• December 18, 2025
  • 30 views
స్వయంకృషితో సాధించిన విజయం – సివిల్ సర్వీస్‌లో 86 ర్యాంక్ సాధించిన మాలోత్ కార్తీక్

భద్రాద్రి కొత్తగూడెం 18 డిసెంబర్( జనం న్యూస్) ఖమ్మం జిల్లా రఘునాధపాలెం మండలం సుక్ని తండ గ్రామానికి చెందిన మాలోత్ కార్తీక్ దేశంలోని అత్యంత ప్రతిష్ఠాత్మకమైన సివిల్ సర్వీస్ పరీక్షలో ఎనభై ఆరవ ర్యాంక్ సాధించి జిల్లాకే కాదు, రాష్ట్రానికే గర్వకారణంగా…

  • December 18, 2025
  • 23 views
గుడిపల్లి మండలం,పీ.ఏ.పల్లి మండలం లోని గెలిచిన అభ్యర్ధులు.

గెలిచిన అభ్యర్ధులు జీ.భీమనపల్లి కాసిరెడ్డి శ్రావణి శ్రీనివాసరెడ్డి,ఘనపురం తోటకూర వెంకటయ్య, ఘట్నెమలిపురం వెలుగు సైదులు,గుడిపల్లి కూన్ రెడ్డి రాజశేఖరరెడ్డి, కేశంనేనిపల్లి రామావత్ అనసూర్య తానీషా,కోదండాపురం మైనం రాధిక శ్రీనయ్య మాదాపురం రామావత్ శ్రీనునాయక్,పోల్కంపల్లి తంగిరాల కృష్ణ కుమార్, రోళ్ళకల్ మారేపల్లీ రమేష్,సింగరాజుపల్లి…

  • December 18, 2025
  • 27 views
నేషనల్ హెరాల్డ్ కేసులో బీజేపీ చేసిన అరాచకాలపై కాంగ్రెస్ పార్టీ శ్రేణుల నిరసన

నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో న్యాయమే గెలిచింది:డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క జనం న్యూస్ 18డిసెంబర్. కొమురం భీమ్ జిల్లా. జిల్లా స్టాఫ్ఫర్. ఆసిఫాబాద్ :నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఈడీ కేసులను…

  • December 18, 2025
  • 23 views
జహీరాబాద్ మున్సిపల్ కమిషనర్గా సత్య ప్రణవ్ బాధ్యతలు చేపట్టారు

తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 18 డిసెంబర్ జహీరాబాద్ మున్సిపల్ కమిషనర్గా సత్య ప్రణవ్ నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ఈ విషయాన్ని తెలుసుకున్న గాంధీనగర్, గుల్షన్ నగర్, సలాం నగర్, కాలనీ మహమ్మద్…

  • December 18, 2025
  • 24 views
పేద విద్యార్థులకు చేయూతనందించిన కిరణ్ మరియు జగన్.

జనం న్యూస్. తర్లుపాడు మండలం. డిసెంబర్ 18 తర్లుపాడు మండలం, జగన్నాధపురం ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు మార్కాపురం వాస్తవ్యులు, ప్రకాశం జిల్లా వాసవి క్లబ్ గవర్నర్ గంగిశెట్టి కిరణ్ కుమార్ గారు 150 లాంగ్ నోట్ పుస్తకాలను ఉచితంగా అందజేశారు. అలాగే…

  • December 18, 2025
  • 23 views
భట్టీ విక్రమార్క ఆలయాన్నిదర్శించిన ఏపీ ఉప ముఖ్యమంత్రి వ్యక్తిగత ఓ ఎస్ డి కృష్ణ తేజ వారి సోదరి…

జనం న్యూస్ డిసెంబర్ 18 ముమ్మిడివరం ప్రతినిధి దక్షిణ భారతదేశంలోనే ఏకైక ఆలయంగా అలలారుతున్న బట్టి విక్రమార్క ఆలయాన్ని దర్శించిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వారి వ్యక్తిగత ఓ ఎస్ డి కృష్ణ తేజ ఐపీఎస్ వారి సోదరి…

  • December 18, 2025
  • 22 views
జహీరాబాద్ నియోజకవర్గం జహీరాబాద్ మండల్ అల్గోల్ గ్రామంలో 15 సంవత్సరాల కల సర్పంచ్ పోటీ

సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ డిసెంబర్ 18 జరిగిన స్థానిక ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసిన శ్రీనివాస్ రెడ్డి 15 సంవత్సరాల రాజకీయ అనుభవంతో ఘనవిజయం సాధించారు. గ్రామ అభివృద్ధే లక్ష్యంగా నిరంతరం ప్రజల…

  • December 18, 2025
  • 22 views
డాకూర్ గ్రామ లో జైపాల్ రెడ్డి శాలువాతో,సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు

జనం న్యూస్ 18 డిసెంబర్ సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం డాకూర్ గ్రామంలో బిఆర్ఎస్ సీనియర్ నాయకులు జైపాల్ రెడ్డి నూతనంగా ఎన్నికైన ప్రభు గారి వసంత్ రెడ్డి సర్పంచ్,ఏడో వార్డ్ నెంబర్ మహమ్మద్ గౌస్ ను టిఆర్ఎస్ సీనియర్ నాయకులు…

  • December 18, 2025
  • 26 views
విశాఖ తీరంలో క్షిపణి గర్జన: 3,240 కి.మీ.ల మేర ‘నో ఫ్లై జోన్’ ప్రకటన!

జనం న్యూస్‌ 18 డిసెంబర్, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ విశాఖ తీరానికి సమీపంలోని బంగాళాఖాతం సముద్ర జలాల నుంచి ప్రయోగించే క్షిపణి పరీక్షలకు భారత నౌకాదళం నోటిఫికేషనన్ను కేంద్రం మళ్లీ జారీ చేసింది.డిసెంబర్ 22 నుంచి 24 వరకు…

  • December 18, 2025
  • 28 views
పేదరికాన్ని జయించి.. కానిస్టేబుల్గా ఎంపిక

జనం న్యూస్‌ 18 డిసెంబర్, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ జామి మండలం చింతాడ గ్రామానికి చెందిన డేగల ఎర్ని వెంకటరావు ఏపీ సివిల్ కానిస్టేబుల్గా ఎంపికై మంగళగిరిలో నియామక పత్రం అందుకున్నాడు. ఈయన తండ్రి అనారోగ్యంతో మంచానికే పరిమితమయ్యారు.…