉభయగోదావరి జిల్లాల వైఎస్ఆర్ పార్టీ…
జనం న్యూస్ అక్టోబర్ 4 ముమ్మిడివరం ప్రతినిధి వైయస్సార్ పార్టీ అధ్యక్షులు శ్రీ గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి * *పితాని బాలకృష్ణ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (సీఈసీ) సభ్యులుగా నియమించిన సందర్భంలో డాక్టర్ బి.ఆర్…
దూదేకుల అమిద్ భాషా సెక్షన్ పల్లి లో మెకానిక్ రిపేర్ చేయబడును ఎవరైనా సంప్రదించాలి అనుకుంటే ఈ నెంబర్ 91 77002739 ఈ నెంబర్ కి సంప్రదించవలెను దూదేకుల అమిద్ భాషా సెక్షన్ పల్లి లో మెకానిక్ టు వీలర్ రిపేర్…
జుక్కల్ అక్టోబర్ 5 జనం న్యూస్ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డి జి పి(DGP) బి. శివధర్ రెడ్డిని కలిసి జమ్మి ఇచ్చి దసరా శుభాకాంక్షలు తెలిపిన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు .హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ…
జనం న్యూస్ అక్టోబర్ 5 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి దసరా తర్వాత రోజు దత్తన్న అలాయ్ బలాయ్ అంటే అందరికీ ఓ ఎమోషన్. రాజకీయాలకు అతీతంగా అందర్నీ ఒక్క చోట చేర్చి.. దత్తన్న ఇచ్చే ఆతిధ్యం అదరహో.. ప్రతి ఏటా…
పయనించే సూర్యుడు న్యూస్ అక్టోబర్ 5 తెలంగాణ స్టేట్ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్రెడ్డి 73 అంత్యక్రియలు ఇవాళ శనివారం మధ్యాహ్నం తుంగతుర్తిలోని తన వ్యవసాయ క్షేత్రంలో జరుగనున్నాయి. అధికారిక లాంఛనాలతో దామోదర్…
బిచ్కుంద అక్టోబర్ 5 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలం కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో శనివారం నాడు ప్రోగ్రాం చేయడం జరిగింది తిన్న ఇస్తారని ఆఫీస్ కాంపౌండ్ లో పడేశారు, మార్కెట్ కు వచ్చిన వ్యవసాయదారుడు…