జనంన్యూస్. 09.నిజామాబాదు.శ్రీనివాస్ పటేల్. నిజామాబాదు లొని ముబారక్ నగర్ లొని ఉచిత టైక్వాండో శిక్షణ కేంద్రం ప్రారంభోత్సవం పిల్లలందరికీ టైక్వాండో క్రీడను నేర్చుకోవాల్సిందిగా టైక్వాండో ప్రధాన కార్యదర్శి మనోజ్ కుమార్ చేతుల మీదగా ప్రారంభోత్సవం జరిగింది. యూనివర్సల్ టైక్వాండో అకాడమీ ప్రారంభించడం…
జనం న్యూస్ మార్చి 9, వికారాబాద్ జిల్లా గ్రామీణ పేదలను ఉపాధికి దూరంచేసే ప్రభుత్వం ముందుకు తెచ్చిన ప్రభుత్వ కుట్రలను త్రిప్పి కొట్టాలి ప్రగతిశీల మహిళా సంఘం(పీ ఓ డబ్ల్యూ) రాష్ట్ర కార్యదర్శి వై. గీత గ్రామీణ శ్రామిక మహిళలకు పిలుపు…
జనం న్యూస్ మార్చి 9, వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గ మహిళలందరికి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి… మహిళలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజ నిర్మాణంలో మహిళల పాత్ర…
జనం న్యూస్, మార్చి 9 | తెలంగాణ స్టేట్ ఇంచార్జ్: శ్రీనివాస్ రెడ్డి సమాజంలో రోజురోజుకు పెరుగుతున్న సామాజిక రుగ్మతలను నిర్మూలించాలంటే యువతలో మార్పు రావాలని, ఆ దిశగా ప్రతి ఒక్కరూ బాధ్యతతో ముందుకు రావాలని తెలంగాణ ప్రభుత్వ భాషా–సంస్కృతిక శాఖ…
జనం న్యూస్ :పెబ్బేరు వనపర్తి డివిజన్ రీపోటర్ శివకుమార్ మార్చి9 రాంపురం గ్రామానికి తన వ్యక్తిగత పని మీద వచ్చిన మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గౌని బుచ్చారెడ్డి గారిని కలిసిన గ్రామ సర్పంచ్ మరియు గ్రామ పెద్దలు అంగన్వాడీ భవనం…
జనం న్యూస్ మార్చి 9 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పోలీస్ స్టేషన్ లో మహిళా కానిస్టేబుల్ కి ఎస్సై జక్కుల పరమేశ్వర్ శాలువాతో సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం…
జనం న్యూస్ మార్చి 8 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ కి మర్యాదపూర్వకంగా కలిసిన మండలంలోని పత్తిపాక గ్రామానికి చెందిన తల్లి దివ్యంగుల…
జనం న్యూస్ మార్చి 9 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచేడ్ మండల పరిధిలోని జగ్గంపేట గ్రామ పంచాయతీ ఆవరణలో ఆదివారం జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగాఅంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా పంచాయతీ కార్యదర్శి ఎన్ యాదగిరి ఆధ్వర్యంలో గ్రామ…
తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 08 :సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నిమ్స్ (జాతీయ మరియు అంతర్జాతీయ ప్రాజెక్ట్ పెట్టుబడి, తయారీ మండలి)లో త్వరలో హ్యుందాయ్ మోటార్ కంపెనీ (ఈవీ ఆటోమోటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్) శంకుస్థాపన జరిగే అవకాశం ఉన్నట్లు…
జుక్కల్ మార్చి 8 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం జుక్కల్ మండల కేంద్రంలోని మేజర్ గ్రామపంచాయతీలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశానుసారం 99 రోజు ప్రణాళిక మూడవరోజు ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా తడి చెత్త పొడి…