• March 18, 2025
  • 21 views
బూరుగుపల్లి ప్రభుత్వ పాఠశాల లో ఇంగ్లీష్ లైబ్రరీ ప్రారంభం

విద్యార్థులు విద్యలో రాణించాలి – డీ ఈ ఓ శ్రీనివాస్ రెడ్డి జనం న్యూస్, మార్చి 19, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం బురుగుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో…

  • March 18, 2025
  • 18 views
సిసి రోడ్డు పనులు ప్రారంభించిన ఎంపీడీవో

జనం న్యూస్ 19మర్చి పెగడపల్లి ప్రతినిధి, మల్లేశం. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం దేవికొండ గ్రామంలో మైసమ్మ ఆలయం కు ధర్మపురి శాసనసభ్యులు ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ ప్రతిపాదనలతో సీసీ రోడ్డు ప్రారంభించారు. సిసి,రోడ్డు నిర్మాణం చేయడానికి మహాత్మా గాంధీ…

  • March 16, 2025
  • 34 views
పటేల్ గూడా ఏస్ ఎల్ ఎన్ 4 కాలనీలో పర్యటించిన ఐలాపూర్ మాణిక్ యాదవ్

జనం న్యూస్ మార్చి 16 సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని పటేల్ గూడా లోని పలు కాలనీలను ఐలాపూర్ మాణిక్ యాదవ్ శనివారం ఉదయం సందర్శించారు. అందులో ఏస్ ఎల్ ఎన్ -4 కాలనీలోని డ్రైనేజీ సమస్యను ఐలాపూర్ బి…

  • March 15, 2025
  • 18 views
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో విద్యార్థినీ విద్యార్థులకు కంటి పరీక్షలు

జనం న్యూస్// మార్చ్//15//జమ్మికుంట//కుమార్ యాదవ్.. జమ్మికుంట మండలంలోని వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వం ఆదేశానుసారం గత నెలలో ఆర్ బి యస్. కె టీం ద్వారా అన్ని పాఠశాలలోని…

  • March 15, 2025
  • 14 views
తనుగుల ప్రధానోపాధ్యాయునికి ఘన సన్మానం

జనం న్యూస్//మార్చ్//15// జమ్మికుంట//కుమార్ యాదవ్.. జమ్మికుంట మండలం లోని తనుగుల గ్రామంలో ప్రాథమిక పాఠశాల లో ప్రధానోపాధ్యాయుడుగా పనిచేసిన అజ్మీరా రవి నాయక్ , బదిలీపై వెల్లారు. శనివారం నాడు పాఠశాలకు వచ్చిన సందర్బంగా పంచాయితీ కార్యదర్శి తో పాటు ఉపాధ్యాయుల,…

  • March 15, 2025
  • 17 views
యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పర్లపల్లి నాగరాజు ఆధ్వర్యంలో విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు, పెన్నుల పంపిణీ

జనం న్యూస్ // మార్చ్ // 15 // జమ్మికుంట // కుమార్ యాదవ్.. యువజన కాంగ్రెస్ కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి పర్లపల్లి నాగరాజు ఆధ్వర్యంలో జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో పదవ తరగతి చదువుతున్నా విద్యార్థిని, విద్యార్థులకు…

  • March 14, 2025
  • 24 views
చైన్ స్నాకర్స్ ను చాకచక్యంగా పట్టుకున్న కంభం ఎస్సై బి. నరసింహారావు.

కంభం పోలీస్ సిబ్బందికి అభినందనలు తెలియజేసిన మార్కాపురం డి.ఎస్.పి కంభం సీఐ. జనం-న్యూస్, మార్చి 14,(ఏపీ స్టేట్ బ్యూరో చీప్):- ప్రకాశం జిల్లా, కంభం పట్టణంలో మంగళవారం మంద హుస్సైనమ్మ, కూతురుతో కలిసి పట్టణంలోని చర్చికి వెళ్లి వస్తుండగా చైన్ స్నాకర్స్…

  • March 14, 2025
  • 19 views
ఎస్పీ కార్యాలయములో ఘనంగా హోలీ సంబరాలు

జనం న్యూస్ మార్చ్ 14 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ కార్యాలయములో హోలీ సంబరాలు ఘనంగా నిర్వహించారు. హోలీ పండుగను పురస్కరించుకొని ఆసిఫాబాద్ ఎస్పీ కార్యాలయమునకు చేరుకున్న పోలీస్‌ అధికారులు, సిబ్బంది కలిసి ముందుగా ఎస్పీ డివి శ్రీనివాసరావు…

  • March 13, 2025
  • 17 views
వాహనాలు తనిఖీ చేసిన ఎస్సై విజయ్ కొండ ….

మద్దూర్ మార్చి 13 4:- జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండల కేంద్రంలో సల్బత్పూర్ చెక్పోస్ట్ వద్ద ఎస్ఐ విజయ్ కొండ ఎస్పీ ఆదేశానుసారంగా వాహనాల ముమ్మరంగా తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనదారులు…

  • March 13, 2025
  • 19 views
ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలు

జనం న్యూస్ మార్చి 13 జగిత్యాల జిల్లా బీరుపూర్ మండల బి.ఆర్.యస్ పార్టీ ఆధ్వర్యంలో తెంగాణా జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సి, శ్రీమతి కల్వకుంట్ల కవిత జన్మదినం సందర్భంగా స్థానిక శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో ప్రత్యేక…

Social Media Auto Publish Powered By : XYZScripts.com