జనం న్యూస్ ఏప్రిల్ 23 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ ఆత్మను మళ్లీ మ్రోగించిన “దరువు జాతర” రవీంద్రభారతిలో అంగరంగ వైభవంగా జరిగింది. పాత జ్ఞాపకాలను మేల్కొలిపిన ఈ వేడుక, కేవలం రజతోత్సవ కార్యక్రమంగా కాకుండా తెలంగాణ ఉద్యమ…
మద్నూర్ ఏప్రిల్ 23 జనం న్యూస్ యాసంగి వరి పంట సన్నం వడ్లు ఇతర రాష్ట్రాల నుండి తెలంగాణ రాష్ట్రంలోకి రాకుండా పటిష్ట మైన భద్రత ఏర్పాట్లు చేయడం జరిందని అదనపు కలెక్టర్ వి విక్టర్ అన్నారు. సలాబత్పూర్ వద్ద ఏర్పాటు…
జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు ఏప్రిల్ 23 సెల్ 9550978955 సాయి విద్యా భారతి ఉత్తమ జాతీయ సేవా పురస్కారాన్ని అందజేసిన జయ జయ సాయి ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ పూసపాటి బాలాజీ చిలకలూరిపేట ప్రముఖ ఆధ్యాత్మిక…
జనం న్యూస్ ఏప్రిల్ 23 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో పరకాల ఆర్డీవో కన్నం నారాయణ చలివేంద్రాన్ని ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకొని కలెక్టర్ చాహత్ బాజ్…
మద్నూర్ ఏప్రిల్ 23 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ వి విక్టర్ గురువారం మద్నూర్ మండలం పర్యటనలో భాగంగా మండల కేంద్రంలోని జెడ్పీ పాఠశాల బాలుర నందు జనగణన ఎన్యూమరేటర్ లకు రెండో బ్యాచ్ కు శిక్షణా తరగతులు…
మద్నూర్ ఏప్రిల్ 23 జనం న్యూస్ జుక్కల్ (ఎస్సీ) అసెంబ్లీ నియోజక వర్గ ఓటర్ నమోదు అధికారి జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ వి విక్టర్ గారి అధ్యక్షతన గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో గురువారం మద్నూర్ మండల తహసీల్దార్…
చిలిపిచేడ్ మండల విద్యాధికారి విట్టల్ జనం న్యూస్ ఏప్రిల్ 23 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచేడు మండలం సోమక్కపేట గ్రామంలోవిద్యార్థులకు ఉపాధ్యాయులకు తగు సూచనలు రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం ప్రస్తుత విద్యా సంవత్సరం (2025-26) నేటితో…
జనం 23 ఏప్రిల్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఆర్టీసీ కార్మికులు రెండవ రోజు పరిగి బస్టాండ్ ముందు డ్రైవర్లు, కండక్టర్లు సమ్మె నిర్వహిస్తున్నారు. పోలీస్ బందోబస్తుతో ప్రైవేట్ వ్యక్తులతో లారీ డ్రైవర్లతో, ఆటో డ్రైవర్లతో, బస్సులో నడిపిస్తున్నారని ఆర్టీసీ కార్మికులు తీవ్రంగా…
జనం న్యూస్ ఏప్రిల్ 23 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం మైలారం గ్రామంలో ఎంపీయుపిఎస్ మైలారం పాఠశాలలో ఈరోజు 2025-26 విద్యా సంవత్సరం చివరి పని దినం రోజు 23-04-2026 రోజున పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఏ మనోజ్…
జహీరాబాద్ జనం న్యూస్, ఏప్రిల్ 23, 2026 పట్టణంలోని దత్తగిరి కాలనీలో గల సగర సంఘం కార్యాలయంలో భగీరథ మహర్షి జయంతి మహోత్సవంను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సగర సంఘం అధ్యక్షుడు శ్మాడురి వేణుగోపాల్ సాగర్ అధ్యక్షత వహించారు. ఉదయం…