• November 27, 2025
  • 9 views
తర్లుపాడులో మార్కాపురం జిల్లా ఏర్పాటుపై ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రికి కృతజ్ఞతలు

జనం న్యూస్. తర్లుపాడు మండలం. నవంబర్ 27 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి కోణిదెల పవన్ కళ్యాణ్ కు మార్కాపురం జిల్లా చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ జిల్లా ఏర్పాటుకు కృషి చేసిన మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి…

  • November 27, 2025
  • 69 views
గుమ్మడిదల మండలంలో బీఆర్ఎస్ అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమాల్లో పాల్గొన్న రాష్ట్ర నాయకులు

జనం న్యూస్ నవంబర్ 27 సంగారెడ్డి జిల్లా: గ్రామ పంచాయతీ ఎన్నికల నేపధ్యంలో గుమ్మడిదల మండల పరిధిలోని పలు గ్రామాలలో బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్, వార్డు సభ్యుల ఎంపిక కార్యక్రమాలు వేగంగాకొనసాగుతున్నాయి.ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక సమావేశాల్లో రాష్ట్ర బీఆర్ఎస్ నాయకులు…

  • November 26, 2025
  • 23 views
బొబ్బిలి బ్రాంచ్‌కు వన్నె తెచ్చిన నారాయణ విద్యార్థి శ్రీశ్రవణ్; ఎమ్మెల్యే బేబీనాయన ప్రశంస

జనం న్యూస్‌ 26 నవంబర్‌, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ విజయనగరం జోనల్ స్థాయిలో నారాయణ విద్యాసంస్థల “మాస్టర్ ఒరేటర్” పోటీలలో, జిల్లాలో రెండవ స్థానం కైవసం చేసుకున్న కోటగిరి శ్రీశ్రవణ్.. నారాయణ స్కూల్, బొబ్బిలి బ్రాంచ్ యందు 6వ…

  • November 26, 2025
  • 28 views
పెండిగ్‌ బిల్లులు చెల్లించాలి సర్వసభ్య సమావేశంలో అధికారులను అడిన సభ్యులు

జనం న్యూస్ నవంబర్ 25 కోటబొమ్మాళి మండలం: గత ప్రభుత్వ హయాంలో ఇల్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు సగం బిల్లులు పడి మిగిలినవి పెండిరగులో ఉన్నాయని వారిని లబ్ధిదారులకు అందించాలని మంగళవారం మండల పరిషత్‌ సమావేశ మందిరంలో ఎంపీపీ రోణంకి ఉమామల్లేశ్వరరావు ఆద్వర్యంలో…

  • November 25, 2025
  • 38 views
బదిలీపై వెళ్తున్న ఎస్సైని సన్మానించిన పారా లీగల్ వాలంటీర్, రిపోర్టర్స్..

మద్నూర్ నవంబర్ 25 జనం న్యూస్ 15 నెలలుగా మద్నూర్ పోలీస్ స్టేషన్లో ఎస్సైగా న జాయితీ నిబద్ధతతో విధులు నిర్వహించిన విజయ్ కొండ బదిలీపై బీబీపేట్ కి వెళ్తున్న సందర్భంగా పార లీగల్ వాలంటీర్ సురేష్ ఉడతావార్ స్థానిక పోలీస్…

  • November 24, 2025
  • 36 views
బోధి స్కూల్ లో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం

జనం న్యూస్ ; నవంబర్ 24 సోమవారం: సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై. రమేష్ ; స్వయం పరిపాలన దినోత్సవం లో పాల్గొన్నటువంటి విద్యార్థులు డీఈవోఎం హరికృష్ణ,ఎంఈఓ రామ్ చరణ్, ప్రిన్సిపల్ విష్ణు చరణ్ ,హెడ్ మేడం చరిత మరియు ఉపాధ్యాయులుగా…

  • November 24, 2025
  • 34 views
అరిగే వివాహ రిసెప్షన్lలో పాల్గొన్న భత్యాల చెంగళరాయుడు

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. అరిగె వివాహ రిసెప్షన్ లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన బత్యాల తిరుపతి నగరం తిరుచా నూరు రోడ్ లో ఉన్న C.S కన్వెన్షన్ సెంటర్ నందు జరిగిన నందలూరు టౌన్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య…

  • November 23, 2025
  • 37 views
పోలి స్వర్గం పర్వదినం రోజున సామూహిక రుద్రాభిషేకం.

జనం న్యూస్ నవంబర్ 23 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ విశాఖపట్నం సుజాతనగర్ లో ఇంద్రాణి ఫంక్షన్ హాల్ దగ్గర శ్రీ విశాలాక్షి విశ్వేశ్వర ధార్మిక సంస్థ వారిచే నిర్మించిన శ్రీ విశాలాక్షి విశ్వేశ్వర స్వామి వారి ఆలయంలో కోనసీమ జిల్లా…

  • November 22, 2025
  • 44 views
వివేకానందలో స్వపరిపాలన దినోత్సవము

జనం న్యూస్ : నవంబర్ 22 శనివారం; సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి :వై.రమేష్ ; సిద్ధిపేట పట్టణం భారత్ నగర్ లోని వివేకానంద విద్యాలయంలో స్వపరిపాలన దినోత్సవము శనివారం రోజున ఘనంగా నిర్వహించారు. స్వపరిపాలన లో భాగంగా డి.ఈ.ఓ గా, రఘు…

  • November 21, 2025
  • 52 views
బహుళ పోలి పొడ్యమి రోజున బోగలింగేశ్వర స్వామి అన్న సమారాధన ప్రారంభించిన జనసేన నేత రాంకీ

జనం న్యూస్ నవంబర్ 21 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ శ్రీశ్రీశ్రీ భోగలింగేశ్వర దేవస్థానంలో ఈ రోజున బహుళ పోలి పాడ్యమీ బహుళసందర్భంగా స్వామివారికి ప్రాత:కాలంలో పుణ్యవచనం అభిషేకం ప్రత్యేక పూజలు నిర్వహించారని, అనంతరం అన్న సమారాధనను జనసేన పార్టీ అనకాపల్లి…