వినుకొండలో జరిగే సీపీఐ జిల్లా మహాసభలను జయప్రదం చేయండి
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూలై 26 రిపోర్టర్ సలికినీడి నాగు దేశ భవిష్యత్తుకు ఆశాకిరణం ఎర్రజెండానే సీపీఐ జిల్లా కార్యదర్శి ఎ మారుతీ వరప్రసాద్ చిలకలూరిపేట:తాడిత,పీడిత ప్రజానీకానికి, కార్మిక, కర్షకకులకు అండగా నిలచి, వారి సమస్యలపై పోరాడేది కమ్యూనిస్టు…
మతతత్వ శక్తుల నుండి దేశాన్ని కాపాడుకుందాం
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మల్లు లక్ష్మి జనం న్యూస్ నడిగూడెం, జూలై 26, దేశంలో 11 సంవత్సరాల కాలంగా బిజెపి మతోన్మాద శక్తులు దేశంలో మతతత్వ రాజకీయాలు చేస్తూ ప్రజల మధ్య చీలికలు తెస్తున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి…
నూతన వ్యవసాయ మార్కెట్ గా ఎల్కతుర్తి కమిటీ.
హుజురాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ నుండి వేరుగా ఎల్కతుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ హర్ష వ్యక్తం చేస్తున్న రైతులు స్థానిక మండల ప్రజలు మండల అభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్ కి కృతజ్ఞతలు. కాంగ్రెస్ మండల అధ్యక్షులు…
చదువుతో మేధాశక్తిని సాధించవచ్చు తిర్యాణి ఎస్ఐ శ్రీకాంత్
జనం న్యూస్ జులై 26 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో చదువుతో దేనినైనా సాధించవచ్చు అని తిర్యాణి ఎస్సై శ్రీకాంత్ ప్రజ్వల స్వచ్ఛంద సంస్థ సీఈవో అంటోనీ రెడ్డి, అన్నారు. ఈమధ్య జరుగుతున్న మానవ అక్రమ రవాణా పై ప్రజ్వల స్వచ్ఛంద సేవ…
చంద్రబాబు కుట్ర రాజకీయాలలో భాగమే అరెస్టులు
ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్, జూలై 25 (జనం న్యూస్): ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం లిక్కర్ స్కాం దర్యాప్తు పేరుతో ఏర్పాటు చేసిన సిట్ చట్ట ప్రకారం కాకుండా ఎల్లో మీడియా డైరెక్షన్లో పనిచేస్తోందని మాజీ ఎంపీపీ, వైసీపీ…
నర్సాపూర్ మైనారిటీ గురుకుల పాఠశాలలో మాక్ ఎన్నికలు
ఓటు హక్కును వినియోగించుకున్న. పాఠశాల ఉపాధ్యాయులు. విద్యార్థులు. మాక్ ఎన్నికల్లో ఆరుగురు విద్యార్థులు పోటీ 147 ఓట్ల మెజార్టీతో విద్యార్థి నాయకుడిగా గెలుపొందినసుల్తాన్ అహ్మద్ అభినందించిన. జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి జెమ్లా నాయక్. పాఠశాల ప్రిన్సిపల్ నసీమా షేక్ జనం…
విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఇంట్లో సామాన్లు దగ్ధం
జనం న్యూస్ జూలై 27(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)- మునగాల మండల పరిధిలోని కోదండరామాపురం గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఇంట్లో సామాన్లు దగ్ధం. బాధితుడు దార్ల లాలయ్య తెలిపిన వివరాల ప్రకారం.. గత కొన్ని రోజులుగా కురుస్తున్న…
ఆర్మీ జవాన్ల త్యాగాలు వెలకట్టలేనివి
జనం న్యూస్ ;26జులై శనివారం; సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్ ;బిజెపి మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు ఉమారెడ్డి స్థానిక నలంద విద్యాలయలో ఆర్మీ జీవన్ లా త్యాగాలు వెలకట్టలేని దేశ ప్రజల రక్షణ కోసం తమ ప్రాణాలను ఫణంగా పెట్టి…
రాగల నాలుగు రోజులు తెలంగాణలో భారీ వర్షాలు..ఐ యమ్ డి వార్నింగ్.!
జనం న్యూస్ జూలై 26 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి వాయువ్య బంగాళాఖాతం, బెంగాల్ తీర ప్రాంతంలో ఏర్పడిన వాయుగుండం పశ్చియ వాయువ్య దిశగా కదిలి ఉదయం బెంగాల్-బంగ్లా తీరాలను దాటిందని వాతావరణశాఖ తెలిపింది. సాగర్ ద్వీపానికి 80 కిలోమీటర్ల దూరంలో…
అసెంబ్లీ ఎన్నికల ముందు నాతో సహా నా అసిస్టెంట్ నెంబర్ మా పార్టీ నాయకుల నెంబర్లు సైతం ట్యాపింగ్ చేసిన టిఆర్ఎస్ ప్రభుత్వం.
జనం న్యూస్ జూలై 26 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి ఉదయం రెండు గంటలు తప్ప ప్రజలకు అందుబాటులో ఉండని కూకట్పల్లి ఎమ్మెల్యే. ఇప్పటికీ అధికారులను బెదిరించి నెపం వాళ్ల మీద వేయాలని చూస్తాడు ఎన్నికల ముందు 90 శాతం అభివృద్ధి…