• April 22, 2026
  • 21 views
కాళేశ్వరం ప్రాజెక్టుపై పిసి ఘోష్ నివేదికపై తెలంగాణ హైకోర్టు ఇచ్చి తీర్పు..కాంగ్రెస్ పార్టీకి చెంపదెబ్బ ఎస్సి కార్పొరేషన్ మాజీ చేర్మెన్ వై.నరోత్తం..

సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ ఏప్రిల్ 22. 04. 2026 కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను నిలిపివేస్తూ హైకోర్టు తీర్పు ఇవ్వడంతో కాంగ్రెస్ ప్రభుత్వ కుట్రలు రేవంత్ రెడ్డి నిజ స్వరూపం…

  • April 22, 2026
  • 26 views
రైతులు అమితంగా ఇష్టపడేది ఎడ్ల పందేలే ప్రత్తిపాటి

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు ఏప్రిల్ 22 సెల్ 9550978955 ప్రభుత్వ సహాకారముంటే ఒంగోలు జాతిగిత్తల పోషణకు ఆదరణ పెరుగుతుంది.తాను వ్యవసాయమంత్రిగా ఉన్నప్పుడే, ముఖ్యమంత్రి చంద్రబాబు సహకారంతో ఎడ్లపందేలపై ఉన్న నిషేధం తొలగించాం : ప్రత్తిపాటి.ప్రత్తిపాడులో జరిగిన…

  • April 22, 2026
  • 21 views
ముఖ్యమంత్రి చంద్రబాబు సభను జయప్రదం చేయండి – మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీష్

జనం న్యూస్ ఏప్రిల్ 22 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాంబిల్లి మండలంలో జెడ్. చింతవ పంచాయతీ పరిధిలో గజ్జిరెడ్డిపాలెం లో4000 వేల కోట్లతో ఏర్పాటు చేసే రెన్యూ ఫోటో వాల్టాయిక్స్ సోలార్ ప్లాంట్…

  • April 22, 2026
  • 25 views
ముఖ్యమంత్రి చంద్రబాబు సభను జయప్రదం చేయండి – మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీష్

జనం న్యూస్ ఏప్రిల్ 22 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాంబిల్లి మండలంలో జెడ్. చింతవ పంచాయతీ పరిధిలో గజ్జిరెడ్డిపాలెం లో4000 వేల కోట్లతో ఏర్పాటు చేసే రెన్యూ ఫోటో వాల్టాయిక్స్ సోలార్ ప్లాంట్…

  • April 22, 2026
  • 25 views
అనకాపల్లిలో మానసిక వికలాంగుల కోసం మనోవికాస కేంద్రం

జనం న్యూస్ ఏప్రిల్ 22 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ అనకాపల్లి శారద నగర్ ఏడో వీధిలో మానసిక వికలాంగుల కోసం ప్రత్యేకంగా శ్రేయ మనోవికాస కేంద్రం ప్రారంభమైంది. నాగవరపు శేషవల్లి మెమోరియల్ ట్రస్ట్ భవనంలో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని బుధవారం…

  • April 22, 2026
  • 28 views
సరి కొత్త చరిత్ర సృష్టించిన రొయ్యల పెంపకం

జనం న్యూస్ ఏప్రిల్ 22 ముమ్మిడివరం ప్రతినిధి భారతదేశ సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు ₹72,000 కోట్లు దాటి సరికొత్త రికార్డుస్తంభింపజేసిన రొయ్యల (Frozen Shrimp) ఆధిపత్యం; అగ్రగామి దిగుమతిదారులుగా అమెరికా మరియు చైనాకొచ్చి, ఏప్రిల్ 21, 2026:మత్స్య ఉత్పత్తుల ఎగుమతుల్లో భారతదేశం…

  • April 22, 2026
  • 29 views
చిలకలూరిపేట పట్టణంలోని మున్సిపల్ ప్రాథమిక పాఠశాల పోలిరెడ్డి పాలెం నందు ఈరోజు పాఠశాల వార్షికోత్సవం నిర్వహించడం జరిగింది

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు ఏప్రిల్ 22 సెల్ 9550978955 విద్యార్థిని విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అనంతరం సెల్ఫ్ అన్యుమరేషన్ అనే అంశంపై క్విజ్ ఎలక్ట్రిషన్ పెయింటింగ్ అంశాలలో పోటీలు నిర్వహించి ప్రధమ ద్వితీయ…

  • April 22, 2026
  • 22 views
పల్లంకుర్రులో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

జనం న్యూస్ ఏప్రిల్ 22 , ముమ్మిడివరం ప్రతినిధి కాట్రేనికోన: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం, పల్లంకుర్రు గ్రామంలో పి.ఏ.సి.ఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రభుత్వ విప్ మరియు ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు…

  • April 22, 2026
  • 23 views
మహిళా బిల్లు అడ్డుకోవడం దారుణంబిజెపి చిట్టూరి రాజేశ్వరి

జనం న్యూస్ ఏప్రిల్ 22 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యాలయం నందు 21న సీనియర్ నాయకురాలు నారీ శక్తి కన్వీనర్ చిట్టూరి రాజేశ్వరి ఆధ్వర్యంలో మహిళల 33 శాతం…

  • April 22, 2026
  • 21 views
బాలసాహితీ మిత్ర అవార్డుకు ఎంపికైన ఉండ్రాళ్ళ రాజేశం

జనం న్యూస్ ;22 ఏప్రిల్ బుధవారం ; సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్ ; తెలంగాణ సారస్వత పరిషత్ హైదరాబాద్ వారు మే 4న నిర్వహిస్తున్న బాలసాహిత్య సమ్మేళన కార్యక్రమంలో సిద్దిపేటకు చెందిన బాలసాహితీవేత్త ఉండ్రాళ్ళ రాజేశంకు బాలసాహితీ మిత్ర అవార్డుతో…