• July 27, 2025
  • 9 views
అభినందనలు గ్రంధి నానాజీ

జనం న్యూస్ 24 జూలై 7 కాట్రేనికోన, ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్ ఎస్టీ విజిలెన్స్ అండ్ మోనటరింగ్ కమిటీ సభ్యులుగానియమితులైన కాట్రేనికోన మండల టిడిపి నాయకులు వెంట్రు సుదీర్ ను పలు గ్రామాల కూటమి…

  • July 27, 2025
  • 8 views
తునికలు, కొలతలు శాఖ అధికారుల ఆకస్మిక తనిఖీలు

జనం న్యూస్ జూలై 27 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కాట్రేనికోన జూలై 27 : అమలాపురానికి చెందిన తూనికలు కొలతల శాఖ ఇంచార్జి ఇన్స్పెక్టర్ వి ఎస్ వి ఎస్ మోహన్ ఆధ్వర్యంలో శనివారం కాట్రేనికోన సంత నందు నిర్వహిస్తున్న…

  • July 27, 2025
  • 11 views
తెలంగాణలో కొత్త నాయకత్వం…లీడర్‌ ఆకాశం నుంచి ఊడిపడడు

నేర్చుకుంటూ, మార్చుకుంటూ ముందుకెళ్లేవారే నాయకులు: కవిత జనం న్యూస్ జూలై 27 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి తెలంగాణలో చురుకైన కొత్త నాయకత్వాన్ని తీర్చిదిద్దుతామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. కొత్త పంథాలో వెళ్తేనే సంస్థలకు మనుగడ…

  • July 27, 2025
  • 10 views
బిజెపి జిల్లా కోశాధికారి గ్రంధి నానాజీకి ఫ్రెండ్లీ క్లబ్ సభ్యులచే సన్మానం

జనం న్యూస్ జూలై 27 ముమ్మిడివరం కాట్రేనికోన ఫ్రెండ్లీ క్లబ్ అధ్యక్షుడు గ్రంథి సూర్య నారాయణ గుప్తా (నానాజీ)కి డా.బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా భారతీయ జనతా పార్టీ జిల్లా కోశాధికారిగా ఎన్నుకున్న సందర్భంగా ఫ్రెండ్లీ క్లబ్ వ్యవస్థాపకుడు ఆకొండి నాగ…

  • July 27, 2025
  • 12 views
వాతావరణ ఆధారిత వ్యవసాయ సలహాలు

వ్యవసాయాధికారి అత్తే సుధాకర్ (జనం న్యూస్ 27 జూలై భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి) మంచిర్యాల జిల్లా భీమారం మండలం• భారీ వర్షాలు కురిసిన ప్రాంతాలలో పాలం నుండి మురుగు నీటిని వీలైనంత వరకూ త్వరగా పాలం నుండి తీయవలెను.…

  • July 27, 2025
  • 12 views
వర్షాలతో జాగ్రత ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు కాసిపేట రవి

జనం న్యూస్.27.జూలై భీమారం మండలప్రతినిది భీమారం మండలం కూరుస్తున్నటువంటి వర్షాల మూలంగా మండల ప్రజలు అప్రమత్తంగా ఉండి , జాగ్రత్తగా ఉండాలని,ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు కాసిపేట రవి అన్నారు. ముఖ్యంగా ప్రాజేక్ట్. వాగులు వంకలు.చెర్వులు. కాలువలు. పొంగిపొర్లుతున్నాయి బలాత్కారంగా ఎవరు కూడా…

  • July 27, 2025
  • 8 views
ఆగస్ట్ 1 న రేషన్ కార్డ్ లు పంపిణీ.

జైనూర్ తహసీల్దార్ బీర్ షావ్. జనం న్యూస్ 26జులై. కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్. జైనూర్ : ఆగస్ట్ 1 న రేషన్ కార్డ్ లు పంపిణీ చేస్తున్నట్లు జైనూర్ తహసీల్దార్ బీర్ షావ్ తెలిపారు. శనివారం తహసీల్దార్ కార్యాలయంలో…

  • July 27, 2025
  • 8 views
సహకార సంఘంని అభివృద్ధి కి పాటు పెడతాం

జనం న్యూస్ జులై 26 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని మైలారం గ్రామంలో పిఏసియస్ చైర్మన్ కుసుమ శరత్ బాబు వైస్ చైర్మన్ దూదిపాల తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో భారీగా రైతు శాయంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార…

  • July 27, 2025
  • 8 views
మంద క్రిష్ణ మాదిగను సన్మానించిన ఎంఆర్ పిఎస్ నాయకులు

జనం న్యూస్ జూలై 27 కూకట్పల్లి ప్రజల శ్రీనివాసరెడ్డి అన్ని వర్గాలపేదల, దళితుల హక్కులకై నిరంతరం అలుపెరుగనిపోరాటం చేసి ఎస్సి వర్గీకరణ సాధించి పద్మశ్రీ పురస్కారానికి అర్హుడై రాష్ట్రపతి చేతులు మీదుగా అవార్డు అందుకున్న మంద క్రిష్ణ మాదిగ ను ఎం…

  • July 27, 2025
  • 7 views
సమస్యలపై ప్రభుత్వాలకు సిఫార్సులు పంపించాం”

జనం న్యూస్ 27 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక గిరిజన సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సిఫార్సులు పంపించామని రాష్ట్ర ఎస్టీ కమిషన్‌ ఛైర్మన్‌ డి.వి.జీ.శంకరరావు తెలిపారు. శనివారం జిల్లా పరిషత్‌ గెస్ట్‌ హౌస్‌లో మాట్లాడారు. గిరిజన యూనవర్సిటీలో…

Social Media Auto Publish Powered By : XYZScripts.com