అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సంజీవని మల్టీ స్పెషాలిటీ లో ఉచిత వైద్య శిబిరం
జనం న్యూస్ // మార్చ్ // 8 // జమ్మికుంట // కుమార్ యాదవ్.. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8 శనివారం రోజున సంజీవని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జమ్మికుంట లో ఉచిత మెగా మహిళా వైద్య శిబిరం…
మండల వ్యాప్తంగా ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు.
జనం న్యూస్ మార్చి 08(నడిగూడెం ) మండల వ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. నడిగూడెం గ్రామపంచాయతి కార్యాలయంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల సందర్భంగా కేక్ కట్ చేసి స్విట్లు పంపిణీ చేశారు. మహిళా…
ప్రజాభివృద్ధి బడ్జెట్ అని జిల్లా మంత్రి గారు, ఎమ్మెల్యేలు ప్రశంసలు గుప్పించడం చాలా సిగ్గు చేటు-సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్
జనం న్యూస్ 01 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి 3,22,359 కోట్లతో నేడు అసెంబ్లీలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు ప్రవేశ పెట్టిన రాష్ట్ర బడ్జెట్ ద్వారా రాష్ట్ర ప్రజల అరచేతిలో వైకుంఠం…
పత్రికా ప్రచురణార్థం జాతీయ సైన్స్ దినోత్సవం
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 28 రిపోర్టర్ సలికినిడి నాగరాజు పట్టణంలో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మునిసిపల్ ప్రాధమిక పాఠశాల యందు విద్యార్ధినీ విద్యార్ధులు తయారు చేసిన సైన్స్ మోడల్స్ ప్రదర్శన వాటి గురించి వివరించడం జరిగింది.మానవ మనుగడ…
ఓటు హక్కును వినియోగించుకున్న …. రాజానగరం అసెంబ్లీ కన్వీనర్ వీరన్న చౌదరి
జనం న్యూస్ ఫిబ్రవరి 27 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ తూర్పుగోదావరి జిల్లా రాజనగరం మండల కేంద్రంలోని ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో భాగంగా గురువారం నాడు జిల్లా పరిషత్ పాఠశాలలో పట్ట భద్రుల ఎమ్మెల్సీ ఓటును రాజనగరం భారతీయ జనతా పార్టీ…
బండి సంజయ్ అహంకార పూరిత మాటల్ని మానుకోవాలి..
▪యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బుడిగె శ్రీకాంత్..జనం న్యూస్ //జనవరి //28//జమ్మికుంట //కుమార్ యాదవ్..జమ్మికుంట పట్టణంలోని స్థానిక గాంధీ చౌరస్తాలో జమ్మికుంట మండల యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. మాజీ దేశ…
చర్లపల్లి రైల్వే టెర్మినల్ను ప్రారంభించనున్న ప్రధాని మోదీ..
హైదరాబాద్: సర్వ హంగులతో స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీతో అధునాతనంగా నిర్మించిన చర్లపల్లి రైల్వే టెర్మినల్ (Cherlapalli Railway Terminal) సోమవారం మధ్యాహ్నం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) చేతుల మీదుగా ప్రారంభం కానుంది.12:30 నిమిషాలకు వర్చ్యువల్ (Virtual)గా ప్రారంభించనున్నారు.…
ఫార్ములా ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి
హైదరాబాద్, జనవరి 6: ఫార్ములా-ఈ రేస్ (Formula E racing Case) కేసులో మరో ట్విస్ట్ నెలకొంది. ఈ కేసుకు సంబంధించి సంచలన విషయాలను తెలంగాణ సర్కార్ (Telangana Govt) బయటపెట్టింది. ఇందులో క్విడ్ ప్రోకో జరిగినట్టుగా ప్రభుత్వం తేల్చింది. బీఆర్ఎస్కు…