యాడికి లో దస్తావేజు లేఖరుల 2రోజుల పెన్ డౌన్.
పయనించే సూర్యుడు న్యూస్ సెప్టెంబర్ 19(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి) రాష్ట్రవ్యాప్తంగా దస్తావేజు లేఖర్లు పెన్ డౌన్ పిలుపుమేరకు శుక్రవారం యాడికి మండల కేంద్రంలోని దస్తావేజు లేఖరుల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద వారి సమస్యలు పరిష్కరించాలని…
సీఎంఆర్ఎఫ్ చెక్కులు మరియు ఎల్ఓసిలు అందచేసిన ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి
(3,40,000)మూడు లక్షల నలభై వేయిల ఎల్.ఓ.సి,లు మరియు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణి కొందుర్గు మండల బీఆర్ఎస్ నాయకుల చేతుల మీదుగా అందచేత ( పయనించే సూర్యుడు సెప్టెంబర్ 19 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) కొందర్గు మండలం వెంకిర్యాల్…
మామిడిపల్లి బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ యొక్క పెన్షన్ డబ్బు దొంగతనం కేసు ఛేదన – రూ.8 లక్షలు రికవరీ..!
,ఇద్దరు నిందితులు అరెస్ట్.. జనంన్యూస్. 19 నిజామాబాదు. నిజామాబాద్ జిల్లా – మక్లూర్ పోలీస్ స్టేషన్ Cr. No. 208/2025 U/s 331(4),305 BNS మక్లూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మామిడిపల్లి గ్రామంలో పనిచేస్తున్న బ్రాంచ్ పోస్టుమాస్టర్ శ్రీ బండి నరేందర్…
చిలకలూరిపేట మండలం కావూరు లో ప్రధాని నరేంద్ర మోడీ స్వస్త్ నారి స్వశక్త్ పరివార్ మెడికల్ క్యాంపు ను భారతీయ జనతా పార్టీ నాయకులు సందర్శించడం జరిగింది
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట సెప్టెంబర్ 19 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 ఈ కార్యక్రమంలో గర్భిణీ స్త్రీలకు పిల్లలకు పెద్దలకు వైద్యము మరియు టెస్టులు గర్భిణీ స్త్రీలకు పోషకాహారాలు డాక్టర్ శ్రీ బి ఆర్ రాజేష్ డాక్టర్…
బి.వి.ఆర్.ఐ.టి హ్యాకథాన్-2025లో 50 జట్లు జాతీయ స్థాయికి ఎంపిక
జనం న్యూస్.సెప్టెంబర్ 19. మెదక్ జిల్లా.నర్సాపూర్. నర్సాపూర్ మున్సిపల్ పట్టణ సమీపంలోని బి.వి.రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బి విఆర్ఐటి కళాశాలలో సెప్టెంబర్ 18,19 తేదీల్లో ఘనంగా నిర్వహించిన స్మార్ట్ ఇండియా ఇంటర్నల్ హ్యాకథాన్-2025 విజయవంతంగా ముగిసిందని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్…
గాలికుంటు టీకాల ప్రాముఖ్యత పై అవగాహన కార్యక్రమం
జనం న్యూస్. తర్లుపాడు మండలం సెప్టెంబర్ 19. ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం మేకలవారిపల్లి గ్రామం నందు 19 సెప్టెంబర్ 2025న పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఆత్మసంస్థ సహకారంతో పాడి రైతులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకా యొక్క ప్రాముఖ్యతపై అవగాహన…
వాహన మిత్ర పథకానికి అవగాహన కల్పిస్తున్న సయ్యద్ అమీర్
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. ఆంధ్రప్రదేశ్ వాహన మిత్ర పథకం 2025:యొక్క పథకానికి నాగిరెడ్డిపల్లి మేజర్ పంచాయతీ గ్రామంలో ని సచివాలయం 3 లో పలువురుఆటో యజమానులు సచివాలయ పరిధిలో ఉన్నటువంటి ఆటో డ్రైవర్లకు వాహన మిత్ర పథకానికి దరఖాస్తుచేస్తూ…
రాజేందర్ ను సన్మానించిన బంజారా నాయకులు..!
జనంన్యూస్. 19.సిరికొండ.ప్రతినిధి. నిజామాబాదు రూరల్ సిరికొండ మండలం లో ఉద్యోగం చేస్తూ ఉస్మానియా యూనివర్సిటీ లో PH.d పట్టా పొందిన ఫారెస్ట్ అధికారి మలోత్ రాజేందర్ ని సిరికొండ మండల బంజారా నాయకులు సన్మానించారు,ఈ సందర్భంగా బంజారా నాయకులు మారుమూల ప్రాంతాల్లో…
మంత్రికి పాలాభిషేకలు
(జనం న్యూస్ 19 సెప్టెంబర్ ప్రతినిధి కాసిపేట రవి) భీమారం మండల కేంద్రంలోని శుక్రవారం రోజున ఇప్పల బొగడా ఒకటవ వార్డులో కరెంటుతో ప్రజలు పడుతున్నఇబ్బందులను గమనించిన కాంగ్రెస్ నాయకులు కొక్కుల నరేష్, కార్మిక గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్…
భిన్నత్వంలో ఏకత్వం –ఏర్గట్లహైస్కూల్లో ఏక్ భారత్ శ్రేష్ట్ భారత్ కార్యక్రమము
తెలంగాణ – హర్యానా సంస్కృతుల సందడి, విద్యార్థుల ప్రతిభ ఆకట్టుకుంది జనం న్యూస్ సెప్టెంబర్ 20:నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండలకేంద్రంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో శుక్రవారం రోజునా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించిన “ఏక్ భారత్ శ్రేష్ట్ భారత్”…