జరం న్యూస్ జనవరి 24 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ ప్రసిద్ధి చెందిన అనకాపల్లి లో 171 సంవత్సరాల చరిత్ర కలిగిన వేల్పుల వీధి శ్రీ గౌరీ పరమేశ్వరి మహోత్సవం ఈరోజు ఘనంగా జరుగుచున్న శ్రీ గౌరీ పరమేశ్వరి అమ్మవారిని ప్రత్యేక…
జనం న్యూస్ జనవరి 22 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజలందరికీ రక్షిత మంచినీటి సరఫరా కోసం అనకాపల్లి నియోజకవర్గంలో ఉన్న అనకాపల్లి మండలము, మరియు కసింకోట మండలము నందు జరుగుతున్న గ్రామీణ మంచినీటి సరఫరా…
జనంన్యూస్. 21.సిరికొండ. శ్రీనివాస్ పటేల్. నిజామాబాదు రురల్ సిరికొండ మండల కేంద్రం లొని తాసిల్దార్ కార్యాలయంలో ఈరోజు మీ సేవ నిర్వాహకులతో తాసిల్దార్ రవీందర్రావు, డిప్యూటీ తాసిల్దార్ గంగాధర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మార్వో మాట్లాడుతూ, ఎవరైతే అప్లికేషన్…
జనం న్యూస్ జనవరి 12 2026( ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రీపోటర్ ) మానసిక వికలాంగురాలిపై అత్యాచారం చేసిన సంఘటన మండలములోని ఓ గ్రామములో చోటుచేసుకుంది. XXX గ్రామానికి చెందిన ఓ వికలాంగురాలు ఇంటి వద్దనే ఉంటుంది. తల్లిదండ్రులు వ్యవసాయ…
జనంన్యూస్. 07.నిజామాబాదు. తెలంగాణ ట్రైబల్ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, చక్రధర్ నగర్ తాండాలో నిర్వహించిన ప్రత్యేక శిబిరం సందర్భంగా గ్రామపంచాయతి లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. పరిసరాలలో పరిశుభ్రత , ప్లాస్టిక్ నిర్మూలన, భృణహత్యలు , ఆడపిల్ల చదువు మతులకు…
బిచ్కుంద జనవరి 6 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలం హజ్గుల్ జడ్పీహెచ్ఎస్ బాల బాలికలు మంగళవారం రోజు నిజామాబాద్ జిల్లా జడ్పీహెచ్ఎస్ తిరుమన్ పల్లిలో జరిగినటువంటి ఉమ్మడి జిల్లాల ఎస్ జి ఎఫ్-14 ఇయర్స్ బాల…
జనం న్యూస్ : 3 డిసెంబర్ శనివారం;సిద్దిపేట నియోజికవర్గం ఇన్చార్జి వై.రమేష్; ప్రభుత్వ డిగ్రీ కళాశాల సిద్దిపేటలో చరిత్ర విభాగం ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమం కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జి సునీత అధ్యక్షతన జరిగింది జరిగింది ఈ కార్యక్రమానికి…
జనం న్యూస్ జనవరి 3, వికారాబాద్ జిల్లా పరిగి మండలంలోని MPPS సుల్తాన్పూర్ తండా ప్రాథమిక పాఠశాలలో సావిత్రిబాయ్ పూలే జయంతి సందర్భంగా విద్యార్థులకు బుక్స్ ను అదివ్వడం జరిగింది.ఈ కార్యక్రమం పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయుల మహమ్మద్ యూసుఫ్,శ్రీనివాస్ ఆధ్వర్యంలో…
.జనం న్యూస్. 1డిసెంబర్2026. కొమురం భీమ్ జిల్లా. జిల్లా స్టాఫ్ఫర్. జైనూర్:సమాజ సేవకురాలు కంటె మేరి అమ్మ యొక్క బర్త్డే సందర్బంగా నిరుపేదలకు చలి తీవ్రతనుబట్టి మారుమూలల్లో ఆదివాసులకు కొండలు, లోయ ప్రాంతం లో కాళీ నడకన వెళ్లి వారి యోగ…
జుక్కల్ డిసెంబర్ 31 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలంలోని ప్రసిద్ధ తెలంగాణ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) నూతన అధ్యక్షులు శ్రీ ఏలే మల్లికార్జున్ గారు ఈరోజు దర్శించుకున్నారు. డీసీసీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన…