జనం న్యూస్ 18 డిసెంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ పరిసరాల పరిశుభ్రత పట్ల వీధి విక్రయ దారులు మరింత పరివర్తనతో వ్యవహరించాలని విజయనగరం నగరపాలక సంస్థ కమిషనర్ పల్లి నల్లనయ్య అన్నారు. బుధవారం ఓ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన…
జనం న్యూస్ 18 డిసెంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో ఎప్పుడూ ముందుండే ఏపీఎస్ఆర్టీసీ, ఇప్పుడు సామాన్యుడికి మరింత చేరువయ్యేందుకు సరికొత్త అడుగు వేసింది. దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణీకులు కేవలం మొబైల్ ఫోన్…
జనం న్యూస్ డిసెంబర్ 17 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ విజయవాడ క్యాంపు కార్యాలయం నందు మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన అనకాపల్లి మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సత్యవతి విష్ణుమూర్తి దంపతులు.ఈ సందర్భంగా వారికి…
జనంన్యూస్. 17.సిరికొండ. నిజామాబాదు రురల్ సిరికొండ. ప్రజల్ని సమీకరించి ప్రజాపంథా పోరాటాల్లో మమేకం అవ్వాలని సిపిఐ(ఎం.ఎల్) మాస్ లైన్ రాష్ట్ర నాయకుడు పి రామకృష్ణ పిలుపునిచ్చారు బుధవారం నాడున్యూడేమోక్రసి పార్టీకి చెందిన పలువురు మండల నాయకులు ఆపార్టీని విడిచి సిపిఐ (ఎంఎల్)…
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పి. ప్రావీణ్య జనం న్యూస్ సంగారెడ్డి, డిసెంబర్ 17 : జిల్లాలో నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా పూర్తవ్వడంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పి. ప్రావీణ్య హృదయపూర్వక…
జనం న్యూస్ డిసెంబర్ 17 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ విజయవాడ క్యాంపు కార్యాలయం నందు మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన అనకాపల్లి మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సత్యవతి విష్ణుమూర్తి దంపతులు.ఈ సందర్భంగా వారికి…
జనం న్యూస్ డిసెంబర్ 17 నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ నాగార్జునసాగర్ బీసీ గురుకుల కళాశాలలో 9వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థి అనారోగ్యంతో బాధపడుతున్న విషయం గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ రవికుమార్ ద్వారా తెలుసుకున్న రాష్ట్ర బీసీ గురుకుల సొసైటీ కార్యదర్శి సైదులు మానవతా హృదయంతో…
17/12/25, మాగం, అయినవిల్లి మండలం. ధర్మమే జీవన మార్గమని స్వామి కమలానంద భారతి సందేశం అయినవిల్లి మండలం కె.జగన్నాధపురం ఉప మండలం మాగం గ్రామంలో ఆర్ఎస్ఎస్ శతవసంతాల పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన హిందూ సమ్మేళనం భక్తిశ్రద్ధలతో,హిందూ తత్వ సందేశంతో ఘనంగా…
కాట్రేనికోన, న్యూస్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అక్వా బోర్డు డైరెక్టర్గా నేడు ప్రమాణ స్వీకారం చేసేందుకు డా బి ఆర్ అంబెడ్క ర్ జిల్లా, కాట్రేనికోన మండలానికి చెందిన విత్తనాల నాగ శ్రీనివాస్ (బుజ్జి) మంగళవారం పార్టీ నాయకులతో కలసి కాట్రేనికోన…
జనం న్యూస్ డిసెంబర్ 17 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ముమ్మిడివరం శ్రీ భూదే సమేత శ్రీదేవి కేశవ స్వామి దేవస్థానమునకు నూతన ధర్మకర్తల మండలి నియమించగా ఈరోజు ప్రమాణస్వీకారమునకు స్థానిక శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ అయిన దాట్ల సుబ్బరాజు…