• December 10, 2025
  • 22 views
పొన్నాడ, పితాని ,ఆధ్వర్యంలో వైకాపా నిరసన ర్యాలీ

జనం న్యూస్ డిసెంబర్ 10 ముమ్మిడివరం ఈరోజు కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం నుండి 60,000 సంతకాలు ప్రజా ప్రతినిధులు,నాయకులు, కార్యకర్తలు* *మరియు అభిమానుల సహకారంతో విజయవంతంగా పూర్తి చేసి…

  • December 10, 2025
  • 130 views
నశా ముక్త్ భారత్,ప్రతి యువకుని బాధ్యత

నశా ముక్త్ భారత్ అభియాన్ కోఆర్డినేటర్ ఉమేరా ,జనం న్యూస్,డిసెంబర్ 10, నారాయణఖేడ్,సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నశా ముక్త్ భారత్,కార్యక్రమాన్ని బుధవారం ఇన్చార్జి హెచ్ఎం రాజశేఖర్, ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ నేటి యువతరం చెడు…

  • December 6, 2025
  • 35 views
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కు ఘన నివాళి

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. మహనీయులు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కు నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ నందలూరు మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షులు జంబు సూర్య నారాయణ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులులుఅర్పించారు.శనివారం డాక్టర్ బి.ఆర్…

  • December 6, 2025
  • 34 views
జహీరాబాద్ నియోజకవర్గం మొగడంపల్లి మండల్ లో ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత, మహానేత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు.

జనం న్యూస్ డిసెంబర్ 06 ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సమాజంలో సమానత్వం, న్యాయం, స్వాతంత్ర్యం కోసం అంబేద్కర్ జీవితాంతం పోరాడారని, ఆయన చూపిన మార్గంలో…

  • December 5, 2025
  • 29 views
సామాజిక కార్యక్రమాల్లో మరింత మంది ముందుకు రావాలి…

మాజీ జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు సయ్యద్ అబుతాలి బ జనం న్యూస్ 5.కొమురం భీమ్ జిల్లా. జిల్లా స్టాఫ్ఫర్. జైనూర్: గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులకు విద్య పరంగా ఆదుకునేందుకు మరింత మంది సామాజిక సేవకులు ముందుకు రావాలని మాజీ జడ్పీ…

  • December 4, 2025
  • 45 views
మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య కి ఘన నివాళి

జనం న్యూస్ డిసెంబర్ 4 ఈరోజు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కీ.శే. శ్రీ కోణిజేటి రోశయ్య వారి 4 వ వర్ధంతి సందర్భంగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు కంచర్ల బాబి వారి ఆధ్వర్యంలో…

  • December 3, 2025
  • 40 views
మత్స్య గిరీష్ ని సన్నిధిలో శబరిగిరీసునికి అభిషేకం

జనం న్యూస్ డిసెంబర్ 3 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని అతి పురాతనమైన ఆరు శతాబ్దాల చరిత్ర కలిగిన శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయంలోని శబరిగిరీసుడు అయ్యప్ప స్వామి పంచలోహ విగ్రహానికి వినాయకునికి కుమారస్వామికి పాలు…

  • November 27, 2025
  • 55 views
తర్లుపాడులో మార్కాపురం జిల్లా ఏర్పాటుపై ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రికి కృతజ్ఞతలు

జనం న్యూస్. తర్లుపాడు మండలం. నవంబర్ 27 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి కోణిదెల పవన్ కళ్యాణ్ కు మార్కాపురం జిల్లా చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ జిల్లా ఏర్పాటుకు కృషి చేసిన మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి…

  • November 27, 2025
  • 238 views
గుమ్మడిదల మండలంలో బీఆర్ఎస్ అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమాల్లో పాల్గొన్న రాష్ట్ర నాయకులు

జనం న్యూస్ నవంబర్ 27 సంగారెడ్డి జిల్లా: గ్రామ పంచాయతీ ఎన్నికల నేపధ్యంలో గుమ్మడిదల మండల పరిధిలోని పలు గ్రామాలలో బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్, వార్డు సభ్యుల ఎంపిక కార్యక్రమాలు వేగంగాకొనసాగుతున్నాయి.ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక సమావేశాల్లో రాష్ట్ర బీఆర్ఎస్ నాయకులు…

  • November 26, 2025
  • 61 views
బొబ్బిలి బ్రాంచ్‌కు వన్నె తెచ్చిన నారాయణ విద్యార్థి శ్రీశ్రవణ్; ఎమ్మెల్యే బేబీనాయన ప్రశంస

జనం న్యూస్‌ 26 నవంబర్‌, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ విజయనగరం జోనల్ స్థాయిలో నారాయణ విద్యాసంస్థల “మాస్టర్ ఒరేటర్” పోటీలలో, జిల్లాలో రెండవ స్థానం కైవసం చేసుకున్న కోటగిరి శ్రీశ్రవణ్.. నారాయణ స్కూల్, బొబ్బిలి బ్రాంచ్ యందు 6వ…