కస్టోడియల్ డెత్ పైన సమగ్రంగా సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి..!
జనంన్యూస్.14. నిజామాబాదు. సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ. నిజామాబాద్ నగరంలో నిన్న అర్ధరాత్రి కస్టోడియల్ డెత్ చెందిన సంపత్ మృతిపై సమగ్రంగా సిట్టింగ్ జడ్జితో న్యాయవిచరణ జరిపి చట్టపరామయినా చర్యలు తీసుకోవాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య డిమాండ్…
నియోజకవర్గ వ్యాప్తంగా హోలీ సంబరాలు
జనం న్యూస్ మార్చి(14) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలు మరియు గ్రామాలలో ఘనంగా హోలీ సంబరాలు నిర్వహించుకున్నారు. కులమతలకు అతీతంగా అందరూ కలిసి హోలి సంబరాలు జరుపుకోవడం సంతోషంగా ఉందని యువకులు తెలియజేశారు. వివిధ రకాల…
బిచ్కుందలో లాయర్లు ఘనంగా హోలీ సంబరాలు
బిచ్కుంద మార్చి 14 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని బిచ్కుంద జూనియర్ సివిల్ జడ్జ్ న్యాయస్థానంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రకాష్ పటేల్ ఆధ్వర్యంలో హోలీ పండుగ ఘనంగా నిర్వహించి హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు ప్రకాష్ మాట్లాడుతూ…
ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి 59వ జన్మదినవేడుకలఘనంగా నిర్వహించిన- టీఆరెస్ కార్యకర్తలు
జనం న్యూస్ మార్చి 14:నిజామాబాద్ జిల్లాఏర్గట్ల మండలకేంద్రంలోమాజీ మంత్రిబాల్కొండ నియోజకవర్గ శాసనసభ్యులు ప్రశాంత్ రెడ్డిజన్మదినవేడుకలనుశుక్రవారం రోజునాఏర్గట్లమండలటిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలోకార్యకర్తలు ఘనంగానిర్వహించారు. మండలంలోని అన్ని గ్రామాల టిఆర్ఎస్ నాయకులు మరియు కార్యకర్తలుహాజరై కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలనుజరుపుకొని,స్వీట్లుపంచుకోవడం జరిగింది.మండల అధ్యక్షుడు ఏనుగందుల…
నియోజకవర్గ ప్రజలకు రంగుల హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేసిన ప్రభాకర్ గౌడ్
జనం న్యూస్ మార్చి 14 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి కూకట్పల్లి నియోజకవర్గ ప్రజలకు రంగుల పండుగ హోలీ శుభాకాంక్షలు తెలియజేసిన ప్రభాకర్ గౌడ్ సందర్భంగా వారు మాట్లాడుతూ మన సంస్కృతి సాంప్రదాయాలను పరీక్షించుకోవాలి రంగుల హోలీ మీ జీవితంలో ఆనందాలను…
రంగులు పడుగను జరుపుకున్న సిద్దిపేట కవులు
జనం న్యూస్ :14 మార్చ్ శుక్రవారం; సిద్దిపేట నియోజిక వర్గ ఇన్చార్జి వై.రమేష్ : సిద్దిపేట జిల్లా కేంద్రంలో రంగులు చల్లుకొని కవులు హోలీ పండుగ జరుపుకున్నారు. అందరి జీవితాల్లో వెలుగులు నింపి, చెడుపై మంచి విజయంగా జరుపుకునే పండుగ హోలీ.…
విజయలక్ష్మి దుర్గమ్మ వారు దేవాలయంలో పంచామృత అభిషేకం
జనం న్యూస్ 14 (ముమ్మిడివరం ప్రతినిధి నానాజీ) కాట్రేనికోన మండలంచింతలమెరక గ్రామంలో శ్రీ విజయలక్ష్మి దుర్గ అమ్మవారు ఆలయం లో అమ్మవారికి పౌర్ణమి సందర్భంగా పంచామృత అభిషేకం నిర్వహించి,ఈ కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు ఆలయం పురోహితులు ఆకొండి శ్రీకాంత్ శర్మ…
సుమిత్ర నగర్ శ్రీ కనకదుర్గమ్మ వారినీ దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు నేతలు
జనం న్యూస్ మార్చి 14 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ మైదానంలో పది లక్షల మంది మున్నూరు కాపులతో జరగబోయే సమావేశం జయప్రదం చేయడానికి శుక్రవారం ఉదయం పదకొండు గంటలకు కూకట్ పల్లి వివేకానంద నగర్ డివిజన్…
ఘనంగా చండీహోమం
జనం న్యూస్ మార్చి 14 ముమ్మిడివరం ప్రతినిధి ) ఫాల్గుణ మాసం పౌర్ణమి శుక్రవారం మహపర్వదినం పురస్కరించుకుని మురమళ్ళ శ్రీ వీరేశ్వర స్వామి వారి ఆలయం లో చండీహోమం ఘనంగా నిర్వహించారు. అర్చకులు బ్రహ్మశ్రీ పేటేటి శ్యామల కుమార్ ఆధ్వర్యంలో ఈ…
ఘనంగా రామేశ్వరం బండ గ్రామంలో అంబరాన్నంటిన హోలీ సంబరాలు
జనం న్యూస్ మార్చి 14 తెలంగాణ వ్యాప్తంగా హోలీ సంబురాలు అంబరాన్నంటాయి. రంగుల పండుగ కేరింతలు, ఆనందోత్సవాల మధ్య శుక్రవారం ప్రజలు హోలీ పండుగను జరుపుకొన్నారు. పల్లె, పట్టణం ఏ వీధిలో చూసినా హోలీ వేడుకలు కనువిందు చేశాయి. చిన్నారులు, యవతీయువకులు,…