వీర జవాన్ మురళి నాయక్ కుటుంబాన్ని ఫోన్లో పరామర్శించిన మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్
జనం న్యూస్ మే 9 (గోరంట్ల మండల ప్రతినిధి ఫక్రోద్దీన్)దేశ రక్షణలో అసువులు బాసిన వీర జవాను మురళీ నాయక్ కుటుంబాన్ని ఫోన్లో పరామర్శించిన మాజీ ముఖ్యమంత్రి వై యస్ జగన్ మోహన్ రెడ్డి శ్రీ సత్య సాయి జిల్లాలోని గోరంట్ల…
ఏన్కూర్ లో బడిబాటలో పిటిఎం సమావేశం
ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలం జనం న్యూస్ రిపోర్టర్ ఠాగూర్ మే 9 : ఏన్కూర్ గ్రామస్తుల సమక్షంలో పిటిఎం సమావేశం నిర్వహించడం జరిగిందని స్కూల్ కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు కే సైదయ్య తెలిపారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ తమ…
అరుణోదయ 50 వసంతాల పరిపూర్తి స్ఫూర్తి సభ విజయవంతం చేద్దాం
(జనం న్యూస్ చంటి) మే 12 2025 అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య (ACF) 50 వసంతాల పరిపూర్తి స్ఫూర్తి హైదరాబాదులోని రోజంతా జరుపుకుందాం. 1974 ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఇంజనీరింగ్ కళాశాలలో అమరులు కామ్రేడ్ జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ చొరవతో అరుణోదయ సాంస్కృతిక…
కొండాపూర్ గ్రామంలో పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం..!
జనంన్యూస్. 09.సిరికొండ. ప్రతినిధి. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ ఆదేశాల మేరకు, నిజామాబాద్ పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో సిరికొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొండాపూర్ గ్రామంలో అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు నాటికలు,…
తడిసిన ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయాలి
రైతు సంఘం జిల్లా అధ్యక్షులు చండ్ర నరేంద్ర కుమార్ డిమాండ్. జనం న్యూస్,మే09, జూలూరుపాడు: గత రెండు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు ఐకెపి కేంద్రాల వద్ద ఆరబెట్టిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం తక్షణమే కొనుగోలు చేయాలని తెలంగాణ రైతు సంఘం…
సైనికులకు మద్దతుగా రామకోటి సంస్థ పూజలు
అద్దాల మందిరంలోని సీతారాములకు అభిషేకాలు నిర్వహించిన రామకోటి రామరాజు జనం న్యూస్, మే 10 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) ఆపరేషన్ సింధూర్ లో ధైర్యంగా పోరాడుతున్న భారత సైన్యం పాకిస్తాన్ పై విజయం సాధించాలని…
హైడ్రా అంటే కబ్జాదారుల వెన్నులో వణుకు పుట్టాలిపేదల పట్ల సానుభూతి. పెద్దల పట్ల కఠినంగా ఉండాలి
హైడ్రా పోలీసు స్టేషన్ ప్రారంభంలో సీఎం దిశానిర్దేశం జనం న్యూస్, మే 10( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) హైడ్రా పేరు చెప్పగానే కబ్జాదారులకు వెన్నులో వణుకు పుట్టాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. చెరువులు, నాలాలు, ప్రజావసరాలకు ఉద్దేశించిన…
అర్హులైన జర్నలిస్టులకు ఇందిరమ్మ ఇండ్లు మంత్రి పొంగులేటి!
జనం న్యూస్, మే 10 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) అర్హులైన జర్నలిస్టులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమా చార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,…
ఉపాధిహామీ పనులను సద్వినియోగం చేసుకోవాలి
గ్రామాల్లో చేపడుతున్న ఉపాధి హామీ పనులు కూలీలు సద్వినియోగం చేసుకోవాలని మండల ప్రత్యేక అధికారి శిరీష జనం న్యూస్ మే 10(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) మెరుగైన జీవనోపాధి కోసం ఉపాధి హామీ పనులను వినియోగించుకోవాలని వేసవిలో ఉపాధిహామీ పనులను…
పాక్ కాల్పుల్లో వీర జవాన్ మురళి నాయక్ మృతి
జనం న్యూస్, మే 10 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) భారత్, పాక్ దేశాల మధ్య భీకర యుద్ధం కొనసాగు తోంది. దేశ సరిహద్దు ప్రాంతాల్లో పాకిస్థాన్ సైన్యం దాడులకు పాల్పడుతుం డగా.. భారత సైన్యం దీటు…