• April 20, 2026
  • 24 views
శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కంచర్ల బాబికి ఘన సన్మానం

జనం న్యూస్ ఏప్రిల్ 20 అమలాపురం అయినవిల్లి ఆర్యవైశ్య సంఘ కళ్యాణ మండపం మొదటి అంతస్తు శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తూర్పుగోదావరి జిల్లా ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు కంచర్ల వెంకట్రావు (బాబి) అనంతరం వారికి గౌరవ డాక్టరేట్ అవార్డు…

  • April 20, 2026
  • 20 views
. ప్రైవేటు పాఠశాల వద్దు ప్రభుత్వ పాఠశాల ముద్దు

జనం న్యూస్ ఏప్రిల్ 20 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఎం ఈ ఓ గడ్డం బిక్షపతి ఆధ్వర్యంలో బడి బాట కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం ఎం ఈ…

  • April 20, 2026
  • 21 views
…. ప్రైవేటు పాఠశాల వద్దు ప్రభుత్వ పాఠశాల ముద్దు జనం న్యూస్ ఏప్రిల్ 20 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఎం ఈ ఓ గడ్డం బిక్షపతి ఆధ్వర్యంలో బడి బాట కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం ఎం ఈ ఓ గడ్డం బిక్షపతి మాట్లాడుతూ మండల కేంద్రంలోని గల జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం కలదు మా పాఠశాలలో సైన్స్ ల్యాబ్ కృత్యాల ద్వారా బోధ నాభ్యసన డిజిటల్ తరగతి గదులు అనుభవం కలిగిన ఉపాధ్యాయులచే తగు బోధనోపకరణాలతో బోధన అభ్యాసం కమ్యూనికేషన్ స్కిల్స్ అభివృద్ధి ప్రత్యేక శిక్షణ నాణ్యమైన విలువలతో కూడిన విద్య నాణ్యమైన అల్పాహారం మధ్యాహ్నం భోజనం ఉచిత పాఠ్య పుస్తకాలు నోట్ బుక్స్ యూనిఫామ్స్ షూస్ సాక్స్ బెల్ట్స్ ఆరోగ్యానికి భద్రత సంబంధించిన అవగాహన కార్యక్రమాలు సృజనాత్మక సాంస్కృతిక కార్యక్రమాలు విద్యా కార్యక్రమాలు ఆటపాటల ఉంటాయని వివరించారు ప్రతి కుటుంబ యొక్క తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రైవేటు పాఠశాల వద్దని ప్రభుత్వ పాఠశాల ముద్దని బోధించాలని తెలియజేశారు ఈ బడిబాట కార్యక్రమంలో హెచ్ ఎం టి శ్రీలత ఉపాధ్యాయులు పి శంకర్ బాబు ఏ రంజిత్ కుమార్ కే రేణుక బి సుజాత టి ఉమా దేవి బి లక్ష్మీబాయి పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు…. జనం న్యూస్ ఏప్రిల్ 20 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఎం ఈ ఓ గడ్డం బిక్షపతి ఆధ్వర్యంలో బడి బాట కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం ఎం ఈ ఓ గడ్డం బిక్షపతి మాట్లాడుతూ మండల కేంద్రంలోని గల జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం కలదు మా పాఠశాలలో సైన్స్ ల్యాబ్ కృత్యాల ద్వారా బోధ నాభ్యసన డిజిటల్ తరగతి గదులు అనుభవం కలిగిన ఉపాధ్యాయులచే తగు బోధనోపకరణాలతో బోధన అభ్యాసం కమ్యూనికేషన్ స్కిల్స్ అభివృద్ధి ప్రత్యేక శిక్షణ నాణ్యమైన విలువలతో కూడిన విద్య నాణ్యమైన అల్పాహారం మధ్యాహ్నం భోజనం ఉచిత పాఠ్య పుస్తకాలు నోట్ బుక్స్ యూనిఫామ్స్ షూస్ సాక్స్ బెల్ట్స్ ఆరోగ్యానికి భద్రత సంబంధించిన అవగాహన కార్యక్రమాలు సృజనాత్మక సాంస్కృతిక కార్యక్రమాలు విద్యా కార్యక్రమాలు ఆటపాటల ఉంటాయని వివరించారు ప్రతి కుటుంబ యొక్క తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రైవేటు పాఠశాల వద్దని ప్రభుత్వ పాఠశాల ముద్దని బోధించాలని తెలియజేశారు ఈ బడిబాట కార్యక్రమంలో హెచ్ ఎం టి శ్రీలత ఉపాధ్యాయులు పి శంకర్ బాబు ఏ రంజిత్ కుమార్ కే రేణుక బి సుజాత టి ఉమా దేవి బి లక్ష్మీబాయి పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు….

…. ప్రైవేటు పాఠశాల వద్దు ప్రభుత్వ పాఠశాల ముద్దు జనం న్యూస్ ఏప్రిల్ 20 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఎం ఈ ఓ గడ్డం బిక్షపతి ఆధ్వర్యంలో…

  • April 18, 2026
  • 29 views
ఆందోల్ – జోగిపేట లో 20 కోట్లతో ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి దామోదర్ రాజనర్సింహ.

జనం న్యూస్ 18 ఏప్రిల్ 2026 రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆందోల్ – జోగిపేట మున్సిపాలిటీ పరిధిలో 20 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా…

  • April 18, 2026
  • 56 views
సూర్యుడి భగభగ – మండిపోతున్న ఎండలు

(జనం న్యూస్ ఏప్రిల్ 18 కందిబండ హరీష్ మునగాల మండల రిపోర్టర్ ) సూర్యుడి భగభగతో ఎండలు మండిపోతున్నాయి.భానుడి భగభగతో జనం అల్లాడుతున్నారు.ఉదయం తొమ్మిది దాటకముందే సూర్యుడు సెగలు కక్కుతుండటంతో జనం బయటకు వచ్చేందుకు జంకుతున్నారు.ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.గతేడాదితో పోలీస్తే…

  • April 17, 2026
  • 28 views
శ్రీ శ్రీ శ్రీ కాశీనాథ్ బాబా శిష్యుడు, జహీరాబాద్ నియోజకవర్గంలో. గత 35 సంవత్సరాలు నుండి భక్తి మార్గం

సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ ఏప్రిల్ 17. 04. 2026 ఇప్పేపల్లి గ్రామానికి చెందిన ఆణిగుంట నాగిశెట్టి తండ్రి బసప్ప, తన ఆధ్యాత్మిక జీవనంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆదర్శంగా నిలుస్తున్నారు. గత అనేక సంవత్సరాలుగా భక్తి…

  • April 16, 2026
  • 30 views
ఆపదలో ఉన్న తన కార్యకర్త కుటుంబానికి అండగా నిలిచిన మోహనరావు పాటిల్ ప్రజా ట్రస్ట్ చైర్మన్ ..

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలువెలుగుల చక్రపాణి స్థానిక భైంసా పట్టణానికి చేందిన జాదవ్ సావిత్రి బాయి గారి భర్త బాబురావు ఇటీవల మరణించడం జరిగింది విషయం తెలుసుకున్న ప్రజా ట్రస్ట్ చైర్మన్ వారి కుటుంబానికి *నిత్య అవసరాల నిమ్మిత్తం…

  • April 15, 2026
  • 36 views
వివాహా విందు వేడుకల్లో పాల్గొన్న ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మెన్ వై.నరోత్తం..

సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ ఏప్రిల్ 14-04-2026 రోజు జహీరాబాద్ పట్టణంలోని యస్.వి.కన్వెన్షన్ లో రాత్రి జరిగిన ఝరాసంఘం మండలం చిలేపల్లి తాండ రాథోడ్ బంగి నాయక్ కుమారుని వివాహా విందు వేడుకల్లో ఎస్సి కార్పొరేషన్ మాజీ…

  • April 14, 2026
  • 32 views
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వారవ వారోత్సవాల భాగంగా కొవ్వొత్తుల ర్యాలీ..

జనం న్యూస్ 14 ఏప్రిల్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ ఈరోజు గద్వాల పట్టణంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వారోత్సవాల్లో భాగంగా బాబు జగ్జీవన్ రావ్ విగ్రహం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు…

  • April 11, 2026
  • 59 views
జ్యోతి రావుపులే స్ఫూర్తితో ఉపాధి రక్షణకై ఉద్యమాలు

తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి నారి ఐలయ్య జనం న్యూస్: ఏప్రిల్ 11 నిడమనూరు నల్లగొండ ప్రతినిధి బొంగరాల శ్రీనివాస్ రైతు కూలీల హక్కుల కోసం శ్రమతోపేడికి గురవుతున్న పేదలను సంఘటిత పరిచేందుకు 1873లోనే సత్యశోధక్ సమాజ్ అనే…