• August 26, 2025
  • 11 views
కూకట్పల్లిలో లాయర్ మీద దాడిని ఖండిస్తూ నిరసన వ్యక్తం చేసిన బిచ్కుంద న్యాయవాదులు…

బిచ్కుంద ఆగస్టు 26 జనం న్యూస్ 25.08.2025 సోమవారం నాడు కూకట్పల్లి కోర్టు పరిధిలోని కోర్టు కేసు పనిమీద వెళ్ళిన న్యాయవాది తన్నీరు శ్రీకాంత్ గారి మీద ప్రతిపక్ష పార్టీ వ్యక్తులు కట్టెలతో మరియు తదితర వస్తువులతో అన్యాయంగా, దౌర్జన్యంగా దాడి…

  • August 25, 2025
  • 20 views
జనం న్యూస్, తేదీ. 25- 5-2025,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం.

రిపోర్టర్ బాలాజీ. ఈరోజు పాల్వంచ టౌన్ మరియు మండల కేంద్రంలో బి ఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న యూరియా సమస్యల పట్ల రైతుల పక్షాన బి ఆర్ ఎస్ పార్టీ ధర్నా నిర్వహించి ఏవో గారికి వినతి…

  • August 25, 2025
  • 13 views
బీసీ రిజర్వేషన్ పితామహుడు బి.పి. మండల్ జయంతి వేడుకలు

భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 25 ( జనం న్యూస్ ప్రతినిధి) బీసీ రిజర్వేషన్ పితామహుడు, బీహార్ మాజీ ముఖ్యమంత్రి, జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ బిందేశ్వర ప్రసాద్ మండల్ జయంతి సందర్భంగా తెలంగాణ జన సమితి పార్టీ తరఫున ఘనంగా…

  • August 23, 2025
  • 21 views
బుద్ధుని శీలమార్గంఉన్నత స్థానానికి చేస్తుంది

జనం న్యూస్ ఆగష్టు 23 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో తథాగత్ భగవాన్ బుద్ధులవారు చూపించిన పంచశీల మార్గాలను ఆచరించిన ప్రతి ఒక్కరిని ఉన్నత స్థానానికి చేరుతుందని నిజామాబాద్ కు చెందిన బౌద్ధ గురూ బంతే బుద్ధ శరన్ అన్నారు. శనివారం వాంకిడి…

  • August 19, 2025
  • 20 views
ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్ ఎంపికలో అవినీతిని నిర్మూలించాలి – పరుగు పందెం ద్వారా మాత్రమే భర్తీ చేయాలని డిమాండ్

భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 19 ( తెలంగాణ పత్రిక) కొత్తగూడెం కార్పొరేట్ ఏరియాలో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్ నియామకాలలో జరుగుతున్న అవినీతి, దళారి వ్యవస్థలను నిర్మూలించాలని తెలంగాణ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థి యువజన సంఘం డిమాండ్ చేసింది. సంఘం…

  • August 17, 2025
  • 31 views
నూతన రేషన్ కార్డు ఇందిరమ్మ ఇండ్లు పంపిణీ కార్యక్రమం పేదల కళ్ళల్లో వెలుగు చూడాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ ద్వేయం… పటేల్ రమేష్ రెడ్డి

జనం న్యూస్ ఆగస్టు 16 పెన్ పహాడ్ : పేద ప్రజల కళ్ళల్లో వెలుగు చూడాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్య మని రాష్ట్ర పర్యాటక చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన మండలంలోని అన్నారం గ్రామం జె ఎస్…

  • August 16, 2025
  • 20 views
గుమ్మిర్యాల్ లో ఘనంగా నిర్వహించిన 11వ సంవత్సరపు శ్రీ కృష్ణాష్టమి వేడుకలు

జనం న్యూస్ ఆగస్టు 16:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలోని గుమ్మిర్యాల గ్రామంలోని గోదావరినది దగ్గర నిర్మించిన శ్రీ కృష్ణ దేవాలయం లో కృష్ణాష్టమివేడుకలు గ్రామాభివృద్ధి కమిటీ మరియు గ్రామ ప్రజల ఆధ్వర్యంలో ఘనంగానిర్వహించారు.ఆలయ పురోహితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, యజ్ఞం, భజన…

  • August 15, 2025
  • 12 views
అప్పలకృష్ణ ది హత్యే పోలీసులు నిర్ధారణ హత్య చేసిన మేనల్లుడు సాయితోపాటు భార్య, కొడుకు కు సంబంధం హంతకులను అరెస్ట్ చేసిన బొండపల్లి పోలీసులు …

జనం న్యూస్ 15 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక బొండపల్లి మండలం, కెరటాం గ్రామం లో శనివారం రాత్రి జరిగిన నెడుగంటి అప్పలక్రిష్ణ హత్య కేసును బొండపల్లి పోలీసులు చేదించారు. ఈ నేపధ్యం లో హత్యకు గురైన అప్పలకృష్ణ…

  • August 15, 2025
  • 12 views
ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలుఏరా ఇంటర్నేషనల్ హై స్కూల్

ఘనంగా నిర్వహించబడిన ఇండిపెండెన్స్ డే వేడుకలు ఏరా ఇంటర్నేషనల్ హై స్కూల్ నిర్వహించుచున్నారు భరత్ రామ్ గారు భారీగా పాల్గొన్న విద్యార్థులు తల్లిదండ్రులు ఇంచార్జ్ భరత్ రామ్ గారు

  • August 14, 2025
  • 19 views
రాబోయే 4రోజులు భారీ వర్షాలు కావున ప్రజలు అప్రమత్తం ఉండాలి

జనంన్యూస్ ఆగస్టు 14:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం:స్థానిక తహసీల్దార్ మల్లయ్య మాట్లాడుతూబంగాళాఖాతం లో ఏర్పడిన అల్ప పీడనం కారణంగా వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసినందున రాబోయే 4 రోజులలో అత్యంత భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే…

Social Media Auto Publish Powered By : XYZScripts.com