• April 24, 2026
  • 11 views
ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజా దర్బార్ కార్యక్రమం (PGRS)

జనం న్యూస్ ఏప్రిల్ 24 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజవర్గం మురమళ్ళ శాసనసభ్యుల కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. నియోజకవర్గంలోని వివిధ మండలాల నుండి…

  • April 23, 2026
  • 18 views
నాదెండ్ల భాస్కర్ రావు కు నివాళులు అర్పించిన గురివి గారి వాసు

జనం న్యూస్ నందలూరు కడప జిల్లా 23-04-26 జనసేన పార్టీ ప్యాక్ ( PAC) చైర్మన్,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తండ్రి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు పార్థివదేహానికి హైదరాబాదు లోని నివాసంలో…

  • April 23, 2026
  • 20 views
భళా …అనిపించుకుంటున్న భవిత టీచర్లు

విద్యార్థుల పుట్టినరోజున పాఠశాలలో పండగ వాతావరణం మానసికంగా బలపరచడమే వారి ఉద్దేశ్యం జనం న్యూస్ ప్రతినిధి మండపేట నియోజకవర్గం అంగర వెంకట్ వైకల్యం మనిషికే కానీ మనసుకు కాదని సోమేశ్వరం భవిత కేంద్రం టీచర్లు నిరూపిస్తున్నారు. మానసికంగా వారికి ఉత్తేజాన్ని కల్పిస్తూ,…

  • April 22, 2026
  • 36 views
..జెడ్ పి ఎచ్ ఎస్ పాఠశాల బడి బాట కార్యక్రమం

జనం న్యూస్ ఏప్రిల్ 21 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని జెడ్ పి ఎచ్ ఎస్ విద్యార్థుల పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు జనార్ధన్ ఆధ్వర్యంలో బడి బాట కార్యక్రమాన్ని నిర్వహించారు ‌ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శాయంపేట…

  • April 20, 2026
  • 32 views
శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కంచర్ల బాబికి ఘన సన్మానం

జనం న్యూస్ ఏప్రిల్ 20 అమలాపురం అయినవిల్లి ఆర్యవైశ్య సంఘ కళ్యాణ మండపం మొదటి అంతస్తు శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తూర్పుగోదావరి జిల్లా ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు కంచర్ల వెంకట్రావు (బాబి) అనంతరం వారికి గౌరవ డాక్టరేట్ అవార్డు…

  • April 20, 2026
  • 31 views
. ప్రైవేటు పాఠశాల వద్దు ప్రభుత్వ పాఠశాల ముద్దు

జనం న్యూస్ ఏప్రిల్ 20 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఎం ఈ ఓ గడ్డం బిక్షపతి ఆధ్వర్యంలో బడి బాట కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం ఎం ఈ…

  • April 20, 2026
  • 31 views
…. ప్రైవేటు పాఠశాల వద్దు ప్రభుత్వ పాఠశాల ముద్దు జనం న్యూస్ ఏప్రిల్ 20 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఎం ఈ ఓ గడ్డం బిక్షపతి ఆధ్వర్యంలో బడి బాట కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం ఎం ఈ ఓ గడ్డం బిక్షపతి మాట్లాడుతూ మండల కేంద్రంలోని గల జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం కలదు మా పాఠశాలలో సైన్స్ ల్యాబ్ కృత్యాల ద్వారా బోధ నాభ్యసన డిజిటల్ తరగతి గదులు అనుభవం కలిగిన ఉపాధ్యాయులచే తగు బోధనోపకరణాలతో బోధన అభ్యాసం కమ్యూనికేషన్ స్కిల్స్ అభివృద్ధి ప్రత్యేక శిక్షణ నాణ్యమైన విలువలతో కూడిన విద్య నాణ్యమైన అల్పాహారం మధ్యాహ్నం భోజనం ఉచిత పాఠ్య పుస్తకాలు నోట్ బుక్స్ యూనిఫామ్స్ షూస్ సాక్స్ బెల్ట్స్ ఆరోగ్యానికి భద్రత సంబంధించిన అవగాహన కార్యక్రమాలు సృజనాత్మక సాంస్కృతిక కార్యక్రమాలు విద్యా కార్యక్రమాలు ఆటపాటల ఉంటాయని వివరించారు ప్రతి కుటుంబ యొక్క తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రైవేటు పాఠశాల వద్దని ప్రభుత్వ పాఠశాల ముద్దని బోధించాలని తెలియజేశారు ఈ బడిబాట కార్యక్రమంలో హెచ్ ఎం టి శ్రీలత ఉపాధ్యాయులు పి శంకర్ బాబు ఏ రంజిత్ కుమార్ కే రేణుక బి సుజాత టి ఉమా దేవి బి లక్ష్మీబాయి పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు…. జనం న్యూస్ ఏప్రిల్ 20 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఎం ఈ ఓ గడ్డం బిక్షపతి ఆధ్వర్యంలో బడి బాట కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం ఎం ఈ ఓ గడ్డం బిక్షపతి మాట్లాడుతూ మండల కేంద్రంలోని గల జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం కలదు మా పాఠశాలలో సైన్స్ ల్యాబ్ కృత్యాల ద్వారా బోధ నాభ్యసన డిజిటల్ తరగతి గదులు అనుభవం కలిగిన ఉపాధ్యాయులచే తగు బోధనోపకరణాలతో బోధన అభ్యాసం కమ్యూనికేషన్ స్కిల్స్ అభివృద్ధి ప్రత్యేక శిక్షణ నాణ్యమైన విలువలతో కూడిన విద్య నాణ్యమైన అల్పాహారం మధ్యాహ్నం భోజనం ఉచిత పాఠ్య పుస్తకాలు నోట్ బుక్స్ యూనిఫామ్స్ షూస్ సాక్స్ బెల్ట్స్ ఆరోగ్యానికి భద్రత సంబంధించిన అవగాహన కార్యక్రమాలు సృజనాత్మక సాంస్కృతిక కార్యక్రమాలు విద్యా కార్యక్రమాలు ఆటపాటల ఉంటాయని వివరించారు ప్రతి కుటుంబ యొక్క తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రైవేటు పాఠశాల వద్దని ప్రభుత్వ పాఠశాల ముద్దని బోధించాలని తెలియజేశారు ఈ బడిబాట కార్యక్రమంలో హెచ్ ఎం టి శ్రీలత ఉపాధ్యాయులు పి శంకర్ బాబు ఏ రంజిత్ కుమార్ కే రేణుక బి సుజాత టి ఉమా దేవి బి లక్ష్మీబాయి పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు….

…. ప్రైవేటు పాఠశాల వద్దు ప్రభుత్వ పాఠశాల ముద్దు జనం న్యూస్ ఏప్రిల్ 20 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఎం ఈ ఓ గడ్డం బిక్షపతి ఆధ్వర్యంలో…

  • April 18, 2026
  • 36 views
ఆందోల్ – జోగిపేట లో 20 కోట్లతో ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి దామోదర్ రాజనర్సింహ.

జనం న్యూస్ 18 ఏప్రిల్ 2026 రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆందోల్ – జోగిపేట మున్సిపాలిటీ పరిధిలో 20 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా…

  • April 18, 2026
  • 65 views
సూర్యుడి భగభగ – మండిపోతున్న ఎండలు

(జనం న్యూస్ ఏప్రిల్ 18 కందిబండ హరీష్ మునగాల మండల రిపోర్టర్ ) సూర్యుడి భగభగతో ఎండలు మండిపోతున్నాయి.భానుడి భగభగతో జనం అల్లాడుతున్నారు.ఉదయం తొమ్మిది దాటకముందే సూర్యుడు సెగలు కక్కుతుండటంతో జనం బయటకు వచ్చేందుకు జంకుతున్నారు.ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.గతేడాదితో పోలీస్తే…

  • April 17, 2026
  • 35 views
శ్రీ శ్రీ శ్రీ కాశీనాథ్ బాబా శిష్యుడు, జహీరాబాద్ నియోజకవర్గంలో. గత 35 సంవత్సరాలు నుండి భక్తి మార్గం

సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ ఏప్రిల్ 17. 04. 2026 ఇప్పేపల్లి గ్రామానికి చెందిన ఆణిగుంట నాగిశెట్టి తండ్రి బసప్ప, తన ఆధ్యాత్మిక జీవనంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆదర్శంగా నిలుస్తున్నారు. గత అనేక సంవత్సరాలుగా భక్తి…