జనం న్యూస్ : వనపర్తి డివిజన్ రీపోటర్ కటికల శివకుమార్ పెబ్బేరు. పట్టణంలోని మహా భూపాల్ చెరువు సమీపాన నూతనంగా నిర్మించిన మత్స్యకారుల ఆరాధ్య దైవం గంగమ్మ తల్లి ఆలయంలో తేధి 10- 03-2026 నుంచి 12-03-2026 వరకు జరిగే ఉత్సవాలు…
జనం న్యూస్ మార్చి 9 ముమ్మిడివరం ప్రతినిధి కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నేత కావూరి సాంబశివరావు (82) సోమవారం (మార్చి 9, 2026) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స…
జనం న్యూస్ మార్చేయడం అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ శ్రీశ్రీశ్రీ నూకాంబిక అమ్మవారి దేవాలయంలో ఈనెల ఎనిమిదో తేదీన దేవాలయ పున: ప్రతిష్ట, రాజగోపురం ప్రతిష్ట సందర్భంగా దేవాలయంలో జరుగుతున్న పూజా కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఈరోజు ఉదయం మాజీ ఎమ్మెల్సీ వద్ద…
హైదరాబాద్ శేరిలింగంపల్లి జనం న్యూస్ 05 మార్చ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా ఇప్పటి వరకు బాధ్యతలు నిర్వహించిన వేం నరేందర్ రెడ్డి ఇకపై రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతారు. ఈ సందర్భంగా శేరిలింగంపల్లి నియోజకవర్గం సీనియర్ కాంగ్రెస్ నాయకులు అనిల్ కుమార్…
జనం న్యూస్ మార్చి 4 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం శ్రీ రామ క్షేత్రం సందర్శించిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ చీఫ్ తీన్మార్ మల్లన్నతెలంగాణ రాజ్యాధికార పార్టీ చీఫ్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సిరిసిల్ల జిల్లా…
జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు ఫిబ్రవరి 28 సెల్ 9550978955 చిలకలూరిపేట ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ శ్రీ దత్త సాయి అన్నదాన సమాజం మరియు జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు ఒంగోలు…
పయ నించే సూర్యుడు ఫిబ్రవరి 27 ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో బీజేపీ ఫ్లోర్ లీడర్, సీనియర్ ఎమ్మెల్సీ శ్రీ సోము వీర్రాజు గారిపై వైసీపీ సభ్యులు భౌతిక దాడి యత్నం చేయడం ప్రజాస్వామ్య విలువలకు తీవ్ర మచ్చగా మారిందని బీజేపీ నేత,…
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ ఫిబ్రవరి26-02-2026 జహీరాబాద్ మండలం గోవింద్ పూర్ గ్రామం శివాలయంలో విగ్రహా ప్రతిష్టాపన సందర్భంగా జరుగుతున్న ఉత్సవాలలో ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ఎస్సి కార్పొరేషన్ మాజి చెర్మెన్ వై.నరోత్తం గారు పాల్గొన్నారు,ఈ…
జనంన్యూస్. 27.నిజామాబాదు.శ్రీనివాస్ పటేల్. నిజామాబాద్ పట్టణం లోని రాధ కృష్ణ పాఠశాల. ఆర్య సమాజ్ లో సుమారు 300 మంది విద్యార్థిని ,విద్యార్థులకు ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహించి ఉచితముగా ఔషధములు పంపిణీ చేసి ఆరోగ్య సూత్రాలు, ఆహార నియమాల, యోగ,…
జనం న్యూస్ 26 ఫిబ్రవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ నాగర్ కర్నూల్ జిల్లాలో రజక చిన్నారి మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోకుండా, బాధితులను వేధిస్తున్న పోలీసులపై హత్యానేరం కేసులు నమోదు…