జనం న్యూస్ 24 మార్చి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ అసెంబ్లీ ముట్టడి కి బయలుదేరిన ఐజ పట్టణ వడ్డెర నాయకులను, & విద్యార్థి నాయకుల హౌస్ అరెస్ట్. జోగులాంబ గద్వాల జిల్లా…
టైటిల్పండిట్ దిన దయాల్ ఉపాధ్యాయప్రశిక్షణ మహా అభియాన్ కార్యక్రమం జనం న్యూస్ నందలూరు కడప జిల్లా. నందలూరు మండలంలో విష్ణు పారడైజ్ ఫంక్షన్ హాల్ నందు పండిట్ దిన దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్ కార్యక్రమమును రాజంపేట పార్లమెంటరీ జిల్లా…
నిట్ లో ర్యాంకు సాధించిన విద్యార్థికి ఆర్థిక చేయూత-బుసిరెడ్డి పాండురంగారెడ్డి జనం న్యూస్ -మార్చి 23- నాగార్జునసాగర్- నాగార్జునసాగర్ నియోజకవర్గ చలమారెడ్డి గూడెం కు చెందిన నాగెళ్ళ శ్రీనివాస్- లక్ష్మమ్మ ల కూతురు నాగెళ్ళ పవిత్ర ఇటీవల జరిగిన నీట్ పరీక్షలలో…
జనం న్యూస్, మార్చి 21,అచ్యుతాపురం: అనకాపల్లి జిల్లా,అచ్యుతాపురం మండల కేంద్రంలో ఆధునిక వైద్య సేవలను అందించేందుకు గాను నూతనంగా ఏర్పాటు చేసిన “సెరినస్ హాస్పిటల్”ను ఈరోజు ఉదయం ఎలమంచిలి నియోజవర్గం ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ప్రారంభించారు.ఆధునిక సదుపాయాలతో ప్రారంభమవుతున్న ఈ…
రూ. 2.50 లక్షల విలువైన సహాయ పరికరాల పంపిణీ జనం న్యూస్ మార్చి 20 ముమ్మిడివరం ప్రతినిధి కాకినాడ (వాకలపూడి):స్థానిక వాకలపూడి పంచాయతీలోని ఉమా ఎడ్యుకేషనల్ అండ్ టెక్నికల్ సొసైటీ కార్యాలయంలో ఈ రోజు “ప్రపంచ డౌన్ సిండ్రోమ్ దినోత్సవం” వేడుకలను…
జనం న్యూస్ 21 మార్చి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ ;జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం తుమ్మిళ ఈ సారి బడ్జెట్ లో కూడా తుమ్మిళ్ల కు మొండి చేయి లేని…
జనం న్యూస్ నందలూరు కడప జిల్లా. నందలూరు మండల పరిధిలోని నాగిరెడ్డిపల్లి మరియు గాంధీనగర్ పరిసర ప్రాంతాల్లో ఉన్న నిరుపేద ముస్లిం కుటుంబాలకు మైనార్టీ నాయకులు షేక్ మౌలా మరియు పఠాన్ మెహర్ ఖాన్ ఆధ్వర్యంలో రంజాన్ తోఫా కిట్లు మరియు…
జనం న్యూస్ మార్చి 18 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. అలాగే ముమ్మిడివరం నియోజకవర్గంలో*దివ్యాంగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వ అంకితభావం -దివ్యాంగ శక్తి”…
రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు పాలమూరు పార్లమెంట్ సభ్యురాలు డికె. అరుణమ్మజనం న్యూస్ 17 మార్చి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ డి కె అరుణమ్మ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన…
జనం న్యూస్ : వనపర్తి డివిజన్ రీపోటర్ కటికల శివకుమార్ పెబ్బేరు. పట్టణంలోని మహా భూపాల్ చెరువు సమీపాన నూతనంగా నిర్మించిన మత్స్యకారుల ఆరాధ్య దైవం గంగమ్మ తల్లి ఆలయంలో తేధి 10- 03-2026 నుంచి 12-03-2026 వరకు జరిగే ఉత్సవాలు…