• April 23, 2026
  • 20 views
రవీంద్ర భారతిలో తెలంగాణ ఆత్మ ను మళ్లీ మ్రోగించిన దరువు జాతర

జనం న్యూస్ ఏప్రిల్ 23 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ ఆత్మను మళ్లీ మ్రోగించిన “దరువు జాతర” రవీంద్రభారతిలో అంగరంగ వైభవంగా జరిగింది. పాత జ్ఞాపకాలను మేల్కొలిపిన ఈ వేడుక, కేవలం రజతోత్సవ కార్యక్రమంగా కాకుండా తెలంగాణ ఉద్యమ…

  • April 23, 2026
  • 14 views
ఇతర రాష్ట్రాల సన్నం వడ్లు తెలంగాణ రాష్ట్రంలోకి రాకుండా పటిష్ట చర్యలు._కామారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ వి విక్టర్.

మద్నూర్ ఏప్రిల్ 23 జనం న్యూస్ యాసంగి వరి పంట సన్నం వడ్లు ఇతర రాష్ట్రాల నుండి తెలంగాణ రాష్ట్రంలోకి రాకుండా పటిష్ట మైన భద్రత ఏర్పాట్లు చేయడం జరిందని అదనపు కలెక్టర్ వి విక్టర్ అన్నారు. సలాబత్పూర్ వద్ద ఏర్పాటు…

  • April 23, 2026
  • 18 views
దత్త సాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన చైతన్య టెక్నో స్కూల్ ప్రిన్సిపల్ మండల కృష్ణవేణి కు

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు ఏప్రిల్ 23 సెల్ 9550978955 సాయి విద్యా భారతి ఉత్తమ జాతీయ సేవా పురస్కారాన్ని అందజేసిన జయ జయ సాయి ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ పూసపాటి బాలాజీ చిలకలూరిపేట ప్రముఖ ఆధ్యాత్మిక…

  • April 23, 2026
  • 15 views
చలివేంద్రం ప్రారంభించిన ఆర్డీవో నారాయణ

జనం న్యూస్ ఏప్రిల్ 23 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో పరకాల ఆర్డీవో కన్నం నారాయణ చలివేంద్రాన్ని ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకొని కలెక్టర్ చాహత్ బాజ్…

  • April 23, 2026
  • 24 views
ప్రజలు స్వీయ గణన చేసుకోవచ్చు._కామారెడ్డి అదనపు కలెక్టర్ వి విక్టర్ గారు వెల్లడి

మద్నూర్ ఏప్రిల్ 23 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ వి విక్టర్ గురువారం మద్నూర్ మండలం పర్యటనలో భాగంగా మండల కేంద్రంలోని జెడ్పీ పాఠశాల బాలుర నందు జనగణన ఎన్యూమరేటర్ లకు రెండో బ్యాచ్ కు శిక్షణా తరగతులు…

  • April 23, 2026
  • 24 views
ఆరోగ్య కరమైన ఓటర్ల జాబితా తయారుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు, యువత, ప్రజలు సహకరించాలి.వి విక్టర్ అదనపు కలెక్టర్ (రెవెన్యూ)

మద్నూర్ ఏప్రిల్ 23 జనం న్యూస్ జుక్కల్ (ఎస్సీ) అసెంబ్లీ నియోజక వర్గ ఓటర్ నమోదు అధికారి జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ వి విక్టర్ గారి అధ్యక్షతన గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో గురువారం మద్నూర్ మండల తహసీల్దార్…

  • April 23, 2026
  • 19 views
రేపటినుండి వేసవి సెలవులు

చిలిపిచేడ్ మండల విద్యాధికారి విట్టల్ జనం న్యూస్ ఏప్రిల్ 23 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచేడు మండలం సోమక్కపేట గ్రామంలోవిద్యార్థులకు ఉపాధ్యాయులకు తగు సూచనలు రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం ప్రస్తుత విద్యా సంవత్సరం (2025-26) నేటితో…

  • April 23, 2026
  • 25 views
ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను వెంటనే నెరవేర్చాలి

జనం 23 ఏప్రిల్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఆర్టీసీ కార్మికులు రెండవ రోజు పరిగి బస్టాండ్ ముందు డ్రైవర్లు, కండక్టర్లు సమ్మె నిర్వహిస్తున్నారు. పోలీస్ బందోబస్తుతో ప్రైవేట్ వ్యక్తులతో లారీ డ్రైవర్లతో, ఆటో డ్రైవర్లతో, బస్సులో నడిపిస్తున్నారని ఆర్టీసీ కార్మికులు తీవ్రంగా…

  • April 23, 2026
  • 18 views
…బడి బాట కార్యక్రమంలో అందరం భాగస్వామ్యులమే సర్పంచ్ దివ్య

జనం న్యూస్ ఏప్రిల్ 23 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం మైలారం గ్రామంలో ఎంపీయుపిఎస్ మైలారం పాఠశాలలో ఈరోజు 2025-26 విద్యా సంవత్సరం చివరి పని దినం రోజు 23-04-2026 రోజున పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఏ మనోజ్…

  • April 23, 2026
  • 24 views
జహీరాబాద్‌లో భగీరథ మహర్షి జయంతి ఘనంగా నిర్వహణ

జహీరాబాద్ జనం న్యూస్, ఏప్రిల్ 23, 2026 పట్టణంలోని దత్తగిరి కాలనీలో గల సగర సంఘం కార్యాలయంలో భగీరథ మహర్షి జయంతి మహోత్సవంను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సగర సంఘం అధ్యక్షుడు శ్మాడురి వేణుగోపాల్ సాగర్ అధ్యక్షత వహించారు. ఉదయం…