• February 22, 2025
  • 33 views
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డిని గెలిపించండి

యూత్ కాంగ్రెస్ జమ్మికుంట మండల అధ్యక్షులు బుడిగే శ్రీకాంత్ జనం న్యూస్ //ఫిబ్రవరి //22//జమ్మికుంట //కుమార్ యాదవ్.. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా, శనివారం రోజున గ్రాడ్యుయేట్, ఓట్లు కై మోత్కులగూడెం 9,11 వార్డుల ఓటరు మహాశ యుల ఇంటింటికి వెళ్ళి ప్రచారం…

  • February 17, 2025
  • 48 views
ల్లంగాణ రాష్ట్ర తొలి ముఖ్య మంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిపిన ఆసిఫాబాద్ శాసన సభ్యురాలు కోవ లక్ష్మి.

జనం న్యూస్. 17ఫిబ్రవరి 2025.కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్ఆసిఫాబాద్ :కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్ కార్యాలయంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదిన వేడుకలను కేక్ కట్ చేసి, మొక్కలు నాటి ఘనంగా…

  • February 12, 2025
  • 42 views
రోడ్డు పనులను అడ్డుకున్న కాలనీవాసులు

జనం న్యూస్ ఫిబ్రవరి 12 (నిర్మల్ జిల్లా స్టాపర్ ద్యావతిగంగాధర్) నిర్మల్ జిల్లాఖానాపూర్ పట్టణంలో పట్టణంలో సిమెంటు రోడ్ల నిర్మాణంఅస్తవ్యస్తంఖానాపూర్ పట్టణంలో పట్టణంలో సిమెంటు రోడ్ల నిర్మాణం అస్తవ్యస్తంఒక్కోచోట 13 ఫీట్లు,మరోచోట 15 ఫీట్లు,25 పీట్లు వేయడం పై అభ్యంతరంఎత్తు ఒక…

  • January 14, 2025
  • 61 views
భారత్ గొప్ప దేశం అంటున్న విదేశీయులు

ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్, జనవరి 14 (జనం న్యూస్):- త్రివేణి సంగమంలో భక్తజన కోటి సందడితో.. పుణ్య స్నానాలతో మహా కుంభమేళా కిటకిటలాడుతోంది. దేశ విదేశాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. ఈ క్రమంలో రష్యా భక్తురాలు మహా కుంభమేళాపై ప్రశంసలు…

  • January 13, 2025
  • 58 views
తపాలా కార్యాలయంలో ఆధార్ సేవలు

జనం న్యూస్ జనవరి 13 (నిర్మల్ జిల్లా స్టాపర్ ద్యావతిగంగాధర్) నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని సబ్ పోస్ట్ ఆఫీస్ కార్యాలయంలో ఆధార్ సెంటర్ ను ఏర్పాటు చేసినట్లు నిర్మల్ సబ్ డివిజన్ తపాలా అధికారి సందీప్ తెలిపారు. ప్రజల సేవలో…

  • January 6, 2025
  • 102 views
Prashant Kishor Arrest: ప్రశాంత్ కిషోర్ అరెస్ట్.. దీక్షా శిబిరం నుంచి..

బీహార్‌లో టెన్షన్ నెలకొంది. ఆ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. నాల్రోజుల నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ఆయన్ను సోమవారం…

  • January 6, 2025
  • 91 views
HMPV In India: భారత్‌లో చైనా వైరస్ తొలి కేసు.. 8 నెలల చిన్నారికి హెచ్‌ఎంపీవీ

చైనాలో శరవేగంగా వ్యాపిస్తున్న హెచ్‌ఎంపీవీ ఇండియాకూ చేరిందని తెలుస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రజల్లో ఈ వైరస్ గురించి భయాందోళనలు మొదలయ్యాయి. ఈ తరుణంలో ఓ 8 నెలల చిన్నారికి వైరస్ సోకడం మరింత ఆందోళన కలిగిస్తోంది. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఒక…

Social Media Auto Publish Powered By : XYZScripts.com