• December 19, 2025
  • 20 views
ప్రజల సహకారం, పోలీస్ సిబ్బంది అప్రమత్తతతో గ్రామ పంచాయతీ ఎన్నికల ముగింపు

జనం న్యూస్ 19 డిసెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ నామినేషన్ నుంచి కౌంటింగ్ వరకు ప్రజాస్వామ్య ప్రక్రియ విజయవంతంగా అమలు: జిల్లా ఎస్పీ.జోగులాంబ గద్వాల్ జిల్లాలో నిర్వహించిన సర్పంచ్ ఎన్నికలు నామినేషన్…

  • December 19, 2025
  • 21 views
క్రిస్మస్ సందర్భంగా రిజిస్టర్ అయినచర్చిల అలంకరణకు ఆర్ధిక సహాయం

జనం న్యూస్ 19 డిసెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల జిల్లా ఈనెల డిసెంబర్ 25న క్రిస్మస్ పండుగ ను పురష్కరించుకొని 2025 సంవత్సరం లో భాగంగా గద్వాల జిల్లాలోని…

  • December 19, 2025
  • 18 views
ఈనెల 21, 22 తేదీలలో కేహల్గమ్ బీహార్ లొ జరిగే ఐ ఎఫ్ టి యు జాతీయ జనరల్ కౌన్సిల్ కు బయలుదేరిన జాతీయ, రాష్ట్ర నాయకులు

జనం న్యూస్ 19 డిసెంబర్ వికారాబాద్ జిల్లా బీహార్ రాష్ట్రంలో నీ కేహల్గామ్ పట్టణంలో భారత కార్మిక సంఘాల సమాఖ్య ( ఐ ఎఫ్ టి యు) జాతీయ జనరల్ కౌన్సిల్ సమావేశాలు ఈనెల 21,22 వ తేదీలలో జరగబోతున్నాయి. ఈ…

  • December 19, 2025
  • 19 views
ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో భారీ నిరసన: గళమెత్తిన జిల్లా కార్యదర్శి డి. రాము

జనం న్యూస్‌ 19 డిసెంబర్, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ క్యాబినెట్ ‘వికసిత్ భారత్ శిక్షా అధీక్షక్ బిల్లు 2025’ ఆమోదాన్ని ఎస్‌.ఎఫ్‌.ఐ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది గతంలో 2018లో ప్రవేశపెట్టిన ‘హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా’ బిల్లును, ఇప్పుడు…

  • December 19, 2025
  • 19 views
ఏపీకి కేంద్రం తీపి కబురు:అనంతపురం, విజయనగరంలో ఎంఎస్ఎంఈ విస్తరణ కేంద్రాలు!-రాష్ట్ర ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్

జనం న్యూస్‌ 19 డిసెంబర్, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ అనంతపురం, విజయనగరంలలో రెండు కొత్త ఎంఎస్ఎంఈ విస్తరణ కేంద్రాలకు కేంద్రం ఆమోదం.ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక వృద్ధికి, ఎంఎస్ఎంఈ సంస్థలను ప్రోత్సహించే లక్ష్యంతో సీఎం చంద్రబాబు నాయుడు రూపొందించిన ప్రతిష్టాత్మక కార్యక్రమం…

  • December 19, 2025
  • 19 views
కానిస్టేబుళ్ళుగా ఎంపికైన అభ్యర్థులు శిక్షణ నిమిత్తం 20న హాజరుకావాలివిజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్

జనం న్యూస్‌ 19 డిసెంబర్, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ ఉమ్మడి విజయనగరం జిల్లాకు కానిస్టేబుళ్ళుగా ఎంపికైన 133 మంది పురుష, మహిళా అభ్యర్ధులు డిసెంబర్ 20న జిల్లా పోలీసు కార్యాలయం వద్ద ఉదయం 8గంటలకు 9 నెలల శిక్షణ…

  • December 19, 2025
  • 18 views
అనకాపల్లిలో గన్‌తో హల్‌చల్: కెనరా బ్యాంక్‌లో భారీ దోపిడీకి విఫలయత్నం!

జనం న్యూస్‌ 19 డిసెంబర్, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ కెనరా బ్యాంకులో దుండగులు దొపిడీకి ప్రయత్నించగా బ్యాంకు మేనేజర్ చాకచక్యంగా వ్యవహరించడంతో వారు పరారయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. అనకాపల్లిలోని రింగ్రీడ్లో కెనరా బ్యాంకు వద్దకు మధ్యాహ్నం సమయంలో రెండు…

  • December 19, 2025
  • 18 views
రేపు తాళ్లపాలెం గ్రామంలో స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమానికి విచ్చేయుచున్న ముఖ్యమంత్రి చంద్రబాబు

స్థల పరిశీలన చేస్తున్న శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ జనం న్యూస్ డిసెంబర్ 19 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ అనకాపల్లి నియోజకవర్గం.కశింకోట మండలం తాళ్లపాలెం గ్రామం నాకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమానికి 20…

  • December 19, 2025
  • 17 views
అనకాపల్లిలో వాజ్ పేయి విగ్రహావిష్కరణకు (రేపు-శనివారం)హాజరవుతున్న ముఖ్యమంత్రి

జనం న్యూస్ డిసెంబర్ 19 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బీహార్ వాజ్పేయి సుపరిపాలన, దార్శనిక అభివృద్ధి విధానాలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం కొనసాగిస్తున్న సమ్మిళిత అభివృద్ధిని ప్రజలకు వివరించేందుకు చేపట్టిన…

  • December 18, 2025
  • 24 views
హెల్మెట్ ధరించండి అందమైన జీవితాన్ని కాపాడుకోండిముమ్మిడివరం సర్కిల్ ఇన్స్పెక్టర్ మోహన్ కుమార్

హేల్మెట్ లేని వాహనదారులకు కౌన్సిలింగ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండల కేంద్రమైన కాట్రేనికోనలో గురువారం సాయంత్రం పోలీసులు హెల్మెట్ ధరించిన వాహనదారులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. హెల్మెట్ ధరించకపోవడం వల్ల జరిగే ప్రమాదాలను వారికి వివరించారుఅన్నిటి కంటే ప్రాణం గొప్పది……