• September 22, 2025
  • 9 views
జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి సూపర్డెంట్ పై చర్యలు తీసుకోవాలి

టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ రహమాన్ జనం న్యూస్. 23సెప్టెంబర్. కొమురం భీమ్ జిల్లా. డిస్టిక్ట్ స్టాఫ్ఫర్. ఆసిఫాబాద్ పట్టణం : మీడియా స్వేచ్ఛను హరించిన జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి సూపర్డెంట్ పై చర్యలు తీసుకోవాలి టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా…

  • September 22, 2025
  • 9 views
చెరువులో పడి విద్యార్థి మృతి

మద్నూర్ సెప్టెంబర్ 22 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండలంలోని చిన్న ఎక్లార గ్రామంలో విషాదం నెలకొంది. సోమవారం ఉదయం ప్రమాదవశాత్తూ చెరువులో పడి సాయి చరణ్ (15) విద్యార్థి మృతి చెందినట్లు విద్యార్థి తండ్రి తెలిపారు.…

  • September 22, 2025
  • 11 views
బిచ్కుంద వాసి కి జాతీయ స్ఫూర్తి పురస్కార అవార్డ్….

బిచ్కుంద సెప్టెంబర్ 22 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద గ్రామానికి చెందిన దుబ్బ క్రాంతికుమార్ తెలుగు ఉపాధ్యాయుడు గా ZPHS ఫత్లాపూర్ గ్రామం లో విధులు నిర్వహిస్తున్నాడు. అతను రాసిన గెలుపు సంతకం పుస్తకానికి వసుంధర విజ్ఞాన…

  • September 22, 2025
  • 11 views
బీడీఎమ్ ఏఐ నేషనల్ జాయింట్ సెక్రటరీగా రామచంద్రారెడ్డి

జనం న్యూస్ సెప్టెంబర్ 22 ముమ్మిడివరం ప్రతినిధి గంధి నానాజీ బల్క్ డ్రగ్ మాన్యుఫ్యాక్చర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియ నా నేషనల్ జాయింట్ సెక్రెటరీ గా డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దేశంలో న ప్రఖ్యాతిగాంచిన బల్క్ డ్రగ్ మాన్యుఫ్యాక్చర్స్…

  • September 22, 2025
  • 9 views
నరసరావుపేట కలెక్టర్ కార్యాలయం ఎస్సీలకు ఇళ్ల స్థలాల కేటాయించిన భూములను ఆక్రమించిన వైఎస్ఆర్సిపి రెడ్డి కులస్తులు

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట సెప్టెంబర్ 22 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 వారికి సపోర్ట్ చేస్తున్న తెలుగుదేశం పార్టీలో కమ్మ రెడ్డి కులస్తులు మరియు రెవెన్యూ అధికారులు పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం విప్పర్ల రెడ్డిపాలెం గ్రామంలో…

  • September 22, 2025
  • 11 views
ఇసుక అక్రమ రవాణా గురించి అవగాహనా కల్పిస్తున్న మండల అధికారులు

జనం న్యూస్ సెప్టెంబర్ 22 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని ఎం పి ఓ కార్యక్రమంలో దిరమ్మ ఇల్లు లబ్దిదారులకు తరలించే ఇసుక రవాణా గురించి శాయంపేట సీఐ పి రంజిత్ రావు ఎస్సై జక్కుల…

  • September 22, 2025
  • 9 views
పల్నాడు జిల్లా, పోలీసు కార్యాలయం,నరసరావుపేట.ది.22.09.2025

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట సెప్టెంబర్ 22 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించిన పల్నాడు జిల్లా అడిషనల్…

  • September 22, 2025
  • 11 views
దెబ్బ తిన్న టంగుటూరు – ఓబిలి రోడ్డు ను పరిశీలించిన ఎమ్మెల్యే ఆకేపాటి,

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు:మండలంలోని టంగుటూరు వద్ద చెయ్యరు నదిలో ప్రవహిస్తున్న నీటి వల్ల టంగుటూరు – ఓబిలి మధ్య రోడ్డు కొట్టుకుపోవడంతో ఆదివారం రాజంపేట శాసనసభ్యులు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి , ఎంపీపీ మేడ విజయభాస్కర్ రెడ్డి…

  • September 22, 2025
  • 12 views
వాలంటీర్లను తిరిగి విధుల్లోకి తీసుకొని కొనసాగించాలి

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు మండలంలోని సచివాలయం సంబంధించిన వాలంటీర్లు అందరూ కూటమి ప్రభుత్వం రాజకీయ దురంధరుడు అయిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం వాలంటీర్లను తిరిగి విధుల్లోకి…

  • September 22, 2025
  • 12 views
ప్రజా ధరణ కలిగిన నేత నరేంద్ర మోడీ

అభినందనలు తెలిపిన వీరన్న చౌదరి జనం న్యూస్ సెప్టెంబర్ 22 ముమ్మిడివరం ప్రతినిధి కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు సరుకులు అందుబాటులో ఉండేలాగా నిత్యావసర వస్తువులు హెయిర్,ఆయిల్,టూత్ పేస్ట్,సబ్బులు ఎలక్ట్రానిక్ ఏసీ,టీవీ వాషింగ్ మిషన్ రెండు చక్రాల వాహనాలు పెట్రోల్ డీజిల్ విద్యారంగానికి…

Social Media Auto Publish Powered By : XYZScripts.com