నూతన ఎస్పీ ని మర్యాద పూర్వకంగా కలిసిన డీసీసీ అధ్యక్షులు కే విశ్వప్రసాద్ రావు
జనం న్యూస్ జూన్ 11 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కు నూతన ఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన పాటిల్ కాంతిలాల్ సుభాష్ కాంగ్రెస్ ఆసిఫాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షులు విశ్వప్రసాద్ రావు బుధవారం మర్యాద పూర్వకంగా…
బీరు పూర్ మండలం లో భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సు
భూ భారతి చట్టం 2025,భూ సమస్యల పరిష్కారం కోరకై గ్రామ గ్రామన రెవెన్యూ సదస్సులు. ఎమ్మార్వో సుజాత జనం న్యూస్,జున్ 11 జగిత్యాల జిల్లా బీరుపూర్ మండల పరిధిలోని కండ్లపెల్లి కమ్మనూర్ గ్రామంలో బుధవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న…
ఇంద్రకరణ్ రెడ్డికి శుభాకాంక్షలు తెల్పిన కాంగ్రెస్ నాయకులు
జనం న్యూస్ జూన్ 12 ( బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా ) బిక్కనూరు మండలంలోని రామేశ్వరపల్లి గ్రామానికి చెందిన బద్దం ఇంద్రకరణ్ రెడ్డి, టిపీసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమకమైనందున మర్యాదపూర్వకంగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి,…
ఘనంగా బీసీ సంక్షేమ సంఘ జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ జన్మదిన వేడుకలు
జనం న్యూస్ జూన్ 10 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో
భూ భారతి’తో సమస్యలు పరిష్కారం
జనం న్యూస్ జూన్ 10(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) భూ సమస్యల పరిష్కారానికై ప్రభుత్వం భూ భారతి చట్టం అమలు చేస్తుందని భూ భారతి చట్టంతో రైతుల భూ సమస్యలను పరిష్కారమవుతాయని కోదాడ ఆర్డీవో సూర్యనారాయణ అన్నారు. సోమవారం మునగాల…
కంగ్టి లో బడి బాట కార్యక్రమం
ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించాలి. ఎంఈఓ రహీమొద్దీన్, ఎంపీడీవో సత్తయ్య, జనం న్యూస్,జున్ 09,కంగ్టి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల కేంద్రంలోని హనుమాన్ మందిర్ అంగన్వాడి కేంద్రం వీధుల్లో తమ పిల్లలకు మా ప్రభుత్వ పాఠశాలల్లో నేర్పించాలని సోమవారం ఇంటింటి ప్రచారం…
కేంద్ర ప్రభుత్వం తక్షణమే “ఆపరేషన్ కగార్”ను ఆపివేయాలి.
మావోయిస్టులతో చర్చలు జరపాలి వామపక్ష నేతల డిమాండ్ సిద్దిపేట లో వామపక్ష పార్టీలు,ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిరసన జనం న్యూస్, జూన్ 8 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్)ఛత్తీస్ ఘడ్ లో బిజెపి నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర…
అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టును పూర్తి చేసి రైతన్నలను ఆదుకోవాలి.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 100 పడకల హాస్పటల్ గా ఏర్పాటు చేయాలి. సిపిఐ జిల్లా కార్యదర్శి కర్రే బిక్షపతి డిమాండ్. జనం న్యూస్ 7 జూన్ 2025 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రిపోర్టర్)ఎల్కతుర్తి మండల కేంద్రంలో సిపిఐ జిల్లా కార్యదర్శి…
ముమ్మరంగా బడిబాట కార్యక్రమం
జనం న్యూస్, జూన్ 8 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ )మార్కుక్ మండల పరిధి లోని అన్ని ప్రాథమిక, ప్రాథమిక్కోనత, ఉన్నత పాఠశాలలు తేది 7వ తేదీన ప్రతి గ్రామ పంచాయతీ కార్యాలయంలో బడిబాట కార్యక్రమం గురించి…
అమ్మ కోసం ఒక మొక్క పర్యావరణ దినోత్సవం బ్రహ్మకుమారిస్ ప్రత్యేక కార్యక్రమం.
జనం న్యూస్ : 5 జూన్ గురువారం సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై .రమేష్ : పర్యావరణ దినోత్సవం సందర్భంగా బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యంలో “అమ్మ కోసం ఒక మొక్క ను నాటాలి” అన్న నినాదంతో ఈ సంవత్సరం పర్యావరణ దినోత్సవాన్ని…