• December 17, 2025
  • 28 views
పల్స్ పోలియో కార్యక్రమం సందర్భంగా మండల అధికారులతో సమావేశమైన డాక్టర్ కార్తీక్ విశ్వనాథ్

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు ఈనెల 21న ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా బుధవారం ఉదయం నందలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి డాక్టర్ డి.కార్తీక్ విశ్వనాథ్ ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో మండల స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు…

  • December 17, 2025
  • 27 views
తెలుగుదేశం పార్లమెంటు ఇంచార్జ్ సుగవాసి ప్రసాద్ బాబుని కలిసిన నందలూరు ఎన్డీఏ కూటమి నాయకులు

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా డిసెంబర్ 17, తెలుగుదేశం పార్లమెంటు ఇంచార్జ్ సుగవాసి ప్రసాద్ బాబుని బుధవారం నందలూరు మండల ఎన్డీఏ కూటమి నాయకులు కొట్టే శ్రీహరి ఉప్పు శెట్టి రెడ్డయ్య అన్నమయ్యజిల్లారాయచోటిలో దివంగత నేత సుగవాసి పాలకొండ రాయుడు…

  • December 17, 2025
  • 20 views
పంచాయతీ ఎన్నికల ఎఫెక్ట్ – ప్రైవేట్ పాఠశాలల బంద్

ప్రవేట్ స్కూల్ బస్సులు ఎన్నికల విధులకు వినియోగించడంతో పాఠశాలలకు సెలవులు ప్రకటించిన యాజమాన్యం జనం న్యూస్ -డిసెంబర్ 17- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ – పంచాయితీ ఎన్నికలు పురస్కరించుకుని నాగార్జునసాగర్ పరిధిలో ప్రైవేటు పాఠశాలలకు రెండు రోజులు సెలవులు ప్రకటించారు. పంచాయతీ…

  • December 17, 2025
  • 25 views
శబరిమలకు యాత్రకు బయలుదేరిన స్వాములు.

జనం న్యూస్ అందోల్ నియోజకవర్గం సంగారెడ్డి జిల్లా బుధవారం 17/12/2025 జోగిపేట నుండి అయ్యప్ప స్వాములతో కలిసి శబరిమల యాత్రకు బయలుదేరిన జిన్నా విజయ్ కుమార్. జోగిపేట బృందావన్ కాలనీ అయ్యప్ప స్వాములు భౌతిక, మానసిక, స్వచ్ఛత, క్రమశిక్షణతో కూడిన అయ్యప్ప…

  • December 17, 2025
  • 22 views
పదో తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ

జనం న్యూస్, డిసెంబర్ 17,అచ్యుతాపురం: మండలం లోని హరిపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న 36 మంది విద్యార్థులకు విశాఖ డైరీ పిఎస్ శరగడం వరప్రసాదరావు ఆర్థిక సహాయంతో సమకూర్చిన పదో తరగతి స్టడీ మెటీరియల్ అందజేశారు.…

  • December 17, 2025
  • 22 views
జహీరాబాద్ నియోజకవర్గం జహీరాబాద్ మండలం అల్గోల్ గ్రామంలో

టిఆర్ఎస్ పార్టీ ఘన విజయం శ్రీనివాస్ రెడ్డి సంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ వీరేశం జనం న్యూస్ డిసెంబర్ 17 ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన శ్రీనివాసరెడ్డి ఘన విజయం సాధించారు. కులమతాలకు అతీతంగా గ్రామ…

  • December 17, 2025
  • 23 views
హిందువులు ఐక్యతగా ముందుకు సాగాలి

జనం న్యూస్ డిసెంబర్ 17 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ శతాబ్ధి ఉత్సవాల్లో భాగంగా బుధవారం చిన కొత్తలంక ఉప మండలంలో చిన కొత్తలంక బ్రహ్మేశ్వర స్వామి ఆలయం ప్రాంగణంలో కొడమర్తి వెంకటరత్న శర్మ అధ్యక్షతన జరిగిన…

  • December 17, 2025
  • 23 views
భక్తి శ్రద్ధలతో ధనుర్మాస మేలుకొలుపులు ప్రారంభం.

జనం న్యూస్, డిసెంబర్ 17, అచ్యుతాపురం: మండలం లోని దోసూరు శివారు రావిపాలెంలో ధనుర్మాసం మేలుకొలుపులు ప్రారంభమయ్యాయి.ధనుర్మాసం ఒక విశిష్టమైన మాసం చాలా ఆధ్యాత్మిక ప్రయోజనాలు కలిగిన మాసం.వైష్ణవ సాంప్రదాయంలో దీనికి అత్యంత విశిష్టత ఉందని ధర్మరక్షా సమితి ఎలమంచిలి సబ్…

  • December 17, 2025
  • 112 views
తుల్జాపూర్ తుల్జా భవానీ మఠంలో ప్రత్యేక పూజలు

నిర్వహించిన పటాన్‌చేరు యువనాయకులు జలగరి దేవకుమార్ జనం న్యూస్ డిసెంబర్ 17 సంగారెడ్డి జిల్లా పటాన్ చేరు మహారాష్ట్ర రాష్ట్రం తుల్జాపూర్‌లో ప్రసిద్ధిగాంచిన శ్రీ తుల్జాభవానీ మఠంలో పటాన్‌చేరు యువ నాయకులు జలగరి దేవకుమార్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.…

  • December 17, 2025
  • 29 views
తుల్జాపూర్ పూజభవానీ మఠంలో ప్రత్యేక పూజలు

నిర్వహించిన పటాన్‌చేరు యువనాయకులు జలగరి దేవకుమార్ జనం న్యూస్ డిసెంబర్ 17 సంగారెడ్డి జిల్లా పటాన్ చేరు మహారాష్ట్ర రాష్ట్రం తుల్జాపూర్‌లో ప్రసిద్ధిగాంచిన శ్రీ తుల్జాభవానీ మఠంలో పటాన్‌చేరు యువ నాయకులు జలగరి దేవకుమార్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.…