గుడిపల్లి మండలం లోని చిలమర్రి గ్రామానికి చెందిన దూదిపాల రాజేందర్ రెడ్డి అనుచరులు 30 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు హామీలు నెరవేర్చడం లో విఫలం అయ్యారని బి ఆర్ ఎస్ పార్టీ లో జాయిన్ అయ్యారు.పార్టీ లో చేరిన…
జనం న్యూస్ ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం నవంబర్ 14మైలవరంలో ఉద్రిక్తత యువకుడి మృతికి కారణమైన వారిని అరెస్టు చేయాలని మృతుని బంధువులు శుక్రవారం సాయంత్రం జాతీయ రహదారిపై ఆందోళన చేయడంతో మైలవరం లో ఉద్రిక్తత నెలకొంది. వివరాల్లోకెళ్తే జి కొండూరు…
జనం న్యూస్ 12 నవంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల్ జిల్లా డిఇఓ కి వినతి బి ఆర్ యస్ వి రాష్ట్ర నాయకులు మరియు జోగులాంబ గద్వాల జిల్లా…
జనం న్యూస్ నవంబర్ 10 కోదాడ కోదాడ బాలుర ఉన్నత పాఠశాలలో టి సాట్, తెలంగాణ గెజిటెడ్ హెడ్మాస్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం విద్యార్థులకు క్విజ్, వ్యక్తత్వ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను కోదాడ మండల విద్యాధికారి సలీం షరీఫ్ ప్రారంభించారు.…
జనం న్యూస్, నవంబర్ 5 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ) జగదేవపూర్ కార్తీక పౌర్ణమి సందర్భంగా మండల పరిధిలోని జంగం రెడ్డిపల్లి గ్రామంలో ఉన్న శ్రీ సీతారామచంద్ర స్వామి ” రాముని బండ ” జాతర సందర్భంగా దేవాలయ కమిటి…
జనం న్యూస్ 05 నవంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ పాఠశాల విద్యార్థులపై ఇంత నిర్లక్ష్యమా…260 మంది విద్యార్థులకు కేవలం ముగ్గురు టీచర్లు, ఒక డిప్యూటేషన్ టీచర్ మాత్రమే…సిలబస్ పూర్తికాక విద్యార్థులకు అవస్థలు.కలలుగని…
కల్లూరు టు పుల్లయ్య బంజరు ప్రధాన రహదారి పై నేలకొరిగిన వృక్షం చండ్రుపట్ల లో పాక్షికంగా కూలిన పెంకుటిల్లు పలు గ్రామాల రాకపోకలకు అంతరాయం జిడిపి పల్లి గ్రామంలో పాక్షికంగా దెబ్బతిన్న రెండు పెంకుటిల్లు జనం న్యూస్ కల్లూరు/ఖమ్మం జిల్లా బ్యూరో…
జనం న్యూస్ అక్టోబర్ 27 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని మందరిపేట సూరంపేట గ్రామాలకు వెళ్ళే రోడ్డు కు ఇరువైపులా దట్టంగా పెరిగిన ముళ్ళ పొదలను పిచ్చి మొక్కలను ఎస్సై జక్కుల పరమేశ్వర్ జెసిపి ఏర్పాటు చేయించి…
సంగారెడ్డి జిల్లా సాధన సమితి రైతు సంఘం చైర్మన్ చిట్టెంపల్లి బాలరాజ్ అన్నారు దిగ్వాల్ గ్రామంలో డేంజర్ కెమికల్ కంపెనీపై ప్రజల ఆగ్రహం జహీరాబాద్ నియోజకవర్గంలోని దిగ్వాల్ గ్రామంలో ఉన్న ఫిరమిల్ అనే కెమికల్ కంపెనీ నుంచి వెలువడుతున్న ప్రమాదకర రసాయనాల…
జనం న్యూస్, అక్టోబర్ 26,అచ్యుతాపురం: అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేట గ్రామంలో బల్క్ డ్రగ్ పార్కుకు వ్యతిరేకంగా 42 రోజులుగా గ్రామస్తులు చేస్తున్న దీక్షకు మద్దతుగా ఈరోజు పూడిమడక గ్రామంలో మత్స్యకారులు మద్దతు తెలిపి నిరసన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో…