జనం న్యూస్ ఏప్రిల్ 22 , ముమ్మిడివరం ప్రతినిధి కాట్రేనికోన: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం, పల్లంకుర్రు గ్రామంలో పి.ఏ.సి.ఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రభుత్వ విప్ మరియు ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు…
జనం న్యూస్ ఏప్రిల్ 22 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యాలయం నందు 21న సీనియర్ నాయకురాలు నారీ శక్తి కన్వీనర్ చిట్టూరి రాజేశ్వరి ఆధ్వర్యంలో మహిళల 33 శాతం…
జనం న్యూస్ ;22 ఏప్రిల్ బుధవారం ; సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్ ; తెలంగాణ సారస్వత పరిషత్ హైదరాబాద్ వారు మే 4న నిర్వహిస్తున్న బాలసాహిత్య సమ్మేళన కార్యక్రమంలో సిద్దిపేటకు చెందిన బాలసాహితీవేత్త ఉండ్రాళ్ళ రాజేశంకు బాలసాహితీ మిత్ర అవార్డుతో…
శ్రీ మరువ ఆంజనేయస్వామి దేవాలయంలో జనసేన శ్రేణులు ప్రత్యేక పూజలు జనం న్యూస్ ఏప్రిల్ 21 (గోరంట్ల మండల ప్రతినిధి ఫక్రోద్దీన్) జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకుని, సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ప్రజా సేవలోకి…
జుక్కల్ ఏప్రిల్ 22 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మొహమ్మద్ నగర్ మండల కేంద్రంలోని సొసైటీ ఫంక్షన్ హాల్లో ఈరోజు నిర్వహించిన షాది ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జుక్కల్…
జుక్కల్ ఏప్రిల్ 22 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మొహమ్మద్ నగర్ మండల కేంద్రంలోని సొసైటీ ఫంక్షన్ హాల్లో ఈరోజు నిర్వహించిన షాది ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జుక్కల్…
జనం న్యూస్ ఏప్రిల్ 22 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని మైలారం గ్రామంలో మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలను హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ సందర్శించి పాఠశాలలో తాగునీటి సౌకర్యాలను పరిశీలించి మధ్యాహ్న భోజనం…
జనం న్యూస్ : వనపర్తి డివిజన్ రీపోటర్ కటికల శివకుమార్ ఏప్రిల్ 22 బుధవారం పెబ్బేరు గ్రామం &పెబ్బేర్ మండలం కి వచ్చిన నూతన SI వెంకటేష్ గౌడ్ సార్ ని కలిసి ఘనంగా శాలువతో సన్మానం చేసి,స్వీట్ తినిపించి శుభాకాంక్షలు…
జనం న్యూస్ ఏప్రిల్ 22 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం చండూరు గ్రామంలో శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ ముఖద్వారం 10వ వార్షికోత్సవం సందర్భంగా 23 గురువారం ఉదయం శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో…
జనం న్యూస్ ఏప్రిల్ 21 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని జెడ్ పి ఎచ్ ఎస్ విద్యార్థుల పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు జనార్ధన్ ఆధ్వర్యంలో బడి బాట కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శాయంపేట…