జనం న్యూస్ 18 ఏప్రిల్ 2026 రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆందోల్ – జోగిపేట మున్సిపాలిటీ పరిధిలో 20 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా…
(జనం న్యూస్ ఏప్రిల్ 18 కందిబండ హరీష్ మునగాల మండల రిపోర్టర్ ) సూర్యుడి భగభగతో ఎండలు మండిపోతున్నాయి.భానుడి భగభగతో జనం అల్లాడుతున్నారు.ఉదయం తొమ్మిది దాటకముందే సూర్యుడు సెగలు కక్కుతుండటంతో జనం బయటకు వచ్చేందుకు జంకుతున్నారు.ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.గతేడాదితో పోలీస్తే…
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ ఏప్రిల్ 17. 04. 2026 ఇప్పేపల్లి గ్రామానికి చెందిన ఆణిగుంట నాగిశెట్టి తండ్రి బసప్ప, తన ఆధ్యాత్మిక జీవనంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆదర్శంగా నిలుస్తున్నారు. గత అనేక సంవత్సరాలుగా భక్తి…
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలువెలుగుల చక్రపాణి స్థానిక భైంసా పట్టణానికి చేందిన జాదవ్ సావిత్రి బాయి గారి భర్త బాబురావు ఇటీవల మరణించడం జరిగింది విషయం తెలుసుకున్న ప్రజా ట్రస్ట్ చైర్మన్ వారి కుటుంబానికి *నిత్య అవసరాల నిమ్మిత్తం…
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ ఏప్రిల్ 14-04-2026 రోజు జహీరాబాద్ పట్టణంలోని యస్.వి.కన్వెన్షన్ లో రాత్రి జరిగిన ఝరాసంఘం మండలం చిలేపల్లి తాండ రాథోడ్ బంగి నాయక్ కుమారుని వివాహా విందు వేడుకల్లో ఎస్సి కార్పొరేషన్ మాజీ…
జనం న్యూస్ 14 ఏప్రిల్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ ఈరోజు గద్వాల పట్టణంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వారోత్సవాల్లో భాగంగా బాబు జగ్జీవన్ రావ్ విగ్రహం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు…
తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి నారి ఐలయ్య జనం న్యూస్: ఏప్రిల్ 11 నిడమనూరు నల్లగొండ ప్రతినిధి బొంగరాల శ్రీనివాస్ రైతు కూలీల హక్కుల కోసం శ్రమతోపేడికి గురవుతున్న పేదలను సంఘటిత పరిచేందుకు 1873లోనే సత్యశోధక్ సమాజ్ అనే…
జనం న్యూస్ : వనపర్తి డివిజన్ రీపోటర్ కటికల శివకుమార్ పెబ్బేరు ఏప్రిల్ 10న ఆర్యవైశ్య వర్ధక సభ్యులు ఎండలు మండిపోతున్న నేపథ్యంలో బాటసారుల, ప్రయాణికుల దాహార్తిని తీర్చడానికి పెబ్బేరు పట్టణ ఆర్యవైశ్యులు) మరియు పట్టణ వర్తక సంఘం (కిరాణం అసోసియేషన్)…
జనం న్యూస్ ఏప్రిల్ 8, వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ పరిధిలోని కూరగాయల మార్కెట్ తైబజార్ 2026- 27 సంవత్సరాలకు వేలంపాట మంగళవారం రోజు పరిగి మున్సిపల్ కమిషనర్ వెంకటయ్య ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ వేలంపాటలో 9 మంది పాల్గొన్నారు.…
పరిగి నియజకవర్గం నుండి పెద్ద ఎత్తున హాజరైన సర్పచ్ లు,మరియు ఉపసర్పంచ్ లు జనం న్యూస్ 06 ఏప్రిల్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి మాల ఎడ్యుకేషన్ ల్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం నాడు ఉమ్మడి రంగరెడ్డి జిల్లా వివిధ నియజకవర్గం…