• December 19, 2025
  • 20 views
రాజంపేట సర్పంచ్ గా బుర్స పోచయ్య

ఉప సర్పంచ్ గా మామిడి లక్ష్మి సర్పంచ్ ఉప సర్పంచ్ కు ఘనంగా సన్మానించిన ఎమ్మెల్యే కోవ లక్ష్మి , బీఆర్ఎస్ పార్టీ నాయకులుజనం న్యూస్ 19డిసెంబర్. కొమురం భీమ్ జిల్లా. జిల్లా. స్టాఫ్ఫర్. ఆసిఫాబాద్ : రాజంపేట సర్పంచ్ పదవినీ…

  • December 19, 2025
  • 14 views
మహాగావ్ సర్పంచ్, ఉపసర్పంచ్ కాంగ్రెస్‌లో పార్టీలో చేరిక

పార్టీలోకి ఆహ్వానించిన డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క జనం న్యూస్ 19డిసెంబర్. కొమురం భీమ్ జిల్లా. జిల్లా స్టాఫ్ఫర్. సిర్పూర్ (యు):సిర్పూర్ (యు) మండలం మహాగావ్ గ్రామపంచాయతీ సర్పంచ్ సెడ్మకి జన్నెరావు, ఉపసర్పంచ్ ఆత్రం భీంరావ్, వార్డు సభ్యులు మెస్రం శ్రీరామ్,…

  • December 19, 2025
  • 13 views
మున్నూరు కాపు ముద్దుబిడ్డ విజయం

జనం న్యూస్ డిసెంబర్ 19 మహా ముత్తారం మండలం నర్సింగాపూర్ గ్రామపంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన వెన్నెం సునీత నరేష్ వారికి సీనియర్ కాంగ్రెస్ నాయకులు మున్నూరు కాపు నాయకులు సన్మానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మహాముత్తారం మండలం కాంగ్రెస్…

  • December 19, 2025
  • 19 views
అకస్మాత్తుగా మృతి చెందిన కుంకుమ దయానంద్‌కు బీఎస్పీ నాయకుల నివాళులు

జనం న్యూస్ | డిసెంబర్ 20 | కొత్తగూడెం నియోజకవర్గం కొత్తగూడెం నియోజకవర్గం పరిధిలోని విజయనగర్ కాలనీలో నివాసముంటున్న కుంకుమ దయానంద్ నాయి బ్రాహ్మణ (క్షవుర వృత్తిదారు) అకస్మాత్తుగా అనారోగ్యానికి గురై ఈరోజు ఉదయం సుమారు నాలుగు గంటల సమయంలో మృతి…

  • December 19, 2025
  • 22 views
గుత్తెనదీవి ఉప మండలం లో హిందూ సమ్మేళన కరపత్ర ఆవిష్కరణ…

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ స్థాపించి 100 సంవత్సరాల పూర్తయిన సందర్భంగా గుత్తెన దీవి, వేమవరంలో 23/12/ 2025 వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు మద్దింశెట్టి గంగారావు గారి రైస్ మిల్ వద్ద హిందూ సమ్మేళనం ఏర్పాటు చేస్తున్నట్లు హిందూ…

  • December 19, 2025
  • 18 views
సీఎం సలహాదారునీ కలిసిన కాంగ్రెస్ నేతలు..!

జనంన్యూస్. 19.నిజామాబాదు.ప్రతినిధి.శ్రీనివాస పటేల్. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జి మీనాక్షి నటరాజన్. మరియు పిసిసి అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్. ను మర్యాదపూర్వకంగా కలిసిన నిజామాబాద్ జిల్లా , కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఎన్నికైన నగేష్ రెడ్డి , నగర…

  • December 19, 2025
  • 22 views
నారా లోకేష్ ను మర్యాదపూర్వకంగా కలిసిన సోము వీర్రాజు &వీరన్న చౌదరి

జనం న్యూస్ డిసెంబర్ 18 ముమ్మిడివరం ప్రతినిధి నానాజీ రాజమండ్రి ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్మంత్రి లోకేష్ కు ఘనస్వాగతం పలికినఎమ్మెల్సీ సోము వీర్రాజు మరియు రాజానగరం పూర్వపు అసెంబ్లీ కన్వీనర్ నీరు…

  • December 19, 2025
  • 39 views
ప్రధాన పంటలో అంతర పంటలు వేయండి : ఎ ఓ మల్లిక

జనం న్యూస్ 19 డిసెంబర్ 2025 ఓబులవారిపల్లి మండల పరిధిలో చిన్న ఓరంపాడు జెడ్ హెచ్ డి సి సెకండ్ కాలనీ లో సాల్వ నరసింహులు పొలం లో అంతర పంటల సాగు అవగాహన కల్పించుటకై ప్రధాన పంట సపోటా అంతర…

  • December 19, 2025
  • 22 views
సర్పంచిగా గెలిచినా బీఆరెస్ అభ్యర్థి నీ పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి.

జనం న్యూస్ డిసెంబర్ 19, వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం పరిగి మండలంలోని మాదారం గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ నాయకుల దాడిలో గాయపడిన పరిగి మండలం మాదారం గ్రామం బి ఆర్ ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి…

  • December 19, 2025
  • 21 views
రక్తదానంతో ప్రాణ దానం – సంగాల అయ్యపు రెడ్డి.

జనం న్యూస్ 19 డిసెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జిల్లా కేంద్రంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అధ్వర్యంలో స్వచ్ఛంద రక్తదాన శిబిరం ఏర్పాటు.. జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలోని పాత…