• May 14, 2025
  • 49 views
50 వ సారి రక్తదానం చేసిన సామాజిక సేవకుడు అమ్మ అశోక్…

జనం న్యూస్ మే 14 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి వొల్లపూ శ్రావణ్ యాదవ్ తొర్రూరు, అజార హాస్పిటల్ లో కాలు సర్జరీ చికిత్స పొందుతున్న క్రమంలో బ్లడ్ అవసరం ఉందని ఫోన్ రాగానే వెంటనే స్పందించి రక్తదానం చేస్తే…

  • May 6, 2025
  • 58 views
పూర్వ విద్యార్థుల సమ్మేళనం

జగన్ న్యూస్ మే 6 నడిగూడెం మండల కేంద్రమైన నడిగూడెం సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో 2006-2007 విద్యా సంవత్సరం లో పదవ తరగతి పూర్తి చేసుకున్న పూర్వ విద్యార్థుల సమ్మేళనం మంగళవారం జరిగింది. చదువు నేర్పిన గురువులను ఘనంగా…

  • April 30, 2025
  • 86 views
అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలి

హుజురాబాద్ ఆర్డీవోకు రమేష్ కి వినతి పత్రం, జమ్మికుంట మాజీ జడ్పిటిసి డాక్టర్ శ్రీరామ్ శ్యామ్.. అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలని జమ్మికుంట మాజీ జడ్పీటీసీ డాక్టర్ శ్రీరామ్ శ్యామ్ హుజురాబాద్ ఆర్డిఓ రమేష్ కి వినతిపత్రం అందజేశారు. ఈ…

  • April 28, 2025
  • 79 views
పెండింగ్ సాదా బైనమా దరఖాస్తులకు మోక్షం

30 రోజులలో భూమి మ్యూటేషన్ దరఖాస్తుల పరిష్కారం.. రెండంచెల అప్పీల్ వ్యవస్థ ఏర్పాటు.. భూ భారతి చట్టం అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి.. జనం న్యూస్ // ఏప్రిల్ // 28 // కుమార్ యాదవ్ // జమ్మికుంట…

  • April 22, 2025
  • 61 views
ఇంటర్ ఫలితాల్లో స్టేట్ మూడో ర్యాంక్ సాధించిన విలాసాగర్ విద్యార్థి హర్షవర్ధన్..

జనం న్యూస్// ఏప్రిల్// 22 // కుమార్ యాదవ్ // జమ్మికుంట జమ్మికుంట మండలం విలాసాగర్ గ్రామానికి చెందిన సిరిసేటి హర్షవర్ధన్ మంగళవారం విడుదలైన ఇంటర్ ఫలితాలలో రాష్ట్రస్థాయిలో మూడో ర్యాంకు సాధించి తన సత్తాను చాటాడు. చిన్నప్పటినుండి చదువులో చురుకుగా…

  • March 8, 2025
  • 101 views
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సంజీవని మల్టీ స్పెషాలిటీ లో ఉచిత వైద్య శిబిరం

జనం న్యూస్ // మార్చ్ // 8 // జమ్మికుంట // కుమార్ యాదవ్.. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8 శనివారం రోజున సంజీవని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జమ్మికుంట లో ఉచిత మెగా మహిళా వైద్య శిబిరం…

  • March 8, 2025
  • 110 views
మండల వ్యాప్తంగా ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు.

జనం న్యూస్ మార్చి 08(నడిగూడెం ) మండల వ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. నడిగూడెం గ్రామపంచాయతి కార్యాలయంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల సందర్భంగా కేక్ కట్ చేసి స్విట్లు పంపిణీ చేశారు. మహిళా…

  • March 1, 2025
  • 101 views
ప్రజాభివృద్ధి బడ్జెట్ అని జిల్లా మంత్రి గారు, ఎమ్మెల్యేలు ప్రశంసలు గుప్పించడం చాలా సిగ్గు చేటు-సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్

జనం న్యూస్ 01 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి 3,22,359 కోట్లతో నేడు అసెంబ్లీలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు ప్రవేశ పెట్టిన రాష్ట్ర బడ్జెట్ ద్వారా రాష్ట్ర ప్రజల అరచేతిలో వైకుంఠం…

  • February 28, 2025
  • 106 views
పత్రికా ప్రచురణార్థం జాతీయ సైన్స్ దినోత్సవం

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 28 రిపోర్టర్ సలికినిడి నాగరాజు పట్టణంలో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మునిసిపల్ ప్రాధమిక పాఠశాల యందు విద్యార్ధినీ విద్యార్ధులు తయారు చేసిన సైన్స్ మోడల్స్ ప్రదర్శన వాటి గురించి వివరించడం జరిగింది.మానవ మనుగడ…

  • February 27, 2025
  • 71 views
ఓటు హక్కును వినియోగించుకున్న …. రాజానగరం అసెంబ్లీ కన్వీనర్ వీరన్న చౌదరి

జనం న్యూస్ ఫిబ్రవరి 27 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ తూర్పుగోదావరి జిల్లా రాజనగరం మండల కేంద్రంలోని ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో భాగంగా గురువారం నాడు జిల్లా పరిషత్ పాఠశాలలో పట్ట భద్రుల ఎమ్మెల్సీ ఓటును రాజనగరం భారతీయ జనతా పార్టీ…

Social Media Auto Publish Powered By : XYZScripts.com