జిల్లా పోలీసుశాఖలో కారుణ్య ఉద్యోగ నియామక ఉత్తర్వులు అందజేత-విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐ.పి.ఎస్.,
జనం న్యూస్ 27 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం జిల్లా పోలీసుశాఖలో ఆర్మడ్ రిజర్వు విభాగంలో కానిస్టేబులుగా పని చేస్తూ, అనారోగ్యంతో విధులు నిర్వహించలేని కారణంతో ఉద్యోగ విరమణ చేసిన సిహెచ్.ఈశ్వరరావు కుమారుడు సిహెచ్.తేజను జూనియర్ సహాయకులుగా…
వాళ్లు ఎప్పటికీ ‘మా రాజులే”
జనం న్యూస్ 27 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం జిల్లాలో రాజకీయ ఉద్దండులుగా ఇద్దరికే పేరు ఉంది. ఒకరు అశోక్ గజపతిరాజు..మరొకరు పెనుమత్స సాంబశివరాజు.. పార్టీలు వేరైనా ఇద్దరూ ఇద్దరే. సుదీర్ష కాలం రాజకీయ ప్రస్థానం కొనసాగించి…
స్థానిక సంస్థ ఎన్నికల బిజెపి సత్తా చాటాలి జిల్లా అధ్యక్షులు బైరి శంకర్ అన్నారు
(జనం న్యూస్ చంటి జులై 26 ) దౌల్తాబాద్ మండల కేంద్రంలో ఎస్ వి ఫంక్షన్ హాల్ లో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు దేవుడి లావణ్య నరసింహారెడ్డి గారి ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికల కార్యశాల నిర్వహించడం జరిగింది…
రాజ్యాంగ పరిధిని అతిక్రమిస్తే కఠిన శిక్షలు తప్పవు -సీసీ సాయి సాయిచైతన్య
గ్రామాభివృద్ధి కమిటీ అంటే స్వంచందా సంస్థ లాగా పనులు చెయ్యాలి -జిల్లా ప్రధాన న్యాయమూర్తి జనం న్యూస్ జూలై 26:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలోని తాళ్ళరాంపూర్ సొసైటీఫంక్షన్ హాల్ లోజిల్లా న్యాయ సేవా అధికార సంస్థ నిజామాబాద్ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన…
ఆర్మీ జవాన్ల త్యాగాలు వెలకట్టలేనివి
ఎస్సై కే శ్వేత _(జనం న్యూస్ ;26జూలై భీమారం మండల ప్రతినిధి కాసిపేటరవి ) ఆర్మీ జీవన్ లా త్యాగాలు వెలకట్టలేని దేశ ప్రజల రక్షణ కోసం తమ ప్రాణాలను ఫణంగా పెట్టి శత్రువుల నుండి దేశాన్ని రక్షిస్తూ సేవలు చేస్తున్న…
సెయింట్ థామస్ ఆల్టిట్యూడ్ స్కూల్ లో కార్గిల్ విజయ్ దివాస్
ఘనంగా కార్గిల్ విజయ దినోత్సవం స్కూల్ కరస్పాండెంట్ పుష్కూరి కార్తీక్ రావు జనం న్యూస్ 26 జులై 2025 (ఎల్కతుర్తి మండల్ బండి కుమార్ స్వామి రిపోర్టర్) ఎల్కతుర్తి మండల కేంద్రంలోని సెయింట్ థామస్ అల్టిట్యూడ్ హైస్కూల్లో కార్గిల్ విజయ దినోత్సవాన్ని…
వాగ్దానాలు చేసి ఆచరణలో పూర్తిగా విఫలం
జనం న్యూస్ జూలై 27(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)- పాలక పార్టీల ప్రభుత్వాలు అధికార దాహంతో అనేక వాగ్దానాలు చేసి ఆచరణలో పూర్తిగా విఫలమయ్యారని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి బుర్రి శ్రీరాములు అన్నారు.శనివారం మాధవరం సిపిఎం పార్టీ గ్రామ…
నీరు వృధా కాకుండా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలి : మండల స్పెషల్ ఆఫీసర్
జనం న్యూస్ జూలై 26 నడిగూడెం వర్షపు నీరు వృధా కాకుండా ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంటలను నిర్మించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని నడిగూడెం మండల ప్రత్యేక అధికారి, డీఎఫ్ఓ సతీష్ కుమార్ కోరారు. శనివారం నడిగూడెం ఎంపీడీవో…
దేశానికే రోల్ మోడల్ జగన్ పథకాలు
వైసీపీ స్టేట్ యూత్ విభాగం సెక్రటరీ, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ నెమలిదిన్నె చెన్నారెడ్డి. ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్, జూలై 26 (జనం న్యూస్): 2019-24 వరకు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు…
వినుకొండలో జరిగే సీపీఐ జిల్లా మహాసభలను జయప్రదం చేయండి
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూలై 26 రిపోర్టర్ సలికినీడి నాగు దేశ భవిష్యత్తుకు ఆశాకిరణం ఎర్రజెండానే సీపీఐ జిల్లా కార్యదర్శి ఎ మారుతీ వరప్రసాద్ చిలకలూరిపేట:తాడిత,పీడిత ప్రజానీకానికి, కార్మిక, కర్షకకులకు అండగా నిలచి, వారి సమస్యలపై పోరాడేది కమ్యూనిస్టు…