• November 3, 2025
  • 2314 views
తెలంగాణలో దారుణం.. దూసుకొచ్చిన మృత్యువు 21 మంది మృతి.. (వీడియో చూడండి)

జనం న్యూస్:- రంగారెడ్డి జిల్లా చేవెళ్ల రోడ్డు ప్రమాదం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. లా అండ్ ఆర్డర్ ఎడిషనల్ డిజి మహేష్ భగవత్ ప్రమాద వివరాలు మీడియాకు వెల్లడించారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 72 మంది…