జనం న్యూస్ ;14 ఫిబ్రవరి శనివారం:సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వైరమేష్ ; బాలసాహిత్యంలో విశేష కృషి చేస్తున్న సిద్దిపేట బాలసాహితీవేత్తలను తెలంగాణ సారస్వత పరిషత్ శాశ్వత సభ్యులు గరిపల్లి అశోక్ అభినందనలు తెలిపారు. సిద్దిపేటలో జరిగిన బాలసాహితీవేత్తల సమావేశంలో గరిపల్లి అశోక్…
జనం న్యూస్ ;14 ఫిబ్రవరి శనివారం;సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై. రమేష్; ఎంత కష్టమైనా, ఇష్టంగా చదివితే ఉన్నతులుగా ఎదుగుతారని యాదవ ఎంప్లాయిస్ సొసైటీ అధ్యక్షులు బైరి అనీల్ కుమార్ యాదవ్ అన్నారు. జువాలాజీలో పరిశోధన చేసి, డాక్టరెట్ పొందిన బంక…
తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 14 ఫిబ్రవరి సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో అమర జవాన్ స్తూపం వద్ద పుల్వామా అమరులకు నివాళులు అర్పించారు.మన దేశాన్ని నిరంతరం రక్షణ గా ,భద్రంగా ప్రతి జవాను కాపల కాస్తుంటారు.…
జనం న్యూస్ : వనపర్తి డివిజన్ రిపోర్టర్ శివకుమార్ ఫిబ్రవరి 14పెబ్బేరు శనివారం పెబ్బేరు మండలం లోని అయ్యవారిపల్లి గ్రామంలో శనివారం ముస్లిం మైనారిటీ సంఘం నూతన కమిటీని ఏక గ్రీవంగా ఎన్నుకున్నారుj అధ్యక్షుడిగా ఎం డి మహిమూద్ ఉపాధ్యక్షుడిగా ఎం…
జనం న్యూస్ -ఫిబ్రవరి 14- నాగార్జునసాగర్ టౌన్ – అంతర్జాతీయ పర్యాటక కేంద్రం అయిన నాగార్జునసాగర్ ను శనివారం నాడు నల్గొండ జిల్లా మున్సిపల్ ఎన్నికల పరిశీలకులు తెలంగాణ రాష్ట్ర విద్యా మండలి పరిశోధన శిక్షణ సంస్థ డైరెక్టర్ జి. రమేష్…
పోలీసు సిబ్బంది బందోబస్తు విధులు అప్రమత్తంగా నిర్వహించాలి. జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు ఐపీఎస్,. జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ రిపోర్టర్ సలికినీడి నాగు ఫిబ్రవరి 14 సెల్ 9550978955 కోటప్పకొండ తిరునాళ్ళు బందోబస్తును గురించి గౌరవ ఎస్పీ పోలీసు అధికారులు…
జనం న్యూస్ నందలూరు కడప జిల్లా.14-02-26 విజయవాడలో జరిగిన ప్రతిష్టాత్మక రాష్ట్రస్థాయి అబాకస్ మరియు వేదిక్ మాథ్స్ పోటీలలో నంద లూరుకు చెందిన విజ్డం స్కూల్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి పాఠశాల పేరును రాష్ట్రస్థాయిలో మారుమోగించారు. సుమారు 950 మంది…
హర్షం వ్యక్తం చేసిన పైలెట్లు (డ్రైవర్లు) అనకాపల్లి కూటమి ప్రభుత్వం 2వేలు రూపాయలు జీతం పెంచడంతో ఆంధ్ర ప్రదేశ్ 108 అంబులెన్స్ సర్వీస్ పైలట్లు (డ్రైవర్లు) హర్షం వ్యక్తం చేశారు. శనివారం జిల్లా ఆసుపత్రి లో యూనియన్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు.…
జనం న్యూస్ ఫిబ్రవరి 14 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ దేశంలోనే వినూత్నమైన కొత్త వరవడితో శాసనసభ సమావేశాలు జరుగుతున్నప్పుడు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విద్య ఐటీ శాఖ మాత్యులు నారా లోకేష్ శాసనసభ్యుల కుటుంబ సభ్యులతో ఆత్మీయ…
జనం న్యూస్ ఫిబ్రవరి 14 ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం దక్షిణ కాశీగా పేరు పొందిన కుండలేశ్వరం పుణ్యక్షేత్రంలో మహా శివరాత్రి సందర్భంగా కాట్రేనికోన నుండి కుండలేశ్వరం వరకు ఉచిత ఆటో సదుపాయం ఏర్పాటు…