జనం 23 ఏప్రిల్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఆర్టీసీ కార్మికులు రెండవ రోజు పరిగి బస్టాండ్ ముందు డ్రైవర్లు, కండక్టర్లు సమ్మె నిర్వహిస్తున్నారు. పోలీస్ బందోబస్తుతో ప్రైవేట్ వ్యక్తులతో లారీ డ్రైవర్లతో, ఆటో డ్రైవర్లతో, బస్సులో నడిపిస్తున్నారని ఆర్టీసీ కార్మికులు తీవ్రంగా…
జనం న్యూస్ ఏప్రిల్ 23 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం మైలారం గ్రామంలో ఎంపీయుపిఎస్ మైలారం పాఠశాలలో ఈరోజు 2025-26 విద్యా సంవత్సరం చివరి పని దినం రోజు 23-04-2026 రోజున పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఏ మనోజ్…
జహీరాబాద్ జనం న్యూస్, ఏప్రిల్ 23, 2026 పట్టణంలోని దత్తగిరి కాలనీలో గల సగర సంఘం కార్యాలయంలో భగీరథ మహర్షి జయంతి మహోత్సవంను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సగర సంఘం అధ్యక్షుడు శ్మాడురి వేణుగోపాల్ సాగర్ అధ్యక్షత వహించారు. ఉదయం…
జనం న్యూస్ ఏప్రిల్ 22 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలో ఉపాధి హామీ కూలీలు గత మూడు నెలలుగా చేసిన పనులకు డబ్బులు రాక, అసలు ఎప్పుడు వస్తాయో తెలియక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నామని ఆవేదన…
జనం న్యూస్ నందలూరు కడప జిల్లా. 23-04-26 నందలూరు మండలం లో వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో నాగిరెడ్డిపల్లి నందలి స్థానిక బచ్చు భవన్ లో ఇవాళ ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా విభా ఎరుడైట్ స్కూల్ చైర్మన్ డాక్టర్ జయ భాస్కర్…
జనం న్యూస్ నందలూరు కడప జిల్లా. 23-04-26 కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం నందలూరు మండలం పాటూరు పంచాయతీకి చెందిన మాజీ సర్పంచ్ పెమ్మన బోయిన ఎల్లయ్య సోద రులు హరికృష్ణ,చక్ర ఎర్రి పాపాయపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన గృహప్రవేశ కార్యక్రమం…
బిచ్కుంద ఏప్రిల్ 23 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని మార్కెట్ కమిటీ యార్డులో గురువారం రోజు ప్రొద్దుతిరుగుడు (సన్ఫ్లవర్) కొనుగోలు కేంద్రాన్ని జుక్కల్ నియోజకవర్గ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతరావు , కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు ఏలే…
జనం న్యూస్ ఏప్రిల్ 23 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి కూకట్పల్లి ప్రాంతం ఆధ్యాత్మిక ఉత్సాహంతో కళకళలాడింది. స్థానిక శాసనసభ్యులు మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ మహోత్సవం, భక్తి, సంప్రదాయం, సామూహిక ఆత్మీయతకు ప్రతీకగా నిలిచింది. ఇలాంటి భక్తి…
జనం న్యూస్ 23 ఏప్రిల్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి: ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తో యువకుడు మృతి చెందిన విషాద ఘటన వికారాబాద్ జిల్లా పరిగి మండలంలో చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించి ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం వికారాబాద్ జిల్లా పరిగి…
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ ఏప్రిల్. 23. 04. 2026 వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ రాష్ట్రవ్యాప్తంగా పలువురు నాయకులు, అభిమానులు అభినందనలు తెలియజేశారు.1969 ఏప్రిల్ 23న శోభ గారితో వివాహం జరిగిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దంపతులు…