బిచ్కుంద మార్చి 8 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలం రాజుల గ్రామ పంచాయతీ నందు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీ పరిధిలో వివిధ .రంగంలో పనిచేస్తున్న మహిళమూర్తులకు గ్రామపంచాయతీ సర్పంచ్ జై కుమార్ శాలువతో…
జనం న్యూస్ 08 మార్చి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జోగుళాంబ గద్వాల జిల్లా జమ్ములమ్మ దగ్గర సునీత ఫంక్షన్ హల్ లో నిర్వహించడం జరిగింది.ఈ శిబిరం లో గద్వాల మండలం, మరియు…
జనం న్యూస్ మార్చి 8 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని సురేఖ మండల సమాఖ్య కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ముందస్తుగా మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు సురేఖ మండల…
*8 లక్షలు ఎల్ఓసి మంజూరు చేసి, అండగా నిలచిన ఎమ్మెల్యే బుడ్డా. *ఎమ్మెల్యే బుడ్డా కి కృతజ్ఞతలు తెలిపిన కుటుంబ సభ్యులు, గ్రామస్తులు…. జనం న్యూస్ 7 మార్చి 2026 బండి ఆత్మకూరు మండలం, శ్రీశైలం నియోజకవర్గం, నంద్యాల జిల్లా :…
, మార్చి 07 (జనం న్యూస్): నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలోని బట్టాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో శనివారం కళ్యాణలక్ష్మి పథకం కింద గ్రామానికి చెందిన ఒక లబ్ధిదారికి చెక్కును అందజేశారు. స్థానిక సర్పంచ్ ప్రవీణ్ యాదవ్, ఉప సర్పంచ్ మూడ్…
జనం న్యూస్-మార్చి 7- నాగార్జునసాగర్ టౌన్- ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలు భాగంగా రెండవ రోజు నందికొండ మున్సిపాలిటీ ఒకటి మరియు 12 వార్డులలో చెట్ల పొదలు తొలగింపు, పిచ్చి మొక్కల తొలగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. నందికొండ పురపాలక సంఘం కమిషనర్…
జనం న్యూస్ మార్చి 7 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం, అంతర్వేది దేవస్థానం గ్రామంలో త్రిబుల్ ఆర్ కళ్యాణ మండపంలో బిజెపి మండల పార్టీ అధ్యక్షులు పోతురాజు సురేష్ అధ్యక్షతన పండిట్…
జనం న్యూస్ మార్చి 7 కాట్రేనికోన, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలంలో 555 మంది టెన్త్ విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నట్లు ఎంఈఓ 2 వెంకటరమణ తెలిపారు. ఈనెల 16వ తేదీ నుండి ప్రారంభమయ్యే పరీక్షలకు జిల్లా…
జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు మార్చి 7 సెల్ 9550978955 పసుమర్రు ప్రజల తాగునీటి అవసరాలకు బొప్పూడి లిఫ్ట్ నుంచి స్థానిక చెరువును నీటితో నింపండి.ఆటోనగర్ కార్మికులు లేవనెత్తిన సమస్యలు రోజుల వ్యవధిలో పరిష్కారం కావాలి.సంకురాత్రి పాడు…
జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు మార్చి 7 సెల్ 9550978955 ఎన్టీఆర్ జిల్లాలో తరగతి గదిలో ఉపాధ్యాయుడిపై జరిగిన దాడిని దృష్టిలో ఉంచుకొని విద్యార్థుల మితిమీరిన ప్రవర్తన, ఉపాధ్యాయులపై జరుగుతున్న దాడులపై ప్రభుత్వం తల్లిదండ్రులతోను, ఉపాధ్యాయులతోను చర్చించి…