జనం న్యూస్ మార్చి 7 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండల కేంద్రంలో మార్చి 14న నుండి జరిగే పదవ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు గురించి పరీక్ష కేంద్రాన్ని పరిశీలించడం జరిగింది మండలంలోని ఐదు…
అంతర్జాతీయ మహిళా దినోత్సవవేడుకలు జనం న్యూస్ మార్చి 7 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ అమలాపురం సమీపంలో చెయ్యరు నందు గల శ్రీనివాసా అటానమస్ ఇంజనీరింగ్ కళాశాలలో మార్చి 8 అంతర్జాతీయ మహిళాదినోత్సవమును పురస్కరించు కొని శక్తి 2026 వేడుకల్ని కళాశాల…
ఐసిడిఎస్ సూపర్వైజర్ సుజాత, జనం న్యూస్,కంగ్టి, మార్చ్ 07, సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిదిలోని తడ్కల్ గ్రామంలో ముడవ అంగన్వాడీ కంద్రంలో శనివారం ఐసిడిఎస్ సుప్రవైజర్ సుజాత,తో అంగన్వాడి టీచర్ ప్రేమల, ఆధ్వర్యంలో గర్భిణీలకు శ్రీమంతం నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ…
సర్పంచ్ శ్వేత కృష్ణ,ఐసిడిఎస్ సూపర్వైజర్ సుజాత, జనం న్యూస్,కంగ్టి, మార్చ్ 07, సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిదిలోని గణపూర్ గ్రామంలో అంగన్వాడీ కేంద్రాలలో శనివారం గ్రామ సర్పంచ్ శ్వేత కృష్ణ, ఐసిడిఎస్ సుప్రవైజర్ సుజాత,తో అంగన్వాడి టీచర్ పార్వతి, సంతోషి,ఆధ్వర్యంలో…
జనంన్యూస్. 07.సిరికొండ.శ్రీనివాస్ పటేల్ భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారీ సిరికొండ గ్రామంలో ఆరోగ్య సమస్యతో బాధపడుతున్న ఐనాల ఒడ్డెన్న ని పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి త్వరగా కోలుకోవాలని…
జనంన్యూస్. 07.నిజామాబాదు రురల్.శ్రీనివాస్ పటేల్. విజ్ఞాన విహార యాత్రను ప్రారంభించి..విద్యార్థులకు పలు సూచనలు. క్రమశిక్షణతో చదువుకోవాలివిద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి అన్నారు. శనివారం సిరికొండ మండలం న్యావనంది జిల్లా పరిషత్…
జనం న్యూస్ 07 మార్చి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ మున్సిపల్ అధికారుల అలసత్వమా – అధికార దర్పమా. మున్సిపల్ అధికారుల ముందే కమిషనర్ ను ప్రశ్నించిన బి ఆర్ యస్ కౌన్సిలర్…
జనం న్యూస్ 07 మార్చి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ ఈ రోజు గద్వాల పట్టణంలోని జమ్ములమ్మ దగ్గర సునీత ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ…
జనం న్యూస్ 07 మార్చి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ ఇరాన్ పై అమెరికా-ఇజ్రాయెల్ ప్రారంభించిన యుద్దం, దానికి ప్రతిగా ఆ దేశం చేస్తున్న ప్రతిదాడులు భారత్ పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.…
జనం న్యూస్ మార్చి 7 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి స్థానికంగా సుశీల రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు మరియు శ్రేయోభిలాషులు కలిసి ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు. పుట్టినరోజు సందర్భంగా…