పయనించే సూర్యుడు డిసెంబర్ 18 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి ఉత్తీర్ణత శాతం పెంచడమే ప్రభుత్వ లక్ష్యం. జిల్లా డిప్యూటీ సీఈవో మోహన్ రావు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న…
పల్లెల్లో పోటెత్తిన జనం, జనం న్యూస్,డిసెంబర్ 17,కంగ్టి, సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలో మూడో విడత పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని మండల నూటల అధికారి బాలరాజ్, ఎంపిడిఓ సతయ్య, తెలిపారు.సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని 33 గ్రామపంచాయతీ ఉండగా రెండు…
జుక్కల్ డిసెంబర్ 17 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం డోంగావ్ గ్రామంలో తన స్వంత ఊరిలోని పోలింగ్ కేంద్రానికి చేరుకొని, ఓటు హక్కును వినియోగించుకున్న జుక్కల్ మాజీ శాసన సభ్యులు హన్మంత్ షిండే ,ప్రజాస్వామ్యానికి పునాది అయిన ఓటు…
జనం న్యూస్ డిసెంబర్ 15 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, ముమ్మిడివరం పట్టణంలో శెట్టిబలిజ సంఘం ఆధ్వర్యంలో నిర్మిస్తున్న శెట్టిబలిజ కళ్యాణ మండపానికి జి.ఎం.కె చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, ప్రముఖ పారిశ్రామిక వేత్త గుత్తుల…
డోంగ్లి డిసెంబర్ 15 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం డోంగ్లి మండలం మొగా గ్రామంలో కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి హలే బస్వంత్ ప్రచారం చేస్తూ ఒక్కసారి సర్పంచ్ గా అవకాశం ఇస్తే మొగా గ్రామం అభివృద్ధి పథంలో…
డోంగ్లి డిసెంబర్ 15 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం డోంగ్లి మండలం మొగ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి సూర్యకాంత్ పటేల్ ప్రచారంలో దూసుకుపోతున్నారు.ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ సర్పంచ్ గా మరో సారి నన్ను గెలిపిస్తే పెండింగ్…
జనం న్యూస్ 15డిసెంబర్. కొమురం భీమ్ జిల్లా. జిల్లా స్టాఫ్ఫర్. కొమురం భీం అసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం పట్నాపూర్ గ్రామంలో స్థానిక సర్పంచ్ ఎన్నికల్లో ఒకటే దళిత కుటుంబం నుంచి వార్డ్ మెంబర్ గా పోటీ చేశారు పోటా పోటీగా…
డోంగ్లి డిసెంబర్ 15 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం డోంగ్లి లో కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి రేఖ శివాజీ బోస్లే పాటిల్ ప్రచారం చేస్తూ ఒక్కసారి సర్పంచ్ గా అవకాశం ఇస్తే డోంగ్లి అభివృద్ధి పథంలో నడిపిస్తానని…
జనం న్యూస్ డిసెంబర్ 15 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ఆదివారం సాయంత్రం రావులపాలెం మండలం ఊబలంక గ్రామంలో ” భగవాన్ శ్రీ సత్యసాయిబాబా సేవా సమితి వారి ” ఆధ్వర్యంలో సత్య సాయి బాబా శతజయంతోత్సవాల్లో భాగంగా ఊబలంక సత్యసాయి…
తృతీయ వార్షికోత్సవంలో ప్రత్యేక పూజలు జనం న్యూస్ డిసెంబర్ 15 సంగారెడ్డి జిల్లా జిన్నారం ఎల్లమ్మ తల్లి మా నియోజకవర్గ ప్రజలను చల్లగా చూడాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, సీజీఆర్ ట్రస్ట్ చైర్మన్ చిమ్ముల గోవర్ధన్ రెడ్డి ప్రార్థించారు. జిన్నారం మున్సిపాలిటీ…