• April 15, 2025
  • 26 views
అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష

జనం న్యూస్,ఏప్రిల్15,అచ్యుతాపురం:అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురం మండలం ఎస్టిబిఎల్ ఎమ్మెల్యే నివాసం వద్ద ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ఎలమంచిలి నియోజవర్గంలో ఉన్న అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎలమంచిలి…

  • April 10, 2025
  • 37 views
ఫాదర్ జయంతి సందర్భంగా స్పందించు సాయమందించు కార్యక్రమం

జనం న్యూస్ ఏప్రిల్ 10 (గోరంట్ల మండల ప్రతినిధి ఫక్రోద్దీన్)ఫాదర్ ఫెర్రర్ జయంతి సందర్భంగా గోరంట్ల పట్టణంలో స్పందించు సాయ మన్నించు, అనే కార్యక్రమం, శ్రీ మదర్ తెరిసా వికలాంగుల మండల సమాఖ్య సభ్యులు బుధవారం హుంది ఉద్యమంలో పాల్గొని పట్టణంలోని…

  • March 22, 2025
  • 49 views
వామ్మో దొంగలు నాగంపేట్ లో పట్టపగలు చోరీ

జనం న్యూస్ // మార్చ్ // 22 // కుమార్ యాదవ్//(జమ్మికుంట).. జమ్మికుంట మండలంలోని నాగంపేట గ్రామంలో ఓ ఇంట్లో చోరీ జరిగినట్లు జమ్మికుంట టౌన్ సీఐ వరంగంటి రవి తెలిపారు. సీఐ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. నాగంపేట…

  • March 20, 2025
  • 57 views
ఆత్మహత్యలకు కేర్ ఆఫ్ అడ్రెస్స్ గా మారుతున్న DR NTTPS కెనాల్స్

DR NTTPS కాలువల్లో పెరుగుతున్న ఆత్మహత్యలు. యాజమాన్యం వారు కెనాల్స్ కి ఇరుప్రక్కల భద్రత చర్యలు తీసుకోక పోవడంమే కారణమా..? జనం న్యూస్ కొండపల్లి మున్సిపాలిటీ : DR NTTPS కెనాల్ యాజమాన్యం వారు కనీసం ఒక కిలోమీటర్ మేర కుడా…

  • March 18, 2025
  • 49 views
కోర్టు లో ఉన్న హియరింగ్ కేసు పరిష్కరం చేసికానిస్టేబుల్ మెయిన్ ఎగ్జామ్ నిర్వహించాలి.

జనం న్యూస్ 18 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక కోర్టులో ఉన్న హీయరింగ్ కేసుని వేగంగా పరిష్కరించి కానిస్టేబుల్ అభ్యర్థులకు మెయిన్ ఎగ్జామ్ నిర్వహించాలని, భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్ఐ )ఆధ్వర్యంలో కోటజంక్షన్ వద్ద నుండి కలెక్టర్…

  • March 11, 2025
  • 2331 views
తండ్రిని కర్రలతో చావకొట్టిన కూతుర్లు.. అసలేమైందో తెలుసా ఈ (వీడియో చూడండి)

జనం న్యూస్:- మధ్యప్రదేశ్‌లోని మొరెనాలో ఒక తండ్రి ఈ నెలలోనే ఇద్దరు కుమార్తెలకు ఘనంగా వివాహం చేసి అత్తారింటికి పంపించాడు. కూతుళ్లు వెళ్లిపోయాక భార్య కూడా శాశ్వతంగా పుట్టింటికి వెళ్తానని చెప్పింది. ఇది జరిగిన రెండు రోజులకే ఇంట్లో అనుమానస్పద స్థితితో…

  • March 10, 2025
  • 47 views
ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు చిత్రపటానికి పాలాభిషేకం

జుక్కల్ మార్చ్ 10 జనం న్యూస్ ( జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్ పటేల్) కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండల కేంద్రానికి మంజూరైన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ భవనాల నిర్మాణానికి ప్రభుత్వం రూ. 200…

  • February 20, 2025
  • 1264 views
పుల్లుగా మందు తాగి నడిరోడ్డుపై మహిళతో ఏస్.ఐ పాడు పని.. మండిపడుతున్న ప్రజలు (వీడియో చూడండి)

జనం న్యూస్:- మద్యం తాగి పోలీసు యూనిఫాం ధరించిన వ్యక్తి ఒక మహిళను వేధిస్తున్న దృశ్యాలను చూపించే వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్ అవుతోంది. పోలీసులు విడుదల చేసిన సమాచారం తర్వాత ఆ వ్యక్తి సబ్-ఇన్‌స్పెక్టర్ అని, దాడికి గురైన…

  • February 1, 2025
  • 2010 views
ఛీ..చీ ఏంటమ్మా ఈ దిక్కుమాలిన పనులు.. పనిమనిషి సిగ్గుమాలిన చర్య.. (వీడియో చూడండి)

జనం న్యూస్:- ప్రతిదానికీ కార్మికులను నియమించుకోవడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. ప్రజలు చాలా సోమరితనం లేదా బిజీగా ఉంటారు, వారికి ఆహారం వండడానికి కూడా సమయం ఉండదు. అందువలన, వారు ఆహారాన్ని తయారు చేయడానికి కార్మికులను నియమిస్తారు. కానీ కొంతమంది వారిని మూర్ఖులుగా…

  • January 31, 2025
  • 1112 views
విద్యార్థితో క్లాస్ రూంలోనే మహిళా ప్రొఫెసర్ పెళ్లి..! చీ.. చీ అంటున్న ప్రజలు.. అసలెంజరిగింది ?

జనం న్యూస్ కోల్‌కతా:- : పశ్చిమ బెంగాల్‌లో తరగతి గదిలో అందరి సమక్షంలో ఒక మహిళా ప్రొఫెసర్‌ తన విద్యార్థిని వివాహం చేసుకుంటున్న దృశ్యం సంచలనం సృష్టించింది. దండలు మార్చుకోవడం, ఏడడుగులు నడవడం వంటివి సైతం ఆ వీడియోలో ఉండటంతో యూనివర్సిటీ…

Social Media Auto Publish Powered By : XYZScripts.com